Asianet News TeluguAsianet News Telugu

న్యూజిలాండ్‌లో కాల్పుల కలకలం, ఇద్దరు మృతి

న్యూజిలాండ్‌ శుక్రవారం కాల్పుల మోతతో దద్దరిల్లింది. ఆయుధాలతో ఉన్న ఒక వ్యక్తి క్రైస్ట్‌చర్చిలో మసీదులో ప్రార్థనలు జరుపుతున్న వారిపై కాల్పులు జరిపాడు. 

Mosques targeted by gunfire in New Zealand
Author
Christchurch, First Published Mar 15, 2019, 9:02 AM IST

న్యూజిలాండ్‌ శుక్రవారం కాల్పుల మోతతో దద్దరిల్లింది. ఆయుధాలతో ఉన్న ఒక వ్యక్తి క్రైస్ట్‌చర్చిలో మసీదులో ప్రార్థనలు జరుపుతున్న వారిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. దుండగుడి కాల్పులపై న్యూజిలాండ్ ప్రధాని జేసిండా ఆర్డెన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ రోజును బ్లాక్‌డేగా అభివర్ణించారు. దేశానికి వలస వచ్చిన వారిలో ఒకరు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ఆమె తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios