MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Telangana
  • సీఎం కేసీఆర్ మెడలువంచుతా... అప్పటివరకు నా పోరాటం ఆగదు: వైఎస్ షర్మిల

సీఎం కేసీఆర్ మెడలువంచుతా... అప్పటివరకు నా పోరాటం ఆగదు: వైఎస్ షర్మిల

నిరుద్యోగ సమస్యపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించేవరకు తన దీక్షలు కొనసాగుతాయని... ఆయన మెడలు వంచి తీరతానని వైఎస్ షర్మిల అన్నారు. 

1 Min read
Author : Arun Kumar P
Published : Sep 14 2021, 12:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
వరంగల్: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ ఎంతకూ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడకపోవడంతో ఇప్పటికే తెలంగాణలో అనేకమంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంకెంతో మంది నిరుద్యోగ యువతీ యువకులు ఇప్పటికీ ప్రభుత్వం ఎప్పుడు ఉద్యోగాలు భర్తీ చేస్తుందా అని ఎదురుచూస్తున్నారు. వారందరి తరపున కేసీఆర్ సర్కార్ తో పోరాడుతున్నరు వైఎస్సార్ టిపి అధినేత్రి షర్మిల.

వరంగల్: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ ఎంతకూ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడకపోవడంతో ఇప్పటికే తెలంగాణలో అనేకమంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంకెంతో మంది నిరుద్యోగ యువతీ యువకులు ఇప్పటికీ ప్రభుత్వం ఎప్పుడు ఉద్యోగాలు భర్తీ చేస్తుందా అని ఎదురుచూస్తున్నారు. వారందరి తరపున కేసీఆర్ సర్కార్ తో పోరాడుతున్నరు వైఎస్సార్ టిపి అధినేత్రి షర్మిల.

వరంగల్: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ ఎంతకూ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడకపోవడంతో ఇప్పటికే తెలంగాణలో అనేకమంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంకెంతో మంది నిరుద్యోగ యువతీ యువకులు ఇప్పటికీ ప్రభుత్వం ఎప్పుడు ఉద్యోగాలు భర్తీ చేస్తుందా అని ఎదురుచూస్తున్నారు. వారందరి తరపున కేసీఆర్ సర్కార్ తో పోరాడుతున్నరు వైఎస్సార్ టిపి అధినేత్రి షర్మిల.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
వారంలో ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేస్తున్న వైఎస్ షర్మిల ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హన్మకొండలో నిరాహార దీక్ష చేపట్టారు. హ‌య‌గ్రీవ‌చారి గ్రౌండ్ ఎదురుగా షర్మిల దీక్ష చేప‌ట్టారు. ఈ కార్య‌క్ర‌మంలో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, వైఎస్ఆర్ అభిమానులు పాల్గొన్నారు.

వారంలో ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేస్తున్న వైఎస్ షర్మిల ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హన్మకొండలో నిరాహార దీక్ష చేపట్టారు. హ‌య‌గ్రీవ‌చారి గ్రౌండ్ ఎదురుగా షర్మిల దీక్ష చేప‌ట్టారు. ఈ కార్య‌క్ర‌మంలో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, వైఎస్ఆర్ అభిమానులు పాల్గొన్నారు.

వారంలో ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేస్తున్న వైఎస్ షర్మిల ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హన్మకొండలో నిరాహార దీక్ష చేపట్టారు. హ‌య‌గ్రీవ‌చారి గ్రౌండ్ ఎదురుగా షర్మిల దీక్ష చేప‌ట్టారు. ఈ కార్య‌క్ర‌మంలో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, వైఎస్ఆర్ అభిమానులు పాల్గొన్నారు.

36
అంతకుముందు హైదరాబాద్ నుండి వరంగల్ కు చేరుకున్నారు షర్మిల. ఈ సందర్భంగా కాక‌తీయ యూనివ‌ర్స‌టీ క్రాస్ రోడ్డులోని ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ విగ్ర‌హం వద్దకు చేరుకున్న ష‌ర్మిల పూల‌మాల వేసి, నివాళి అర్పించారు.

అంతకుముందు హైదరాబాద్ నుండి వరంగల్ కు చేరుకున్నారు షర్మిల. ఈ సందర్భంగా కాక‌తీయ యూనివ‌ర్స‌టీ క్రాస్ రోడ్డులోని ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ విగ్ర‌హం వద్దకు చేరుకున్న ష‌ర్మిల పూల‌మాల వేసి, నివాళి అర్పించారు.

అంతకుముందు హైదరాబాద్ నుండి వరంగల్ కు చేరుకున్నారు షర్మిల. ఈ సందర్భంగా కాక‌తీయ యూనివ‌ర్స‌టీ క్రాస్ రోడ్డులోని ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ విగ్ర‌హం వద్దకు చేరుకున్న ష‌ర్మిల పూల‌మాల వేసి, నివాళి అర్పించారు. 

46
అనంతరం షర్మిల అక్కడే మాట్లాడుతూ... రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని... వాటిని ఎందుకు భర్తీ చేయడం లేదని సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు. ఇప్పటికే అనేకమంది నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ఎదురుచూసి చివరకు బలన్మరణానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకెతమంది చనిపోతే మీరు స్పందిస్తారు అంటూ సీఎంను నిలదీశారు షర్మిల.

అనంతరం షర్మిల అక్కడే మాట్లాడుతూ... రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని... వాటిని ఎందుకు భర్తీ చేయడం లేదని సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు. ఇప్పటికే అనేకమంది నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ఎదురుచూసి చివరకు బలన్మరణానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకెతమంది చనిపోతే మీరు స్పందిస్తారు అంటూ సీఎంను నిలదీశారు షర్మిల.

అనంతరం షర్మిల అక్కడే మాట్లాడుతూ... రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని... వాటిని ఎందుకు భర్తీ చేయడం లేదని సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు. ఇప్పటికే అనేకమంది నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ఎదురుచూసి చివరకు బలన్మరణానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకెతమంది చనిపోతే మీరు స్పందిస్తారు అంటూ సీఎంను నిలదీశారు షర్మిల. 

56
నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు తన పోరాటం కొనసాగుతుందని షర్మిల అన్నారు. పది వారాలుగా తాను నిరుద్యోగుల పక్షాన నిరాహాన దీక్ష చేస్తున్నానని... అయినా కేసీఆర్ సర్కార్ స్పందించడంలేదని అన్నారు. అయితే కేసీఆర్ మెడలు వంచేవరకు తన దీక్షలు కొనసాగుతాయని షర్మిల స్పష్టం చేశారు.

నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు తన పోరాటం కొనసాగుతుందని షర్మిల అన్నారు. పది వారాలుగా తాను నిరుద్యోగుల పక్షాన నిరాహాన దీక్ష చేస్తున్నానని... అయినా కేసీఆర్ సర్కార్ స్పందించడంలేదని అన్నారు. అయితే కేసీఆర్ మెడలు వంచేవరకు తన దీక్షలు కొనసాగుతాయని షర్మిల స్పష్టం చేశారు.

నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు తన పోరాటం కొనసాగుతుందని షర్మిల అన్నారు. పది వారాలుగా తాను నిరుద్యోగుల పక్షాన నిరాహాన దీక్ష చేస్తున్నానని... అయినా కేసీఆర్ సర్కార్ స్పందించడంలేదని అన్నారు. అయితే కేసీఆర్ మెడలు వంచేవరకు తన దీక్షలు కొనసాగుతాయని షర్మిల స్పష్టం చేశారు.  

66
ప్రభుత్వం ఉద్యోగాల కోసం ఎదురుచూసి విసిగిపోయిన నిరుద్యోగి బోడ సునీల్ వరంగల్ కాకతీయ యూనివర్సిటీలోనే ఆత్మహత్యాయత్న చేసుకున్న విషయం తెలిసిందే. అతడు ఆత్మహత్య చేసుకుని నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ప్రభుత్వం సునీల్ కుటుంబాన్ని ఆదుకోలేదని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం ఉద్యోగాల కోసం ఎదురుచూసి విసిగిపోయిన నిరుద్యోగి బోడ సునీల్ వరంగల్ కాకతీయ యూనివర్సిటీలోనే ఆత్మహత్యాయత్న చేసుకున్న విషయం తెలిసిందే. అతడు ఆత్మహత్య చేసుకుని నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ప్రభుత్వం సునీల్ కుటుంబాన్ని ఆదుకోలేదని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం ఉద్యోగాల కోసం ఎదురుచూసి విసిగిపోయిన నిరుద్యోగి బోడ సునీల్ వరంగల్ కాకతీయ యూనివర్సిటీలోనే ఆత్మహత్యాయత్న చేసుకున్న విషయం తెలిసిందే. అతడు ఆత్మహత్య చేసుకుని నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ప్రభుత్వం సునీల్ కుటుంబాన్ని ఆదుకోలేదని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Snakes : ఈ చైనా పాము కాటేసిందో నేరుగా కాటికే.. మరి తెలుగు రాష్ట్రాలకు ఎలా వచ్చిందబ్బా..!
Recommended image2
IMD Weather Update : ఆంధ్ర ప్రదేశ్ తీరానికి అల్పపీడనం.. ఇక ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలే, రెడ్ అలర్ట్
Recommended image3
తెలంగాణలో పాలిటెక్నిక్‌ల‌ను ప్రైవేటీక‌ర‌ణ చేయ‌నున్నారా.? క్లారిటీ ఇచ్చిన మంత్రి వివేక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved