MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Telangana
  • విద్యార్ధుల మధ్య ఆరడుగుల దూరం: టెన్త్ పరీక్షా కేంద్రాల్లో తెలంగాణ సర్కార్ జాగ్రత్తలు

విద్యార్ధుల మధ్య ఆరడుగుల దూరం: టెన్త్ పరీక్షా కేంద్రాల్లో తెలంగాణ సర్కార్ జాగ్రత్తలు

ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం టెన్త్ పరీక్షల షెడ్యూల్ ను శుక్రవారం నాడు విడుదల చేసింది. జూన్ 8వ తేదీ నుండి జూలై 5వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. 

1 Min read
Author : narsimha lode
Published : May 22 2020, 06:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
<p>టెన్త్ పరీక్షలకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. జూన్ 8వ తేదీ నుండి జూలై 5వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం.</p>

<p>టెన్త్ పరీక్షలకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. జూన్ 8వ తేదీ నుండి జూలై 5వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం.</p>

టెన్త్ పరీక్షలకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. జూన్ 8వ తేదీ నుండి జూలై 5వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
<p><br />
ఉదయం తొమ్మిదిన్నర గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి.పరీక్షా కేంద్రాల వద్ద ధర్మల్ స్క్రీనింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. పరీక్షా కేంద్రాల్లో ప్రతి విద్యార్ధి మద్య ఆరు అడుగుల దూరం ఉండేలా చర్యలు తీసుకొంటున్నారు.</p>

<p><br /> ఉదయం తొమ్మిదిన్నర గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి.పరీక్షా కేంద్రాల వద్ద ధర్మల్ స్క్రీనింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. పరీక్షా కేంద్రాల్లో ప్రతి విద్యార్ధి మద్య ఆరు అడుగుల దూరం ఉండేలా చర్యలు తీసుకొంటున్నారు.</p>


ఉదయం తొమ్మిదిన్నర గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి.పరీక్షా కేంద్రాల వద్ద ధర్మల్ స్క్రీనింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. పరీక్షా కేంద్రాల్లో ప్రతి విద్యార్ధి మద్య ఆరు అడుగుల దూరం ఉండేలా చర్యలు తీసుకొంటున్నారు.

36
<p>ఈ ఏడాది మార్చిలో జరిగిన టెన్త్ పరీక్షలకు సంబంధించి 2535 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. కరోనా నేపథ్యంలో ఈ పరీక్షా కేంద్రాలతో మరో 2005 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.<br />
&nbsp;</p>

<p>ఈ ఏడాది మార్చిలో జరిగిన టెన్త్ పరీక్షలకు సంబంధించి 2535 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. కరోనా నేపథ్యంలో ఈ పరీక్షా కేంద్రాలతో మరో 2005 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.<br /> &nbsp;</p>

ఈ ఏడాది మార్చిలో జరిగిన టెన్త్ పరీక్షలకు సంబంధించి 2535 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. కరోనా నేపథ్యంలో ఈ పరీక్షా కేంద్రాలతో మరో 2005 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
 

46
<p><br />
ఈ పరీక్షలకు 5.34 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఈ పరీక్షలు రాసే విద్యార్థులకు మాస్కులు అందించనుంది ప్రభుత్వం. మరో వైపు శానిటైజర్లను కూడ ప్రభుత్వం &nbsp;ఏర్పాటు చేయనుంది.</p>

<p><br /> ఈ పరీక్షలకు 5.34 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఈ పరీక్షలు రాసే విద్యార్థులకు మాస్కులు అందించనుంది ప్రభుత్వం. మరో వైపు శానిటైజర్లను కూడ ప్రభుత్వం &nbsp;ఏర్పాటు చేయనుంది.</p>


ఈ పరీక్షలకు 5.34 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఈ పరీక్షలు రాసే విద్యార్థులకు మాస్కులు అందించనుంది ప్రభుత్వం. మరో వైపు శానిటైజర్లను కూడ ప్రభుత్వం  ఏర్పాటు చేయనుంది.

56
<p>పరీక్ష హాల్స్ ను పరీక్ష జరిగిన వెంటనే క్లీన్ చేయనున్నట్టు గా మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద వైద్య సిబ్బందిని కూడ అందుబాటులో ఉంచుతామని ఆమె తెలిపారు.</p>

<p>పరీక్ష హాల్స్ ను పరీక్ష జరిగిన వెంటనే క్లీన్ చేయనున్నట్టు గా మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద వైద్య సిబ్బందిని కూడ అందుబాటులో ఉంచుతామని ఆమె తెలిపారు.</p>

పరీక్ష హాల్స్ ను పరీక్ష జరిగిన వెంటనే క్లీన్ చేయనున్నట్టు గా మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద వైద్య సిబ్బందిని కూడ అందుబాటులో ఉంచుతామని ఆమె తెలిపారు.

66
<p>పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రత్యేకమైన ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయనున్నారు. కంటైన్మెంట్ జోన్ల నుండి &nbsp;విద్యార్థులు పరీక్షకు హాజరైతే వారికి ప్రత్యేక రూమ్ లో పరీక్ష రాయించనున్నారు.<br />
&nbsp;</p>

<p>పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రత్యేకమైన ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయనున్నారు. కంటైన్మెంట్ జోన్ల నుండి &nbsp;విద్యార్థులు పరీక్షకు హాజరైతే వారికి ప్రత్యేక రూమ్ లో పరీక్ష రాయించనున్నారు.<br /> &nbsp;</p>

పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రత్యేకమైన ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయనున్నారు. కంటైన్మెంట్ జోన్ల నుండి  విద్యార్థులు పరీక్షకు హాజరైతే వారికి ప్రత్యేక రూమ్ లో పరీక్ష రాయించనున్నారు.
 

About the Author

NL
narsimha lode
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Annadhanam Spots : మీ ప్రాంతంలో ఎక్కడ అన్నదానం జరుగుతుందో ఈజీగా తెలుసుకోండి
Recommended image2
Tank Bund Ganesh Immersion: ట్యాంక్ బండ్‌పై నిమజ్జనం బంద్.. ఖైరతాబాద్ వినాయకుడి పరిస్థితి ఏంటి? అసలు కారణం ఏంటి?
Recommended image3
Weather Update: 3 రోజులు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved