స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకల్లో పాల్గొన్న కేసీఆర్ (ఫోటోలు)
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సోమవారం నిర్వహించిన స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ప్రాణాలు, ఆస్తి, అమూల్యమైన జీవితాలు త్యాగం చేస్తే, ఎన్నో బలిదానాలు చేస్తే ఈ స్వాతంత్య్రం వచ్చిందని కేసీఆర్ పేర్కొన్నారు.
kcr
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సోమవారం నిర్వహించిన స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకల్లో ప్రసంగిస్తోన్న తెలంగాణ సీఎం కేసీఆర్
kcr
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సోమవారం నిర్వహించిన స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకల వేదికపై సీఎం కేసీఆర్తో అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ముచ్చట్లు
kcr
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సోమవారం నిర్వహించిన స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకల వేదికపై మంత్రులు హరీశ్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, మల్లారెడ్డి, జగదీశ్ రెడ్డి తదితరులు
kcr
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సోమవారం నిర్వహించిన స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకల సందర్భంగా ఆకట్టుకుంటోన్న సాంస్కృతిక కార్యక్రమాలు
kcr
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సోమవారం నిర్వహించిన స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకలకు హాజరైన పలువురు నేతలు, ప్రజలు
kcr
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సోమవారం నిర్వహించిన స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకల సందర్భంగా వనజీవి రామయ్యను సత్యరించిన తెలంగాణ సీఎం కేసీఆర్
kcr
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సోమవారం నిర్వహించిన స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకలకు హాజరైన వనజీవి రామయ్య దంపతులు
kcr
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సోమవారం నిర్వహించిన స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకలకు హాజరైన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
kcr
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సోమవారం నిర్వహించిన స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకల్లో కొవ్వుత్తులతో మంత్రి హరీశ్ రావు, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి
kcr
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సోమవారం నిర్వహించిన స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకల్లో సెల్యూట్ చేస్తోన్న మంత్రి హరీశ్ రావు, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి
kcr
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సోమవారం నిర్వహించిన స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకల సందర్భంగా జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పిస్తోన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్
kcr
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సోమవారం నిర్వహించిన స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకల సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో కరచాలనం చేస్తోన్న టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.
kcr
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సోమవారం నిర్వహించిన స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకల సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్