MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • త్వరలోనే కేసీఆర్ జాతీయ పార్టీ: మద్దతిచ్చిన కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి(ఫోటోలు)

త్వరలోనే కేసీఆర్ జాతీయ పార్టీ: మద్దతిచ్చిన కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి(ఫోటోలు)

తెలంగాణ సీఎం కేసీఆర్ తో  కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ఆదివారం నాడు భేటీ అయ్యారు. జాతీయ రాజకీయాలపై ఇద్దరు నేతలు చర్చించారు. కేసీఆర్ ఏర్పాటు చేసే పార్టీకి కుమారస్వామి మద్దతు పలికారు.  

4 Min read
Author : narsimha lode
Published : Sep 11 2022, 08:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
telangana cm , kcr, karnataka former cm, kumaraswamy, national party, trs, bjp, jds,

telangana cm , kcr, karnataka former cm, kumaraswamy, national party, trs, bjp, jds,

తెలంగాణ సీఎం కేసీఆర్ హైద్రాబాద్ కు వచ్చిన  కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామికి ఘనంగా స్వాగతం పలికారు. తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరలోనే జాతీయ పార్టీని ఏర్పాటు చేయనున్నారు. జాతీయ పార్టీ ఏర్పాటు విషయమై విధి విధానాల రూపకల్పనపై కేసీఆర్ కేంద్రీకరించారు. ఇవాళ కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి కేసీఆర్ తో మూడు గంటల పాటు చర్చించారు.  దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ విధానాలు అవసరమని కేసీఆర్ చెప్పారు. బీజేపీ విధానాలతో దేశం తీవ్రంగా నష్టపోతోందని కేసీఆర్, కుమారస్వామిలు అభిప్రాయపడ్డారు. తెలంగాణలో అమలౌతున్న పథకాలు దేశలోని ఇతర రాష్ట్రాల్లో కూడ అమలు కావాల్సిన అవసరం ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారని కుమారస్వామి కేసీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. తెలంగాణ వషయమై అందరి అభిప్రాయాలు తీసుకున్న విధంగానే జాతీయ రాజకీయ పార్టీ ఏర్పాటుపై కూడా అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నట్టుగా కేసీఆర్ వివరించారు. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారని కేసీఆర్  చెప్పారు
వర్తమాన సామాజిక, ఆర్థిక పరిస్థితులకు సరిపడే చైతన్యవంతమైన పాలన అవసరం ఉన్నదనే క్షేత్రస్థాయి  పరిస్థితులపై ఇద్దరూ నేతలు  చర్చించారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Telangana CM KCR discusses national alternative with Karnataka Former CM Kumaraswamy

Telangana CM KCR discusses national alternative with Karnataka Former CM Kumaraswamy

తెలంగాణ సీఎం కేసీఆర్ హైద్రాబాద్ కు వచ్చిన  కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామికి ఘనంగా స్వాగతం పలికారు. ప్రగతి భవన్ల్ లోకి కేసీఆర్ కుమారస్వామిని సాదరంగా తోడ్కోని వెళ్లారు.తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరలోనే జాతీయ పార్టీని ఏర్పాటు చేయనున్నారు. జాతీయ పార్టీ ఏర్పాటు విషయమై విధి విధానాల రూపకల్పనపై కేసీఆర్ కేంద్రీకరించారు. ఇవాళ కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి కేసీఆర్ తో మూడు గంటల పాటు చర్చించారు.  దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ విధానాలు అవసరమని కేసీఆర్ చెప్పారు. బీజేపీ విధానాలతో దేశం తీవ్రంగా నష్టపోతోందని కేసీఆర్, కుమారస్వామిలు అభిప్రాయపడ్డారు. తెలంగాణలో అమలౌతున్న పథకాలు దేశలోని ఇతర రాష్ట్రాల్లో కూడ అమలు కావాల్సిన అవసరం ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారని కుమారస్వామి కేసీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. తెలంగాణ వషయమై అందరి అభిప్రాయాలు తీసుకున్న విధంగానే జాతీయ రాజకీయ పార్టీ ఏర్పాటుపై కూడా అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నట్టుగా కేసీఆర్ వివరించారు. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారని కేసీఆర్  చెప్పారువర్తమాన సామాజిక, ఆర్థిక పరిస్థితులకు సరిపడే చైతన్యవంతమైన పాలన అవసరం ఉన్నదనే క్షేత్రస్థాయి  పరిస్థితులపై ఇద్దరూ నేతలు  చర్చించారు. 

36
Telangana CM KCR discusses national alternative with Karnataka Former CM Kumaraswamy

Telangana CM KCR discusses national alternative with Karnataka Former CM Kumaraswamy

తెలంగాణ సీఎం కేసీఆర్ హైద్రాబాద్ కు వచ్చిన  కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామికి ఘనంగా స్వాగతం పలికారు. 
తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరలోనే జాతీయ పార్టీని ఏర్పాటు చేయనున్నారు. జాతీయ పార్టీ ఏర్పాటు విషయమై విధి విధానాల రూపకల్పనపై కేసీఆర్ కేంద్రీకరించారు. ఇవాళ కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి కేసీఆర్ తో మూడు గంటల పాటు చర్చించారు.  దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ విధానాలు అవసరమని కేసీఆర్ చెప్పారు. బీజేపీ విధానాలతో దేశం తీవ్రంగా నష్టపోతోందని కేసీఆర్, కుమారస్వామిలు అభిప్రాయపడ్డారు. తెలంగాణలో అమలౌతున్న పథకాలు దేశలోని ఇతర రాష్ట్రాల్లో కూడ అమలు కావాల్సిన అవసరం ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారని కుమారస్వామి కేసీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. తెలంగాణ వషయమై అందరి అభిప్రాయాలు తీసుకున్న విధంగానే జాతీయ రాజకీయ పార్టీ ఏర్పాటుపై కూడా అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నట్టుగా కేసీఆర్ వివరించారు. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారని కేసీఆర్  చెప్పారువర్తమాన సామాజిక, ఆర్థిక పరిస్థితులకు సరిపడే చైతన్యవంతమైన పాలన అవసరం ఉన్నదనే క్షేత్రస్థాయి  పరిస్థితులపై ఇద్దరూ నేతలు  చర్చించారు. 

46
Telangana CM KCR discusses national alternative with Karnataka Former CM Kumaraswamy

Telangana CM KCR discusses national alternative with Karnataka Former CM Kumaraswamy

తెలంగాణ సీఎం కేసీఆర్ హైద్రాబాద్ కు వచ్చిన  కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామికి ఘనంగా స్వాగతం పలికారు.పలు అంశాలపై కుమారస్వామితో కేసీఆర్ చర్చించారు. 
తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరలోనే జాతీయ పార్టీని ఏర్పాటు చేయనున్నారు. జాతీయ పార్టీ ఏర్పాటు విషయమై విధి విధానాల రూపకల్పనపై కేసీఆర్ కేంద్రీకరించారు. ఇవాళ కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి కేసీఆర్ తో మూడు గంటల పాటు చర్చించారు.  దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ విధానాలు అవసరమని కేసీఆర్ చెప్పారు. బీజేపీ విధానాలతో దేశం తీవ్రంగా నష్టపోతోందని కేసీఆర్, కుమారస్వామిలు అభిప్రాయపడ్డారు. తెలంగాణలో అమలౌతున్న పథకాలు దేశలోని ఇతర రాష్ట్రాల్లో కూడ అమలు కావాల్సిన అవసరం ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారని కుమారస్వామి కేసీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. తెలంగాణ వషయమై అందరి అభిప్రాయాలు తీసుకున్న విధంగానే జాతీయ రాజకీయ పార్టీ ఏర్పాటుపై కూడా అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నట్టుగా కేసీఆర్ వివరించారు. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారని కేసీఆర్  చెప్పారువర్తమాన సామాజిక, ఆర్థిక పరిస్థితులకు సరిపడే చైతన్యవంతమైన పాలన అవసరం ఉన్నదనే క్షేత్రస్థాయి  పరిస్థితులపై ఇద్దరూ నేతలు  చర్చించారు. 
 

56
Telangana CM KCR discusses national alternative with Karnataka Former CM Kumaraswamy

Telangana CM KCR discusses national alternative with Karnataka Former CM Kumaraswamy

తెలంగాణ సీఎం కేసీఆర్ హైద్రాబాద్ కు వచ్చిన  కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామికి ఘనంగా స్వాగతం పలికారు.పలు అంశాలపై కుమారస్వామితో కేసీఆర్ చర్చించారు. 
తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరలోనే జాతీయ పార్టీని ఏర్పాటు చేయనున్నారు. జాతీయ పార్టీ ఏర్పాటు విషయమై విధి విధానాల రూపకల్పనపై కేసీఆర్ కేంద్రీకరించారు. ఇవాళ కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి కేసీఆర్ తో మూడు గంటల పాటు చర్చించారు.  దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ విధానాలు అవసరమని కేసీఆర్ చెప్పారు. బీజేపీ విధానాలతో దేశం తీవ్రంగా నష్టపోతోందని కేసీఆర్, కుమారస్వామిలు అభిప్రాయపడ్డారు. తెలంగాణలో అమలౌతున్న పథకాలు దేశలోని ఇతర రాష్ట్రాల్లో కూడ అమలు కావాల్సిన అవసరం ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారని కుమారస్వామి కేసీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. తెలంగాణ వషయమై అందరి అభిప్రాయాలు తీసుకున్న విధంగానే జాతీయ రాజకీయ పార్టీ ఏర్పాటుపై కూడా అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నట్టుగా కేసీఆర్ వివరించారు. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారని కేసీఆర్  చెప్పారువర్తమాన సామాజిక, ఆర్థిక పరిస్థితులకు సరిపడే చైతన్యవంతమైన పాలన అవసరం ఉన్నదనే క్షేత్రస్థాయి  పరిస్థితులపై ఇద్దరూ నేతలు  చర్చించారు. ఈ సమావేశంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు మధుసూధనాచారి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఎ.జీవన్‌రెడ్డి, బాల్క సుమన్‌, ఎస్.రాజేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
 

66
Telangana CM KCR discusses national alternative with Karnataka Former CM Kumaraswamy

Telangana CM KCR discusses national alternative with Karnataka Former CM Kumaraswamy

తెలంగాణ సీఎం కేసీఆర్ హైద్రాబాద్ కు వచ్చిన  కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామికి ఘనంగా స్వాగతం పలికారు.పలు అంశాలపై కుమారస్వామితో కేసీఆర్ చర్చించారు. 
తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరలోనే జాతీయ పార్టీని ఏర్పాటు చేయనున్నారు. జాతీయ పార్టీ ఏర్పాటు విషయమై విధి విధానాల రూపకల్పనపై కేసీఆర్ కేంద్రీకరించారు. ఇవాళ కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి కేసీఆర్ తో మూడు గంటల పాటు చర్చించారు.  దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ విధానాలు అవసరమని కేసీఆర్ చెప్పారు. బీజేపీ విధానాలతో దేశం తీవ్రంగా నష్టపోతోందని కేసీఆర్, కుమారస్వామిలు అభిప్రాయపడ్డారు. తెలంగాణలో అమలౌతున్న పథకాలు దేశలోని ఇతర రాష్ట్రాల్లో కూడ అమలు కావాల్సిన అవసరం ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారని కుమారస్వామి కేసీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. తెలంగాణ వషయమై అందరి అభిప్రాయాలు తీసుకున్న విధంగానే జాతీయ రాజకీయ పార్టీ ఏర్పాటుపై కూడా అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నట్టుగా కేసీఆర్ వివరించారు. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారని కేసీఆర్  చెప్పారు
వర్తమాన సామాజిక, ఆర్థిక పరిస్థితులకు సరిపడే చైతన్యవంతమైన పాలన అవసరం ఉన్నదనే క్షేత్రస్థాయి  పరిస్థితులపై ఇద్దరూ నేతలు  చర్చించారు. 
 

About the Author

NL
narsimha lode
భారతీయ జనతా పార్టీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Hyper Aadi: సుగాలి ప్రీతికి న్యాయం జరిగిందే పవన్ కళ్యాణ్ వల్లే: హైపర్ ఆది| Asianet News Telugu
Recommended image2
Now Playing
ఎన్టీఆర్ అభిమానులకి పూనకాలు తెప్పించే స్పీచ్ | CM Revanth Reddy Powerful Speech At NTR
Recommended image3
Now Playing
ఎన్టీఆర్ పెట్టిన భిక్షకేసీఆర్ పై రెచ్చిపోయిన సీఎం రేవంత్ రెడ్డి | KCR | Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved