- Home
- Telangana
- ప్రగతిభవన్లో రక్షాబంధన్ వేడుకలు.. కేసీఆర్, కేటీఆర్, హిమాన్షులకు రాఖీ కట్టిన సోదరీమణులు (ఫోటోలు)
ప్రగతిభవన్లో రక్షాబంధన్ వేడుకలు.. కేసీఆర్, కేటీఆర్, హిమాన్షులకు రాఖీ కట్టిన సోదరీమణులు (ఫోటోలు)
రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రగతి భవన్లో వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన కుమారుడు, మంత్రి కేటీఆర్, మనుమడు హిమాన్షులకు తోబుట్టువులు రాఖీ కట్టి ఆశీర్వదించారు.

raksha bandhan
రక్షాబంధన్ వేడుకల్లో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావుకు స్వీట్ తినిపిస్తోన్న ఆయన సోదరి, పక్కన కుటుంబ సభ్యులు
raksha bandhan
రక్షాబంధన్ వేడుకల్లో భాగంగా మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షుకు రాఖీ కడుతోన్న ఆయన సోదరి, పక్కన ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ సతీమణి శైలిమా
raksha bandhan
రక్షాబంధన్ వేడుకల్లో భాగంగా మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షుకు రాఖీ కట్టి స్వీట్ తినిపిస్తోన్న ఆయన సోదరి, పక్కన కేసీఆర్ సతీమణి శోభ
raksha bandhan
రక్షాబంధన్ వేడుకల్లో భాగంగా తన సోదరికి స్వీట్ తినిపిస్తోన్న మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు, పక్కన కేసీఆర్ సతీమణి శోభ
raksha bandhan
రక్షాబంధన్ వేడుకల్లో భాగంగా ప్రగతి భవన్లోని సిబ్బందికి స్వీట్లు తినిపిస్తోన్న మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు రావు
raksha bandhan
రక్షాబంధన్ వేడుకల్లో భాగంగా ప్రగతి భవన్లోని సిబ్బందితో రాఖీ కట్టించుకుంటోన్న మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు రావు
raksha bandhan
రక్షాబంధన్ వేడుకల్లో భాగంగా ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్ కి రాఖీ కడుతోన్న ఆయన సోదరి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
raksha bandhan
రక్షాబంధన్ వేడుకల్లో భాగంగా ప్రగతి భవన్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు బొట్టు పెడుతోన్న ఆయన సోదరి
raksha bandhan
రక్షాబంధన్ వేడుకల్లో భాగంగా ప్రగతి భవన్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు రాఖీ కడుతోన్న ఆయన సోదరి, పక్కన కుటుంబ సభ్యులు
raksha bandhan
రక్షాబంధన్ వేడుకల్లో భాగంగా ప్రగతి భవన్లో రాఖీ కట్టించుకున్న అనంతరం సోదరి కాళ్లు మొక్కుతోన్న తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు