MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Telangana
  • తెలంగాణలో కొత్త బార్లకు లైసెన్సులతో రెవిన్యూ: ఏటేటా పెరుగుతున్న ఎక్సైజ్ ఆదాయం

తెలంగాణలో కొత్త బార్లకు లైసెన్సులతో రెవిన్యూ: ఏటేటా పెరుగుతున్న ఎక్సైజ్ ఆదాయం

తెలంగాణ రాష్ట్రంలో ఎక్సైజ్ ఆదాయం  ప్రతి ఏటా పెరుగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో కంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎక్సైజ్ ఆదాయం గణనీయంగా పెరిగింది.

2 Min read
Author : narsimha lode
Published : Feb 10 2021, 11:26 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
<p>&nbsp;రాష్ట్ర వ్యాప్తంగా 159 కొత్త బార్లను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఈ బార్ల ఏర్పాటు ద్వారా సుమారు రూ. 150 కోట్లు తెలంగాణ సర్కార్ కు ఆదాయం సమకూరనుంది.&nbsp;</p>

<p>&nbsp;రాష్ట్ర వ్యాప్తంగా 159 కొత్త బార్లను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఈ బార్ల ఏర్పాటు ద్వారా సుమారు రూ. 150 కోట్లు తెలంగాణ సర్కార్ కు ఆదాయం సమకూరనుంది.&nbsp;</p>

 రాష్ట్ర వ్యాప్తంగా 159 కొత్త బార్లను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఈ బార్ల ఏర్పాటు ద్వారా సుమారు రూ. 150 కోట్లు తెలంగాణ సర్కార్ కు ఆదాయం సమకూరనుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
<p>&nbsp;ప్రతి ఏటా ఎక్సైజ్ ఆదాయం తెలంగాణలో పెరుగుతోంది. ఈ ఏడాది సుమారు రూ. 30వేల కోట్ల ఆదాయం ఆర్జించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.</p>

<p>&nbsp;ప్రతి ఏటా ఎక్సైజ్ ఆదాయం తెలంగాణలో పెరుగుతోంది. ఈ ఏడాది సుమారు రూ. 30వేల కోట్ల ఆదాయం ఆర్జించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.</p>

 ప్రతి ఏటా ఎక్సైజ్ ఆదాయం తెలంగాణలో పెరుగుతోంది. ఈ ఏడాది సుమారు రూ. 30వేల కోట్ల ఆదాయం ఆర్జించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

313
<p><br />
కొత్త బార్లు ఏర్పాటు చేయడానికి అప్లికేషన్ పీజు, లైసెన్స్ ఫీజుల ద్వారా వచ్చే ఆదాయం వారంలో రూ. 135 కోట్లు దాటే అవకాశం ఉందని ఎక్సైజ్ అధికారులు అభిప్రాయపడుతున్నారు.<br />
&nbsp;</p>

<p><br /> కొత్త బార్లు ఏర్పాటు చేయడానికి అప్లికేషన్ పీజు, లైసెన్స్ ఫీజుల ద్వారా వచ్చే ఆదాయం వారంలో రూ. 135 కోట్లు దాటే అవకాశం ఉందని ఎక్సైజ్ అధికారులు అభిప్రాయపడుతున్నారు.<br /> &nbsp;</p>


కొత్త బార్లు ఏర్పాటు చేయడానికి అప్లికేషన్ పీజు, లైసెన్స్ ఫీజుల ద్వారా వచ్చే ఆదాయం వారంలో రూ. 135 కోట్లు దాటే అవకాశం ఉందని ఎక్సైజ్ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
 

413
<p>ఇప్పటికే ధరఖాస్తు రుసుం ద్వారా మాత్రమే రూ. 73 కోట్ల రూపాయాలకు పైగా సంపాదించింది. బార్ల లైసెన్స్ కోసం ధరఖాస్తులు సమర్పించేందుకు లక్ష రూపాయాలను నార్ రిఫాండబుల్ డిపాజిట్లు చెల్లించాల్సి ఉంటుంది.</p>

<p>ఇప్పటికే ధరఖాస్తు రుసుం ద్వారా మాత్రమే రూ. 73 కోట్ల రూపాయాలకు పైగా సంపాదించింది. బార్ల లైసెన్స్ కోసం ధరఖాస్తులు సమర్పించేందుకు లక్ష రూపాయాలను నార్ రిఫాండబుల్ డిపాజిట్లు చెల్లించాల్సి ఉంటుంది.</p>

ఇప్పటికే ధరఖాస్తు రుసుం ద్వారా మాత్రమే రూ. 73 కోట్ల రూపాయాలకు పైగా సంపాదించింది. బార్ల లైసెన్స్ కోసం ధరఖాస్తులు సమర్పించేందుకు లక్ష రూపాయాలను నార్ రిఫాండబుల్ డిపాజిట్లు చెల్లించాల్సి ఉంటుంది.

513
<p>రాష్ట్రంలో కొత్తగా 159 బార్ల ఏర్పాటు కోసం ఇప్పటికే 7360 ధరఖాస్తులు అందాయి. సోమవారం నాటికి ధరఖాస్తులు అందించేందుకు చివరి రోజు. సోమవారం నాడు 5311 ధరఖాస్తులు అందినట్టుగా ఎక్సైజ్ అధికారుల గణాంకాలు చెబుతున్నాయి.</p>

<p>రాష్ట్రంలో కొత్తగా 159 బార్ల ఏర్పాటు కోసం ఇప్పటికే 7360 ధరఖాస్తులు అందాయి. సోమవారం నాటికి ధరఖాస్తులు అందించేందుకు చివరి రోజు. సోమవారం నాడు 5311 ధరఖాస్తులు అందినట్టుగా ఎక్సైజ్ అధికారుల గణాంకాలు చెబుతున్నాయి.</p>

రాష్ట్రంలో కొత్తగా 159 బార్ల ఏర్పాటు కోసం ఇప్పటికే 7360 ధరఖాస్తులు అందాయి. సోమవారం నాటికి ధరఖాస్తులు అందించేందుకు చివరి రోజు. సోమవారం నాడు 5311 ధరఖాస్తులు అందినట్టుగా ఎక్సైజ్ అధికారుల గణాంకాలు చెబుతున్నాయి.

613
<p><br />
బార్ల లైసెన్స్ ల కోసం ధరఖాస్తుల గడువును ప్రభుత్వం మరో వారం రోజులు పొడిగించింది. ధరఖాస్తు రుసుం కోసం దాదాపు రూ. 100 కోట్లు సంపాదించాలని ప్రభుత్వం భావిస్తోంది.</p>

<p><br /> బార్ల లైసెన్స్ ల కోసం ధరఖాస్తుల గడువును ప్రభుత్వం మరో వారం రోజులు పొడిగించింది. ధరఖాస్తు రుసుం కోసం దాదాపు రూ. 100 కోట్లు సంపాదించాలని ప్రభుత్వం భావిస్తోంది.</p>


బార్ల లైసెన్స్ ల కోసం ధరఖాస్తుల గడువును ప్రభుత్వం మరో వారం రోజులు పొడిగించింది. ధరఖాస్తు రుసుం కోసం దాదాపు రూ. 100 కోట్లు సంపాదించాలని ప్రభుత్వం భావిస్తోంది.

713
<p><br />
159 బార్లను ఏర్పాటు చేయడానికి ధరఖాస్తులను కోరుతూ ప్రభుత్వం జనవరి 25న నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిలో 55 జీహెచ్ఎంసీ పరిధిలో 55 ఉన్నాయి. జీహెచ్ఎంసీ సమీపంలోని మున్సిపాలిటీల్లో 19 కొత్త బార్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది.</p>

<p><br /> 159 బార్లను ఏర్పాటు చేయడానికి ధరఖాస్తులను కోరుతూ ప్రభుత్వం జనవరి 25న నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిలో 55 జీహెచ్ఎంసీ పరిధిలో 55 ఉన్నాయి. జీహెచ్ఎంసీ సమీపంలోని మున్సిపాలిటీల్లో 19 కొత్త బార్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది.</p>


159 బార్లను ఏర్పాటు చేయడానికి ధరఖాస్తులను కోరుతూ ప్రభుత్వం జనవరి 25న నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిలో 55 జీహెచ్ఎంసీ పరిధిలో 55 ఉన్నాయి. జీహెచ్ఎంసీ సమీపంలోని మున్సిపాలిటీల్లో 19 కొత్త బార్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది.

813
<p>తెలంగాణలో ఇప్పటికే 800 బార్లు, 27 క్లబ్బులున్నాయి. వీటిలో 2144 మద్యం షాపులున్నాయి.&nbsp;</p>

<p>తెలంగాణలో ఇప్పటికే 800 బార్లు, 27 క్లబ్బులున్నాయి. వీటిలో 2144 మద్యం షాపులున్నాయి.&nbsp;</p>

తెలంగాణలో ఇప్పటికే 800 బార్లు, 27 క్లబ్బులున్నాయి. వీటిలో 2144 మద్యం షాపులున్నాయి. 

913
<p>మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పోరేషన్లలో జనాభాను బట్్టి లైసెన్స్ ఫీజు రూ. 30 లక్షల నుండి రూ. 49 లక్షల వరకు ఉంటుంది. జీహెచ్ఎంసీ పరిమితుల్లో లైసెన్స్ ఫీజు రూ. 49 లక్షలుగా నిర్ణయించారు.</p>

<p>మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పోరేషన్లలో జనాభాను బట్్టి లైసెన్స్ ఫీజు రూ. 30 లక్షల నుండి రూ. 49 లక్షల వరకు ఉంటుంది. జీహెచ్ఎంసీ పరిమితుల్లో లైసెన్స్ ఫీజు రూ. 49 లక్షలుగా నిర్ణయించారు.</p>

మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పోరేషన్లలో జనాభాను బట్్టి లైసెన్స్ ఫీజు రూ. 30 లక్షల నుండి రూ. 49 లక్షల వరకు ఉంటుంది. జీహెచ్ఎంసీ పరిమితుల్లో లైసెన్స్ ఫీజు రూ. 49 లక్షలుగా నిర్ణయించారు.

1013
<p><br />
ఒక్కో బార్‌కి సగటున రూ. 40 లక్షల చొప్పున లైసెన్స్ ఫీజు రూ. 63 కోట్లకు పైగా రెవిన్యూ ఆర్జించాలని ఎక్సైజ్ శాఖ ప్లాన్ చేసింది. ఫిబ్రవరి 18న ఆయా జిల్లాల్లో కలెక్టర్లు డ్రా నిర్వహించి బార్లను కేటాయిస్తారు. జీహెచ్ఎంసీ పరిధిలో బార్ల లైసెన్స్ ల కోసం ఎక్సైజ్ డైరెక్టర్ అధ్యక్షతన లాటరీ తీయనున్నారు.</p>

<p><br /> ఒక్కో బార్‌కి సగటున రూ. 40 లక్షల చొప్పున లైసెన్స్ ఫీజు రూ. 63 కోట్లకు పైగా రెవిన్యూ ఆర్జించాలని ఎక్సైజ్ శాఖ ప్లాన్ చేసింది. ఫిబ్రవరి 18న ఆయా జిల్లాల్లో కలెక్టర్లు డ్రా నిర్వహించి బార్లను కేటాయిస్తారు. జీహెచ్ఎంసీ పరిధిలో బార్ల లైసెన్స్ ల కోసం ఎక్సైజ్ డైరెక్టర్ అధ్యక్షతన లాటరీ తీయనున్నారు.</p>


ఒక్కో బార్‌కి సగటున రూ. 40 లక్షల చొప్పున లైసెన్స్ ఫీజు రూ. 63 కోట్లకు పైగా రెవిన్యూ ఆర్జించాలని ఎక్సైజ్ శాఖ ప్లాన్ చేసింది. ఫిబ్రవరి 18న ఆయా జిల్లాల్లో కలెక్టర్లు డ్రా నిర్వహించి బార్లను కేటాయిస్తారు. జీహెచ్ఎంసీ పరిధిలో బార్ల లైసెన్స్ ల కోసం ఎక్సైజ్ డైరెక్టర్ అధ్యక్షతన లాటరీ తీయనున్నారు.

1113
<p>ప్రతి ఏటా ఎక్సైజ్ ఆదాయం పెరుగుతూ వస్తోంది. తెలంగాణ ఏర్పాటైన 2014-15 లో ఎక్సైజ్ ఆదాయం 10,813 ఆర్జించింది. అంతకుముందు ఏడాది 9800 కోట్ల ఆదాయం తెలంగాణ రాష్ట్రం ఎక్సైజ్ శాఖ ద్వారా ఆర్జించింది.</p>

<p>ప్రతి ఏటా ఎక్సైజ్ ఆదాయం పెరుగుతూ వస్తోంది. తెలంగాణ ఏర్పాటైన 2014-15 లో ఎక్సైజ్ ఆదాయం 10,813 ఆర్జించింది. అంతకుముందు ఏడాది 9800 కోట్ల ఆదాయం తెలంగాణ రాష్ట్రం ఎక్సైజ్ శాఖ ద్వారా ఆర్జించింది.</p>

ప్రతి ఏటా ఎక్సైజ్ ఆదాయం పెరుగుతూ వస్తోంది. తెలంగాణ ఏర్పాటైన 2014-15 లో ఎక్సైజ్ ఆదాయం 10,813 ఆర్జించింది. అంతకుముందు ఏడాది 9800 కోట్ల ఆదాయం తెలంగాణ రాష్ట్రం ఎక్సైజ్ శాఖ ద్వారా ఆర్జించింది.

1213
<p><br />
2018లో 20 వేల కోట్లకు ఎక్సైజ్ ఆదాయం పెరిగింది. 2019లో 25 వేల కోట్లకు చేరింది. 2020 ఎక్సైజ్ ఆదాయం గురించి అధికారులు ఇంకా గణాంకాలు విడుదల చేయలేదు. సుమారు 30 వేల కోట్లు ఎక్సైజ్ ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.</p>

<p><br /> 2018లో 20 వేల కోట్లకు ఎక్సైజ్ ఆదాయం పెరిగింది. 2019లో 25 వేల కోట్లకు చేరింది. 2020 ఎక్సైజ్ ఆదాయం గురించి అధికారులు ఇంకా గణాంకాలు విడుదల చేయలేదు. సుమారు 30 వేల కోట్లు ఎక్సైజ్ ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.</p>


2018లో 20 వేల కోట్లకు ఎక్సైజ్ ఆదాయం పెరిగింది. 2019లో 25 వేల కోట్లకు చేరింది. 2020 ఎక్సైజ్ ఆదాయం గురించి అధికారులు ఇంకా గణాంకాలు విడుదల చేయలేదు. సుమారు 30 వేల కోట్లు ఎక్సైజ్ ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

1313
<p><br />
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ఎక్సైజ్ ఆదాయం కేవలం 26 శాతం మాత్రమే ఉంది. కానీ తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఎక్సైజ్ ఆదాయం 65 శాతానికి పెరిగింది.&nbsp;</p>

<p><br /> ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ఎక్సైజ్ ఆదాయం కేవలం 26 శాతం మాత్రమే ఉంది. కానీ తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఎక్సైజ్ ఆదాయం 65 శాతానికి పెరిగింది.&nbsp;</p>


ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ఎక్సైజ్ ఆదాయం కేవలం 26 శాతం మాత్రమే ఉంది. కానీ తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఎక్సైజ్ ఆదాయం 65 శాతానికి పెరిగింది. 

About the Author

NL
narsimha lode
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Weather Update: అల్పపీడనం ఎఫెక్ట్.. కుండపోత వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ బిగ్ అలర్ట్
Recommended image2
Konda Surekha: పదవి పోయిందని ఇంట్లో కూర్చోం.. కొండా సురేఖ కీల‌క వ్యాఖ్య‌లు
Recommended image3
హైద‌రాబాద్‌లో అత్యంత ఎత్తైన బిల్డింగ్స్ ఇవే.. 59 అంత‌స్తులతో మేఘాల‌ను తాకేలా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved