MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • ఎకరం భూమి, కోటి రూపాయలు... హుజురాబాద్ గౌడ కులస్తులపై మంత్రుల వరాలు

ఎకరం భూమి, కోటి రూపాయలు... హుజురాబాద్ గౌడ కులస్తులపై మంత్రుల వరాలు

హుజురాబాద్ ఉపఎన్నిక సమయంలో గౌడ కులస్తులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఈ సందర్భంగా వారితో సమావేశమైన మంత్రులు గంగుల, కొప్పుల, శ్రీనివాస్ గౌడ్ వరాలు కురిపించారు. 

1 Min read
Author : Arun Kumar P | Asianet News
Published : Jul 23 2021, 05:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బీసీ కులాల ఆత్మ గౌరవం కోసం పరితపించే వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. అందుకోసమే హుజురాబాద్ లో గౌడ కమ్యూనిటి హల్ కోసం ఒక ఎకరం భూమి, కోటి రూపాయలను మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.

బీసీ కులాల ఆత్మ గౌరవం కోసం పరితపించే వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. అందుకోసమే హుజురాబాద్ లో గౌడ కమ్యూనిటి హల్ కోసం ఒక ఎకరం భూమి, కోటి రూపాయలను మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.

బీసీ కులాల ఆత్మ గౌరవం కోసం పరితపించే వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. అందుకోసమే హుజురాబాద్ లో గౌడ కమ్యూనిటి హల్ కోసం ఒక ఎకరం భూమి, కోటి రూపాయలను మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.
25
హుజురాబాద్ లోని వెంకటసాయి గార్డెన్స్ లో గౌడ సంఘం సమావేశంలో పాల్గొన్నారు మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు కల్లుగీత వృత్తిదారులను, వారి కుటుంబాలకు కేసీఆర్ అభయ హస్తం చెక్కులను అందించారు.

హుజురాబాద్ లోని వెంకటసాయి గార్డెన్స్ లో గౌడ సంఘం సమావేశంలో పాల్గొన్నారు మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు కల్లుగీత వృత్తిదారులను, వారి కుటుంబాలకు కేసీఆర్ అభయ హస్తం చెక్కులను అందించారు.

హుజురాబాద్ లోని వెంకటసాయి గార్డెన్స్ లో గౌడ సంఘం సమావేశంలో పాల్గొన్నారు మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు కల్లుగీత వృత్తిదారులను, వారి కుటుంబాలకు కేసీఆర్ అభయ హస్తం చెక్కులను అందించారు.
35
ఈ సందర్భంగా కొప్పుల మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే అకాంక్షతో టిఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో కలలన్నీ నెరవేరుతున్నాయన్నారు. అభివృద్ధి ఫలాలన్ని తెలంగాణ రాష్ట్రంతోనే సాధ్యమైందన్నారు. ఎస్సి, బీసీ ల కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు.

ఈ సందర్భంగా కొప్పుల మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే అకాంక్షతో టిఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో కలలన్నీ నెరవేరుతున్నాయన్నారు. అభివృద్ధి ఫలాలన్ని తెలంగాణ రాష్ట్రంతోనే సాధ్యమైందన్నారు. ఎస్సి, బీసీ ల కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు.

ఈ సందర్భంగా కొప్పుల మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే అకాంక్షతో టిఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో కలలన్నీ నెరవేరుతున్నాయన్నారు. అభివృద్ధి ఫలాలన్ని తెలంగాణ రాష్ట్రంతోనే సాధ్యమైందన్నారు. ఎస్సి, బీసీ ల కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు.
45
''గౌడ కులస్థుల కోసం ఎంతో చేశాం. తాటి, ఈత చెట్లను భూముల్లో నాటించిన ప్రభుత్వం మాదే. ఇప్పుడు హుజురాబాద్ లో 196 మంది గౌడ కులస్థులకు రూ.3 కోట్ల చెక్కులు పంపిణీ చేయడం హర్షణీయం'' అన్నారు.

''గౌడ కులస్థుల కోసం ఎంతో చేశాం. తాటి, ఈత చెట్లను భూముల్లో నాటించిన ప్రభుత్వం మాదే. ఇప్పుడు హుజురాబాద్ లో 196 మంది గౌడ కులస్థులకు రూ.3 కోట్ల చెక్కులు పంపిణీ చేయడం హర్షణీయం'' అన్నారు.

''గౌడ కులస్థుల కోసం ఎంతో చేశాం. తాటి, ఈత చెట్లను భూముల్లో నాటించిన ప్రభుత్వం మాదే. ఇప్పుడు హుజురాబాద్ లో 196 మంది గౌడ కులస్థులకు రూ.3 కోట్ల చెక్కులు పంపిణీ చేయడం హర్షణీయం'' అన్నారు.
55
మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ... జనంలో ఉండే కులస్థులు గౌడ కులస్థులు... అంటరానితనం అనేది పట్టించుకోకుండా అందర్నీ కలుపుకుపోయే కులం గౌడ కులం అన్నారు. ఆంధ్రప్రాంతం లో కొబ్బరి చెట్లు కూలితే పరిహారం ఇచ్చేవారు... తెలంగాణలో తాటిచెట్టు నుండి మనుషులు పడ్డా పరిహారం ఇవ్వని విధానం ఉండేదన్నారు. గతంలో కుల వృత్తులకు గౌరవం వుండేది కాదు... కానీ తెలంగాణ వచ్చాక కులాలకు ప్రాధాన్యత పెరిగింది అని మంత్రి పేర్కొన్నారు.

మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ... జనంలో ఉండే కులస్థులు గౌడ కులస్థులు... అంటరానితనం అనేది పట్టించుకోకుండా అందర్నీ కలుపుకుపోయే కులం గౌడ కులం అన్నారు. ఆంధ్రప్రాంతం లో కొబ్బరి చెట్లు కూలితే పరిహారం ఇచ్చేవారు... తెలంగాణలో తాటిచెట్టు నుండి మనుషులు పడ్డా పరిహారం ఇవ్వని విధానం ఉండేదన్నారు. గతంలో కుల వృత్తులకు గౌరవం వుండేది కాదు... కానీ తెలంగాణ వచ్చాక కులాలకు ప్రాధాన్యత పెరిగింది అని మంత్రి పేర్కొన్నారు.

మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ... జనంలో ఉండే కులస్థులు గౌడ కులస్థులు... అంటరానితనం అనేది పట్టించుకోకుండా అందర్నీ కలుపుకుపోయే కులం గౌడ కులం అన్నారు. ఆంధ్రప్రాంతం లో కొబ్బరి చెట్లు కూలితే పరిహారం ఇచ్చేవారు... తెలంగాణలో తాటిచెట్టు నుండి మనుషులు పడ్డా పరిహారం ఇవ్వని విధానం ఉండేదన్నారు. గతంలో కుల వృత్తులకు గౌరవం వుండేది కాదు... కానీ తెలంగాణ వచ్చాక కులాలకు ప్రాధాన్యత పెరిగింది అని మంత్రి పేర్కొన్నారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
సజ్జనార్ నువ్వు కాంగ్రెస్ కండువా కప్పుకో: Harish Rao Comments on CP Sajjanar | Asianet News Telugu
Recommended image2
Now Playing
Harish Rao Serious Comments: సైబర్ నేరగాళ్లకు రేవంత్ రెడ్డికి తేడా లేదు | Asianet News Telugu
Recommended image3
Railway Jobs : తెలుగు యువతకు లక్కీ ఛాన్స్.. పదో తరగతి అర్హతతో 22,000 ప్రభుత్వ ఉద్యోగాలు, తెలుగులోనే ఎగ్జామ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved