MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • సైకిలెక్కిన పువ్వాడ అజయ్ కుమార్... ఖమ్మం అభివృద్ధి కోసం

సైకిలెక్కిన పువ్వాడ అజయ్ కుమార్... ఖమ్మం అభివృద్ధి కోసం

రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రజా సమస్యలు, అభివృద్ధి పనులు పరిశీలించేందుకు బుధవారం నడుం బిగించారు. 

1 Min read
Author : Arun Kumar P | Asianet News
Published : Apr 07 2021, 09:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఖమ్మం: రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రజా సమస్యలు, అభివృద్ధి పనులు పరిశీలించేందుకు బుధవారం నడుం బిగించారు. అనుకున్నదే తడవుగా ఖమ్మం నగరంలో పర్యటన మొదలెట్టారు. అయితే కార్లు, కాన్వాయ్ తో కాకుండా సామాన్యుడిలా సైకిలెక్కి నగరం మొత్తాన్ని చుట్టేశారు.

ఖమ్మం: రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రజా సమస్యలు, అభివృద్ధి పనులు పరిశీలించేందుకు బుధవారం నడుం బిగించారు. అనుకున్నదే తడవుగా ఖమ్మం నగరంలో పర్యటన మొదలెట్టారు. అయితే కార్లు, కాన్వాయ్ తో కాకుండా సామాన్యుడిలా సైకిలెక్కి నగరం మొత్తాన్ని చుట్టేశారు.

ఖమ్మం: రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రజా సమస్యలు, అభివృద్ధి పనులు పరిశీలించేందుకు బుధవారం నడుం బిగించారు. అనుకున్నదే తడవుగా ఖమ్మం నగరంలో పర్యటన మొదలెట్టారు. అయితే కార్లు, కాన్వాయ్ తో కాకుండా సామాన్యుడిలా సైకిలెక్కి నగరం మొత్తాన్ని చుట్టేశారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఖమ్మం నగరంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ కర్ణన్, మున్సిపల్ కమీషనర్ అనురాగ్ జయంతితో కలిసి మంత్రి స్వయంగా పరిశీలించారు. ఈ అభివృద్ధి పనులు ఎంత త్వరగా అయితే అంత త్వరగా పూర్తి చేయాలని అధికారులకు మంత్రి ఆదేశించారు.

ఖమ్మం నగరంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ కర్ణన్, మున్సిపల్ కమీషనర్ అనురాగ్ జయంతితో కలిసి మంత్రి స్వయంగా పరిశీలించారు. ఈ అభివృద్ధి పనులు ఎంత త్వరగా అయితే అంత త్వరగా పూర్తి చేయాలని అధికారులకు మంత్రి ఆదేశించారు.

ఖమ్మం నగరంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ కర్ణన్, మున్సిపల్ కమీషనర్ అనురాగ్ జయంతితో కలిసి మంత్రి స్వయంగా పరిశీలించారు. ఈ అభివృద్ధి పనులు ఎంత త్వరగా అయితే అంత త్వరగా పూర్తి చేయాలని అధికారులకు మంత్రి ఆదేశించారు.
35
ఇలా మంత్రి సైకిల్ పైనే నగరంలోని జడ్పీ సెంటర్, తుమ్మలగడ్డ, బోనకల్ క్రాస్ రోడ్, చర్చ్ కాంపౌండ్, శ్రీనివాస్ నగర్, జహీర్ పురా, శ్రీనివాస్ నగర్, కిన్నెరసాని థియేటర్ రోడ్, హర్కర్ బావి సెంటర్, పీఎస్ఆర్ రోడ్, గుంటి మల్లన్న దేవాలయం రోడ్, కాల్వఒడ్డు, జూబ్లీపురా, మయూరి సెంటర్, బస్ డిపో రోడ్, సరితా క్లినిక్ సెంటర్, గట్టయ్య సెంటర్, నూతన మున్సిపల్ భవనం వరకు రోడ్డు కు ఇరు వైపులా జరుగుతున్న సైడు కాల్వ పనులు, రోడ్డు విస్తరణ పనులు, విద్యుత్ స్తంభాలు, మిషన్ భగీరథ అంతర్గత పైప్ లైన్ పనులు, పారిశుధ్యం పనులను పరిశీలించారు.

ఇలా మంత్రి సైకిల్ పైనే నగరంలోని జడ్పీ సెంటర్, తుమ్మలగడ్డ, బోనకల్ క్రాస్ రోడ్, చర్చ్ కాంపౌండ్, శ్రీనివాస్ నగర్, జహీర్ పురా, శ్రీనివాస్ నగర్, కిన్నెరసాని థియేటర్ రోడ్, హర్కర్ బావి సెంటర్, పీఎస్ఆర్ రోడ్, గుంటి మల్లన్న దేవాలయం రోడ్, కాల్వఒడ్డు, జూబ్లీపురా, మయూరి సెంటర్, బస్ డిపో రోడ్, సరితా క్లినిక్ సెంటర్, గట్టయ్య సెంటర్, నూతన మున్సిపల్ భవనం వరకు రోడ్డు కు ఇరు వైపులా జరుగుతున్న సైడు కాల్వ పనులు, రోడ్డు విస్తరణ పనులు, విద్యుత్ స్తంభాలు, మిషన్ భగీరథ అంతర్గత పైప్ లైన్ పనులు, పారిశుధ్యం పనులను పరిశీలించారు.

ఇలా మంత్రి సైకిల్ పైనే నగరంలోని జడ్పీ సెంటర్, తుమ్మలగడ్డ, బోనకల్ క్రాస్ రోడ్, చర్చ్ కాంపౌండ్, శ్రీనివాస్ నగర్, జహీర్ పురా, శ్రీనివాస్ నగర్, కిన్నెరసాని థియేటర్ రోడ్, హర్కర్ బావి సెంటర్, పీఎస్ఆర్ రోడ్, గుంటి మల్లన్న దేవాలయం రోడ్, కాల్వఒడ్డు, జూబ్లీపురా, మయూరి సెంటర్, బస్ డిపో రోడ్, సరితా క్లినిక్ సెంటర్, గట్టయ్య సెంటర్, నూతన మున్సిపల్ భవనం వరకు రోడ్డు కు ఇరు వైపులా జరుగుతున్న సైడు కాల్వ పనులు, రోడ్డు విస్తరణ పనులు, విద్యుత్ స్తంభాలు, మిషన్ భగీరథ అంతర్గత పైప్ లైన్ పనులు, పారిశుధ్యం పనులను పరిశీలించారు.
45
పనుల అలస్యం పట్ల మంత్రి అధికారులపై నిలదీశారు. నెలల తరబడి పనులు కొనసాగింపు కుదరదని పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. ప్రజా రవాణాకు, ట్రాఫిక్ కు ఇబ్బందులు తలెత్తకుండా పనుకు నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలన్నారు.

పనుల అలస్యం పట్ల మంత్రి అధికారులపై నిలదీశారు. నెలల తరబడి పనులు కొనసాగింపు కుదరదని పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. ప్రజా రవాణాకు, ట్రాఫిక్ కు ఇబ్బందులు తలెత్తకుండా పనుకు నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలన్నారు.

పనుల అలస్యం పట్ల మంత్రి అధికారులపై నిలదీశారు. నెలల తరబడి పనులు కొనసాగింపు కుదరదని పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. ప్రజా రవాణాకు, ట్రాఫిక్ కు ఇబ్బందులు తలెత్తకుండా పనుకు నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలన్నారు.
55
మంత్రి పర్యటన నేపథ్యంలో మున్సిపల్, విద్యుత్, పబ్లిక్ హెల్త్, రెవిన్యూ తదితర శాఖ అధికారులు కూడా ఆయన వెంటే ఉన్నారు.

మంత్రి పర్యటన నేపథ్యంలో మున్సిపల్, విద్యుత్, పబ్లిక్ హెల్త్, రెవిన్యూ తదితర శాఖ అధికారులు కూడా ఆయన వెంటే ఉన్నారు.

మంత్రి పర్యటన నేపథ్యంలో మున్సిపల్, విద్యుత్, పబ్లిక్ హెల్త్, రెవిన్యూ తదితర శాఖ అధికారులు కూడా ఆయన వెంటే ఉన్నారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Recommended image1
School Holidays : తెలుగు స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్.. ఇలా స్కూళ్లు రీఓపెన్ కాగానే అలా సెలవులు.. ఎన్నిరోజులో తెలుసా?
Recommended image2
Weather Update: ఒకపక్క ఎండలు మరోపక్క వానలు.. ఈ ప్రాంతాలకు నెక్స్ట్ 4 రోజులు హై అలర్ట్
Recommended image3
IMD Rain Alert : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఈ రెండ్రోజులూ ఈదురుగాలులు, పిడుగులతో వర్షబీభత్సమే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved