MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • రూ.2,000 కోట్ల పెట్టుబడులతో... వెల్స్ పన్ ఫ్లోరింగ్ కంపెనీని ప్రారంభించిన కేటీఆర్

రూ.2,000 కోట్ల పెట్టుబడులతో... వెల్స్ పన్ ఫ్లోరింగ్ కంపెనీని ప్రారంభించిన కేటీఆర్

ఈ సంవత్సరంలోనే వెల్స్ పన్ గ్రూప్ సుమారు రూ.2,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. 

1 Min read
Arun Kumar P | Asianet News
Published : Jul 25 2020, 07:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
<p>హైదరాబాద్: చందన్‌వెల్లి పారిశ్రామిక పార్కులో ఏర్పాటుచేసిన వెల్స్ పన్ ఫ్లోరింగ్ కంపెనీని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మరో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి కేటీఆర్ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.&nbsp;</p>

<p>హైదరాబాద్: చందన్‌వెల్లి పారిశ్రామిక పార్కులో ఏర్పాటుచేసిన వెల్స్ పన్ ఫ్లోరింగ్ కంపెనీని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మరో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి కేటీఆర్ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.&nbsp;</p>

హైదరాబాద్: చందన్‌వెల్లి పారిశ్రామిక పార్కులో ఏర్పాటుచేసిన వెల్స్ పన్ ఫ్లోరింగ్ కంపెనీని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మరో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి కేటీఆర్ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

24
<p>ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... చందన్‌వెల్లి పారిశ్రామిక పార్కు ఏర్పాటు కోసం గత రెండు సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇవాళ ప్రారంభించిన కంపెనీ ఇక్కడి ప్రగతికి ప్రారంభం మాత్రమే... ఇంకా అనేక కంపెనీలు చందన్‌వెల్లికి రాబోతున్నాయని అన్నారు.&nbsp;<br />&nbsp;</p>

<p>ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... చందన్‌వెల్లి పారిశ్రామిక పార్కు ఏర్పాటు కోసం గత రెండు సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇవాళ ప్రారంభించిన కంపెనీ ఇక్కడి ప్రగతికి ప్రారంభం మాత్రమే... ఇంకా అనేక కంపెనీలు చందన్‌వెల్లికి రాబోతున్నాయని అన్నారు.&nbsp;<br />&nbsp;</p>

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... చందన్‌వెల్లి పారిశ్రామిక పార్కు ఏర్పాటు కోసం గత రెండు సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇవాళ ప్రారంభించిన కంపెనీ ఇక్కడి ప్రగతికి ప్రారంభం మాత్రమే... ఇంకా అనేక కంపెనీలు చందన్‌వెల్లికి రాబోతున్నాయని అన్నారు. 
 

34
<p>ఈ సంవత్సరంలోనే వెల్స్ పన్ గ్రూప్ సుమారు రూ.2,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుందని అన్నారు. అలాగే&nbsp;మరో నాలుగు కంపెనీలు ఇక్కడికి రాబోతున్నాయని...మరికొన్ని కంపెనీలు కూడా ఇక్కడ స్థలాన్ని కోరుతున్నాయని వెల్లడించారు. ఇన్నీ కంపెనీలలో స్థానిక యువతకి ఉపాధి వచ్చేలా కృషి చేస్తామని... ఈ క్రమంలోనే&nbsp;&nbsp;స్థానిక యువతకు ఉపాధి కోసం శిక్షణ కేంద్రం ఏర్పాటు&nbsp;చేయనున్నట్లు కేటీఆర్ ప్రకటించారు.&nbsp;</p>

<p>ఈ సంవత్సరంలోనే వెల్స్ పన్ గ్రూప్ సుమారు రూ.2,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుందని అన్నారు. అలాగే&nbsp;మరో నాలుగు కంపెనీలు ఇక్కడికి రాబోతున్నాయని...మరికొన్ని కంపెనీలు కూడా ఇక్కడ స్థలాన్ని కోరుతున్నాయని వెల్లడించారు. ఇన్నీ కంపెనీలలో స్థానిక యువతకి ఉపాధి వచ్చేలా కృషి చేస్తామని... ఈ క్రమంలోనే&nbsp;&nbsp;స్థానిక యువతకు ఉపాధి కోసం శిక్షణ కేంద్రం ఏర్పాటు&nbsp;చేయనున్నట్లు కేటీఆర్ ప్రకటించారు.&nbsp;</p>

ఈ సంవత్సరంలోనే వెల్స్ పన్ గ్రూప్ సుమారు రూ.2,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుందని అన్నారు. అలాగే మరో నాలుగు కంపెనీలు ఇక్కడికి రాబోతున్నాయని...మరికొన్ని కంపెనీలు కూడా ఇక్కడ స్థలాన్ని కోరుతున్నాయని వెల్లడించారు. ఇన్నీ కంపెనీలలో స్థానిక యువతకి ఉపాధి వచ్చేలా కృషి చేస్తామని... ఈ క్రమంలోనే  స్థానిక యువతకు ఉపాధి కోసం శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. 

44
<p>ఈ ప్రాంతంలో 3600 ఎకరాల పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందన్నారు. ఇందుకు స్థానిక ప్రజల సహకారం కావాలని.. కంపనీల రాకతో ఈ ప్రాంతంలో రూపు రేఖలు మారిపోతాయన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు.&nbsp;&nbsp;చందన్‌వెల్లి పారిశ్రామిక పార్క్ కి అవసరమైన మౌలిక వసతులు, మరిన్ని రోడ్డు రవాణా సౌకర్యాలను కల్పించేందుకు, రోడ్డు విస్తరణ పనులు చేపట్టేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.&nbsp;<br />&nbsp;</p>

<p>ఈ ప్రాంతంలో 3600 ఎకరాల పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందన్నారు. ఇందుకు స్థానిక ప్రజల సహకారం కావాలని.. కంపనీల రాకతో ఈ ప్రాంతంలో రూపు రేఖలు మారిపోతాయన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు.&nbsp;&nbsp;చందన్‌వెల్లి పారిశ్రామిక పార్క్ కి అవసరమైన మౌలిక వసతులు, మరిన్ని రోడ్డు రవాణా సౌకర్యాలను కల్పించేందుకు, రోడ్డు విస్తరణ పనులు చేపట్టేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.&nbsp;<br />&nbsp;</p>

ఈ ప్రాంతంలో 3600 ఎకరాల పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందన్నారు. ఇందుకు స్థానిక ప్రజల సహకారం కావాలని.. కంపనీల రాకతో ఈ ప్రాంతంలో రూపు రేఖలు మారిపోతాయన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు.  చందన్‌వెల్లి పారిశ్రామిక పార్క్ కి అవసరమైన మౌలిక వసతులు, మరిన్ని రోడ్డు రవాణా సౌకర్యాలను కల్పించేందుకు, రోడ్డు విస్తరణ పనులు చేపట్టేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. 
 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Recommended image1
IMD Rain Alert : ఈ ఐదు జిల్లాలకు పొంచివున్న పిడుగుల గండం... తస్మాత్ జాగ్రత్త
Recommended image2
Now Playing
IndiGo Airlines Hyderabad: ఇండిగో విమానాలు ఆలస్యం.. ఎయిర్‌పోర్ట్‌లో గందరగోళం | Asianet News Telugu
Recommended image3
Hyderabad: రూ. 4051 కోట్ల‌తో అద్భుత ప్రాజెక్ట్‌.. స‌రికొత్త హైద‌రాబాద్‌ను చూడ‌డం ఖాయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved