MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Telangana
  • ఈటెల ఏనాడు బిసిల కోసం ముఖ్యమంత్రిని అడగలేదు... మంత్రి గంగుల కమలాకర్

ఈటెల ఏనాడు బిసిల కోసం ముఖ్యమంత్రిని అడగలేదు... మంత్రి గంగుల కమలాకర్

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఏనాడు కేసీఆర్ని బిసిల గురించి అడగకుండా ఇక్కడి బిసిలకు ద్రోహం చేసారని మండిపడ్డారు. అడగనిదే అవ్వైనా అన్నం పెట్టదని అలాంటిది స్థానిక ఎమ్మెల్యేకు ఎన్నిసార్లు విజ్ణప్తి చేసినా పట్టించుకోలేదని, ముఖ్యమంత్రి ద్రుష్టికి ఏనాడు ఈటెల బిసిల సమస్యలను తీసుకెళ్లలేదని ద్వజమెత్తారు. 

2 Min read
Author : Bukka Sumabala
Published : Jul 22 2021, 05:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
హుజురాబాద్ : రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో బిసిలకు ఆత్మగౌరవ ప్రతీకలుగా కులసంఘాల భవనాలు, కమ్యూనిటీ హాళ్లు నిర్మించామని, కొన్ని చోట్ల నిర్మిణాలు కొనసాగుతున్నాయని, సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో వెనుకబడిన వర్గాలు ఆత్మగౌరవంతో బతుకుతున్నామన్నారు రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్.

హుజురాబాద్ : రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో బిసిలకు ఆత్మగౌరవ ప్రతీకలుగా కులసంఘాల భవనాలు, కమ్యూనిటీ హాళ్లు నిర్మించామని, కొన్ని చోట్ల నిర్మిణాలు కొనసాగుతున్నాయని, సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో వెనుకబడిన వర్గాలు ఆత్మగౌరవంతో బతుకుతున్నామన్నారు రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్.

హుజురాబాద్ : రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో బిసిలకు ఆత్మగౌరవ ప్రతీకలుగా కులసంఘాల భవనాలు, కమ్యూనిటీ హాళ్లు నిర్మించామని, కొన్ని చోట్ల నిర్మిణాలు కొనసాగుతున్నాయని, సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో వెనుకబడిన వర్గాలు ఆత్మగౌరవంతో బతుకుతున్నామన్నారు రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
గురువారం హుజురాబాద్లో కుల సంఘాల ఆధ్వర్యంలో సిటి సెంటర్ హాళ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సహచర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి పాల్గొన్నారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లైనా ఎందరో ప్రధానులు, ముఖ్యమంత్రులు మారినా ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వం సంకల్పించని ఆత్మగౌరవ భవన నిర్మాణాల కార్యక్రమాలాకు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ సర్కార్ శ్రీకారం చుట్టిందని, అయితే దురద్రుష్టవశాత్తు ఇక్కడి స్థానిక మాజీ శాసన సభ్యుడు, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఏనాడు కేసీఆర్ని బిసిల గురించి అడగకుండా ఇక్కడి బిసిలకు ద్రోహం చేసారని మండిపడ్డారు.

గురువారం హుజురాబాద్లో కుల సంఘాల ఆధ్వర్యంలో సిటి సెంటర్ హాళ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సహచర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి పాల్గొన్నారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లైనా ఎందరో ప్రధానులు, ముఖ్యమంత్రులు మారినా ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వం సంకల్పించని ఆత్మగౌరవ భవన నిర్మాణాల కార్యక్రమాలాకు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ సర్కార్ శ్రీకారం చుట్టిందని, అయితే దురద్రుష్టవశాత్తు ఇక్కడి స్థానిక మాజీ శాసన సభ్యుడు, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఏనాడు కేసీఆర్ని బిసిల గురించి అడగకుండా ఇక్కడి బిసిలకు ద్రోహం చేసారని మండిపడ్డారు.

గురువారం హుజురాబాద్లో కుల సంఘాల ఆధ్వర్యంలో సిటి సెంటర్ హాళ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సహచర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి పాల్గొన్నారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లైనా ఎందరో ప్రధానులు, ముఖ్యమంత్రులు మారినా ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వం సంకల్పించని ఆత్మగౌరవ భవన నిర్మాణాల కార్యక్రమాలాకు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ సర్కార్ శ్రీకారం చుట్టిందని, అయితే దురద్రుష్టవశాత్తు ఇక్కడి స్థానిక మాజీ శాసన సభ్యుడు, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఏనాడు కేసీఆర్ని బిసిల గురించి అడగకుండా ఇక్కడి బిసిలకు ద్రోహం చేసారని మండిపడ్డారు.
37
అడగనిదే అవ్వైనా అన్నం పెట్టదని అలాంటిది స్థానిక ఎమ్మెల్యేకు ఎన్నిసార్లు విజ్ణప్తి చేసినా పట్టించుకోలేదని, ముఖ్యమంత్రి ద్రుష్టికి ఏనాడు ఈటెల బిసిల సమస్యలను తీసుకెళ్లలేదని ద్వజమెత్తారు

అడగనిదే అవ్వైనా అన్నం పెట్టదని అలాంటిది స్థానిక ఎమ్మెల్యేకు ఎన్నిసార్లు విజ్ణప్తి చేసినా పట్టించుకోలేదని, ముఖ్యమంత్రి ద్రుష్టికి ఏనాడు ఈటెల బిసిల సమస్యలను తీసుకెళ్లలేదని ద్వజమెత్తారు

అడగనిదే అవ్వైనా అన్నం పెట్టదని అలాంటిది స్థానిక ఎమ్మెల్యేకు ఎన్నిసార్లు విజ్ణప్తి చేసినా పట్టించుకోలేదని, ముఖ్యమంత్రి ద్రుష్టికి ఏనాడు ఈటెల బిసిల సమస్యలను తీసుకెళ్లలేదని ద్వజమెత్తారు
47
ఏదైనా మీటింగ్ పెట్టుకోవడానికి వెనుకబడిన కులాలు ఇబ్బందులు పడుతూ పంక్షన్ హాళ్లలో, హోటల్లలో నిర్వహించుకుంటూ ఇబ్బందులు పడుతున్నారని, తాజాగా కులసంఘాల నేతలు అడిగిన వెంటనే ముఖ్యమంత్రి ద్రుష్టికి తీసుకెళ్లడంతో తక్షణమే తొలివిడతగా మున్నూరు కాపు, రజక సంఘాలకు భూమిని కేటాయించడమే కాకుండా ఈ రోజు వాటి పత్రాలను సంఘాలకు అందించారు మంత్రి గంగుల.

ఏదైనా మీటింగ్ పెట్టుకోవడానికి వెనుకబడిన కులాలు ఇబ్బందులు పడుతూ పంక్షన్ హాళ్లలో, హోటల్లలో నిర్వహించుకుంటూ ఇబ్బందులు పడుతున్నారని, తాజాగా కులసంఘాల నేతలు అడిగిన వెంటనే ముఖ్యమంత్రి ద్రుష్టికి తీసుకెళ్లడంతో తక్షణమే తొలివిడతగా మున్నూరు కాపు, రజక సంఘాలకు భూమిని కేటాయించడమే కాకుండా ఈ రోజు వాటి పత్రాలను సంఘాలకు అందించారు మంత్రి గంగుల.

ఏదైనా మీటింగ్ పెట్టుకోవడానికి వెనుకబడిన కులాలు ఇబ్బందులు పడుతూ పంక్షన్ హాళ్లలో, హోటల్లలో నిర్వహించుకుంటూ ఇబ్బందులు పడుతున్నారని, తాజాగా కులసంఘాల నేతలు అడిగిన వెంటనే ముఖ్యమంత్రి ద్రుష్టికి తీసుకెళ్లడంతో తక్షణమే తొలివిడతగా మున్నూరు కాపు, రజక సంఘాలకు భూమిని కేటాయించడమే కాకుండా ఈ రోజు వాటి పత్రాలను సంఘాలకు అందించారు మంత్రి గంగుల.
57
మనం ఇరవై గుంటలు అడుగుతే, కడుపునిండా పెట్టే ముఖ్యమంత్రిగారు ఎకరం భూమి ఇవ్వడమే కాకుండా, ఒక్కో భవనానికి 50 లక్షల నిధుల్ని తొలివిడతగా అందించారన్నారు. కరీంనగర్లో స్థానికంగా కులసంఘాలకు భవనాలు కావాలని ముఖ్యమంత్రిగారికి చెప్పి సాధించుకున్నామని, రాష్ట్ర రాజదానిలో అత్యంత విలువైన కోకాపేట లాంటి ప్రాంతాల్లో40 బిసి కులాలకు అత్యధ్బుతమైన భవనాలు నిర్మించుకొంటూ ఆత్మగౌరవాన్ని పెంచుకున్నామని, ఈటెల నిర్లక్ష్యంతో వెనుకబడిన హుజురాబాద్లో ప్రతీ పనిని పూర్తి చేసే భాద్యతను తీసుకుంటామన్నారు గంగుల.

మనం ఇరవై గుంటలు అడుగుతే, కడుపునిండా పెట్టే ముఖ్యమంత్రిగారు ఎకరం భూమి ఇవ్వడమే కాకుండా, ఒక్కో భవనానికి 50 లక్షల నిధుల్ని తొలివిడతగా అందించారన్నారు. కరీంనగర్లో స్థానికంగా కులసంఘాలకు భవనాలు కావాలని ముఖ్యమంత్రిగారికి చెప్పి సాధించుకున్నామని, రాష్ట్ర రాజదానిలో అత్యంత విలువైన కోకాపేట లాంటి ప్రాంతాల్లో40 బిసి కులాలకు అత్యధ్బుతమైన భవనాలు నిర్మించుకొంటూ ఆత్మగౌరవాన్ని పెంచుకున్నామని, ఈటెల నిర్లక్ష్యంతో వెనుకబడిన హుజురాబాద్లో ప్రతీ పనిని పూర్తి చేసే భాద్యతను తీసుకుంటామన్నారు గంగుల.

మనం ఇరవై గుంటలు అడుగుతే, కడుపునిండా పెట్టే ముఖ్యమంత్రిగారు ఎకరం భూమి ఇవ్వడమే కాకుండా, ఒక్కో భవనానికి 50 లక్షల నిధుల్ని తొలివిడతగా అందించారన్నారు. కరీంనగర్లో స్థానికంగా కులసంఘాలకు భవనాలు కావాలని ముఖ్యమంత్రిగారికి చెప్పి సాధించుకున్నామని, రాష్ట్ర రాజదానిలో అత్యంత విలువైన కోకాపేట లాంటి ప్రాంతాల్లో40 బిసి కులాలకు అత్యధ్బుతమైన భవనాలు నిర్మించుకొంటూ ఆత్మగౌరవాన్ని పెంచుకున్నామని, ఈటెల నిర్లక్ష్యంతో వెనుకబడిన హుజురాబాద్లో ప్రతీ పనిని పూర్తి చేసే భాద్యతను తీసుకుంటామన్నారు గంగుల.
67
మొదటి విడతగా నిధుల్ని అందించడంతో పాటు మలి విడత నిధుల్ని కూడా తీసుకొస్తానన్నారు. ఇంతలా మన సంక్షేమాన్ని చూస్తున్న ముఖ్యమంత్రికి అండగా నిలవాల్సిన భాద్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. రాబోయే ఎలక్షన్లలో సంక్షేమం, అభివ్రుద్ది కొనసాగిస్తున్న ముఖ్యమంత్రికి మద్దతుగా టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.

మొదటి విడతగా నిధుల్ని అందించడంతో పాటు మలి విడత నిధుల్ని కూడా తీసుకొస్తానన్నారు. ఇంతలా మన సంక్షేమాన్ని చూస్తున్న ముఖ్యమంత్రికి అండగా నిలవాల్సిన భాద్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. రాబోయే ఎలక్షన్లలో సంక్షేమం, అభివ్రుద్ది కొనసాగిస్తున్న ముఖ్యమంత్రికి మద్దతుగా టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.

మొదటి విడతగా నిధుల్ని అందించడంతో పాటు మలి విడత నిధుల్ని కూడా తీసుకొస్తానన్నారు. ఇంతలా మన సంక్షేమాన్ని చూస్తున్న ముఖ్యమంత్రికి అండగా నిలవాల్సిన భాద్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. రాబోయే ఎలక్షన్లలో సంక్షేమం, అభివ్రుద్ది కొనసాగిస్తున్న ముఖ్యమంత్రికి మద్దతుగా టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.
77
ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు ఎమ్మెల్యే సుంకేరవిశంకర్, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య ,ఎగ్గే మల్లేశం, మేయర్ వై.సునీల్రావు ,డిప్యూటీమేయర్ చల్ల స్వరూపరాణి- హరిశంకర్లు, బిసి సంఘాల నేతలు హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు ఎమ్మెల్యే సుంకేరవిశంకర్, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య ,ఎగ్గే మల్లేశం, మేయర్ వై.సునీల్రావు ,డిప్యూటీమేయర్ చల్ల స్వరూపరాణి- హరిశంకర్లు, బిసి సంఘాల నేతలు హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు ఎమ్మెల్యే సుంకేరవిశంకర్, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య ,ఎగ్గే మల్లేశం, మేయర్ వై.సునీల్రావు ,డిప్యూటీమేయర్ చల్ల స్వరూపరాణి- హరిశంకర్లు, బిసి సంఘాల నేతలు హాజరయ్యారు.

About the Author

BS
Bukka Sumabala

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
ట్రంప్ మెచ్చిన తెలుగు మహిళ.. US పాలిటిక్స్ లో సంచలనం | Saritha Komatireddy | Donald Trump
Recommended image2
Weather Update: 5 తుపాన్లు.. మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో 4 రోజులు భారీ వర్షాలు.. ఏ ఏ జిల్లాల్లో అంటే?
Recommended image3
విద్యా వ్య‌వ‌స్థ‌లో విప్ల‌వాత్మ‌క మార్పు.. ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత సంస్థ‌తో తెలంగాణ ప్ర‌భుత్వం ఒప్పందం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved