MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • బీజేపీనేతలు అర్వింద్, రఘునందన్ కు కీలక బాధ్యతలు.. అమిత్ షా పర్యటన వేళ కీలక మార్పులు..

బీజేపీనేతలు అర్వింద్, రఘునందన్ కు కీలక బాధ్యతలు.. అమిత్ షా పర్యటన వేళ కీలక మార్పులు..

ఈనెల 29న తెలంగాణలో అమిత్ షా పర్యటన సందర్భంగా బీజేపీలో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. అర్వింద్, రఘునందన్ లకు కీలకబాధ్యతలు అప్పగించనున్నారు. 

1 Min read
Author : Bukka Sumabala
Published : Jul 26 2023, 11:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

హైదరాబాద్ : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బిజేపీ పావులు కదుపుతోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తెలంగాణలో బిజెపి స్పీడ్ పెంచింది. ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. దీంట్లో భాగంగానే ఈనెల 29వ తేదీన కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అమిత్ షా తెలంగాణ పర్యటన వేళ బిజెపిలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. రాష్ట్ర బిజెపి అమిత్ షా పర్యటనకు అన్ని రకాల సన్నాహాలు చేస్తోంది. 

36

ఇటీవల పార్టీ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ ని తొలగించడం.. కిషన్ రెడ్డిని ఆ పదవిలో  నియమించడం, పార్టీ నేతల్లో చోటు చేసుకున్న  పరిణామాల దృష్ట్యా.. రాష్ట్రంలో బిజెపి పరిస్థితిని చక్కదిద్దే  పనిలో పడ్డారు.

46

ఇప్పటికే రాష్ట్ర బిజెపి అధ్యక్షుడుగా పదవీ బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డి ఈ పనిలో బిజీగా ఉన్నారు. 29వ తేదీన అమిత్ షా పర్యటన సందర్భంగా లాయర్, ఇంజనీర్స్, డాక్టర్స్ ప్రతినిధులతో భేటీ కానున్నారు. అంతే కాకుండా బిజెపి రాష్ట్ర కార్యాలయంలో వారు రూం ఏర్పాటుకు కూడా కసరత్తులు ప్రారంభించినట్లు సమాచారం.

56

ఈ నేపథ్యంలోనే వారు రూం ఇన్చార్జిగా ఎవరిని పెడతారనే దానిమీద కూడా చర్చ జరుగుతుంది. ఈ మార్పు పరిణామాల క్రమంలోనే సోషల్ మీడియా బాధ్యతలు ఎంపి అరవింద్, ఎమ్మెల్యే రఘునందన్ లకు అప్పగించారు.  

66

స్టాటజీ టీం ఇన్చార్జిగా శ్వేతా శాలిని నియమించారు. కోఆర్డినేషన్ కమిటీ బాధ్యతలు నల్లు ఇంద్రసేనారెడ్డి, చింతలకు అప్పగించారు. కాగా వీటిని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. రేపు దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.  ఈ నేపథ్యంలోనే కొద్ది రోజుల క్రితం బిజెపి హైకమాండ్ మీద రఘునందన్ ఘాటు వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. 

About the Author

BS
Bukka Sumabala
అమిత్ షా
భారతీయ జనతా పార్టీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Revanth Reddy: కేసీఆర్ కాళేశ్వరం కట్టింది అందుకే.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Recommended image2
Now Playing
కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు పడి పడి నవ్విన అధికారులు, రైతులు | Telangana Rythu Bharosa
Recommended image3
Now Playing
తవ్వే కొద్దీ గుట్టలు గా అప్పులు బయట పడుతున్నాయి | CM Revanth Reddy Launches Telangana Rythu Bharosa
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved