MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Telangana
  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోదండరామ్‌కి మద్దతుపై కొనసాగుతున్న సస్పెన్స్: ఒంటరి పోరుకే కాంగ్రెస్ నేతల మొగ్గు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోదండరామ్‌కి మద్దతుపై కొనసాగుతున్న సస్పెన్స్: ఒంటరి పోరుకే కాంగ్రెస్ నేతల మొగ్గు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో  టీజేఎస్ మద్దతు విషయంలో  కాంగ్రెస్ పార్టీ నేతలు తేల్చలేదు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు స్వంతంగా పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు.  

1 Min read
Author : narsimha lode
| Updated : Sep 28 2020, 04:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
<p><strong>పట్టభద్రుల గ్రాడ్యుయేట్ &nbsp;ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీజేఎస్ కి మద్దతిచ్చే విషయమై కాంగ్రెస్ పార్టీ నేతలు ఇంకా తేల్చలేదు. టీజేఎస్ కి మద్దతివ్వడం కంటే &nbsp;పార్టీ నేతలకే &nbsp;టిక్కెట్టు ఇవ్వాలని కోరుతున్నారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తమతో కలిసి వచ్చే పార్టీలను కలుపుకొనిపోవాలని కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు.</strong></p>

<p><strong>పట్టభద్రుల గ్రాడ్యుయేట్ &nbsp;ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీజేఎస్ కి మద్దతిచ్చే విషయమై కాంగ్రెస్ పార్టీ నేతలు ఇంకా తేల్చలేదు. టీజేఎస్ కి మద్దతివ్వడం కంటే &nbsp;పార్టీ నేతలకే &nbsp;టిక్కెట్టు ఇవ్వాలని కోరుతున్నారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తమతో కలిసి వచ్చే పార్టీలను కలుపుకొనిపోవాలని కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు.</strong></p>

పట్టభద్రుల గ్రాడ్యుయేట్  ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీజేఎస్ కి మద్దతిచ్చే విషయమై కాంగ్రెస్ పార్టీ నేతలు ఇంకా తేల్చలేదు. టీజేఎస్ కి మద్దతివ్వడం కంటే  పార్టీ నేతలకే  టిక్కెట్టు ఇవ్వాలని కోరుతున్నారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తమతో కలిసి వచ్చే పార్టీలను కలుపుకొనిపోవాలని కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
<p>నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో &nbsp;పోటీ చేయాలని టీజేఎస్ భావిస్తోంది. టీజేఎస్ చీఫ్ కోదండరామ్ ఈ స్థానం నుండి పోటీకి ఆసక్తిగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో తమకు మద్దతివ్వాలని టీజేఎస్ చీఫ్ కోదండరామ్ కాంగ్రెస్ పార్టీ నేతలను కోరారు. అయితే &nbsp;ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ &nbsp;ఇంకా తేల్చలేదు.</p>

<p>నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో &nbsp;పోటీ చేయాలని టీజేఎస్ భావిస్తోంది. టీజేఎస్ చీఫ్ కోదండరామ్ ఈ స్థానం నుండి పోటీకి ఆసక్తిగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో తమకు మద్దతివ్వాలని టీజేఎస్ చీఫ్ కోదండరామ్ కాంగ్రెస్ పార్టీ నేతలను కోరారు. అయితే &nbsp;ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ &nbsp;ఇంకా తేల్చలేదు.</p>

నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో  పోటీ చేయాలని టీజేఎస్ భావిస్తోంది. టీజేఎస్ చీఫ్ కోదండరామ్ ఈ స్థానం నుండి పోటీకి ఆసక్తిగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో తమకు మద్దతివ్వాలని టీజేఎస్ చీఫ్ కోదండరామ్ కాంగ్రెస్ పార్టీ నేతలను కోరారు. అయితే  ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ  ఇంకా తేల్చలేదు.

36
<p>ఎన్నికలు జరిగే జిల్లాలకు చెందిన నేతలతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జీ మాణికం ఠాగూర్ ఆదివారం నాడు సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోదండరామ్ కి మద్దతిచ్చే విషయంలో &nbsp;కాంగ్రెస్ నేతలు భిన్నాభిప్రాయలను వ్యక్తం చేశారు.</p>

<p>ఎన్నికలు జరిగే జిల్లాలకు చెందిన నేతలతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జీ మాణికం ఠాగూర్ ఆదివారం నాడు సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోదండరామ్ కి మద్దతిచ్చే విషయంలో &nbsp;కాంగ్రెస్ నేతలు భిన్నాభిప్రాయలను వ్యక్తం చేశారు.</p>

ఎన్నికలు జరిగే జిల్లాలకు చెందిన నేతలతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జీ మాణికం ఠాగూర్ ఆదివారం నాడు సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోదండరామ్ కి మద్దతిచ్చే విషయంలో  కాంగ్రెస్ నేతలు భిన్నాభిప్రాయలను వ్యక్తం చేశారు.

46
<p>కోదండరామ్ కి మద్దతివ్వకుండా పార్టీ కోసం కష్టపడిన నేతలకే టిక్కెట్టు ఇవ్వాలని పార్టీ నేతలు కోరారు. ఎవరికి కూడ మద్దతు ఇవ్వొద్దని కూడ పార్టీ నేతలు తేగేసీ చెప్పారు.</p>

<p>కోదండరామ్ కి మద్దతివ్వకుండా పార్టీ కోసం కష్టపడిన నేతలకే టిక్కెట్టు ఇవ్వాలని పార్టీ నేతలు కోరారు. ఎవరికి కూడ మద్దతు ఇవ్వొద్దని కూడ పార్టీ నేతలు తేగేసీ చెప్పారు.</p>

కోదండరామ్ కి మద్దతివ్వకుండా పార్టీ కోసం కష్టపడిన నేతలకే టిక్కెట్టు ఇవ్వాలని పార్టీ నేతలు కోరారు. ఎవరికి కూడ మద్దతు ఇవ్వొద్దని కూడ పార్టీ నేతలు తేగేసీ చెప్పారు.

56
<p><br />
రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తమతో కలిసి వచ్చే నేతలు, పార్టీలను కలుపుకొనిపోవాలని &nbsp;కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భావిస్తోంది. దీంతో టీజేఎస్ ను వదులుకోకూడదని భావిస్తోంది.&nbsp;</p>

<p><br /> రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తమతో కలిసి వచ్చే నేతలు, పార్టీలను కలుపుకొనిపోవాలని &nbsp;కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భావిస్తోంది. దీంతో టీజేఎస్ ను వదులుకోకూడదని భావిస్తోంది.&nbsp;</p>


రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తమతో కలిసి వచ్చే నేతలు, పార్టీలను కలుపుకొనిపోవాలని  కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భావిస్తోంది. దీంతో టీజేఎస్ ను వదులుకోకూడదని భావిస్తోంది. 

66
<p><br />
ఎమ్మెల్సీ ఎన్నికల్లో &nbsp;కోదండరామ్ కి మద్దతుపై పార్టీ నేతలతో చర్చించేందుకు సబ్ కమిటీని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ తలపెట్టింది.సబ్ కమిటీ సిఫారసుల మేరకు కాంగ్రెస్ పార్టీ టీజేఎస్ కి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతిచ్చే విషయంలో నిర్ణయం తీసుకోనున్నారు.</p>

<p><br /> ఎమ్మెల్సీ ఎన్నికల్లో &nbsp;కోదండరామ్ కి మద్దతుపై పార్టీ నేతలతో చర్చించేందుకు సబ్ కమిటీని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ తలపెట్టింది.సబ్ కమిటీ సిఫారసుల మేరకు కాంగ్రెస్ పార్టీ టీజేఎస్ కి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతిచ్చే విషయంలో నిర్ణయం తీసుకోనున్నారు.</p>


ఎమ్మెల్సీ ఎన్నికల్లో  కోదండరామ్ కి మద్దతుపై పార్టీ నేతలతో చర్చించేందుకు సబ్ కమిటీని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ తలపెట్టింది.సబ్ కమిటీ సిఫారసుల మేరకు కాంగ్రెస్ పార్టీ టీజేఎస్ కి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతిచ్చే విషయంలో నిర్ణయం తీసుకోనున్నారు.

About the Author

NL
narsimha lode
 

Latest Videos
Recommended Stories
Recommended image1
విమోచనం కాదు విలీనం కాదు... సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవమే ఎందుకో తెలుసా? : సీఎం రేవంత్ రెడ్డి
Recommended image2
ఐటీ కారిడార్‌కు ద‌గ్గ‌ర్లో సొంతింటి క‌ల సాకారం.. జ‌స్ట్ 10 కిలోమీట‌ర్లు వెళ్తే చాలు
Recommended image3
కేసీఆర్ ఫామ్‌హౌస్ భూముల‌ను పేద‌ల‌కు పంచుతాం.. అసెంబ్లీలో సీఎం రేవంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved