MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • కొంచెం ఆలోచించండి తమ్ముళ్లూ.. ఈటెల రాజేందర్, రేవంత్ రెడ్డిలకు విజయశాంతి చురకలు..

కొంచెం ఆలోచించండి తమ్ముళ్లూ.. ఈటెల రాజేందర్, రేవంత్ రెడ్డిలకు విజయశాంతి చురకలు..

పరస్పరం మాటల యుద్ధంతో ఒకరినొకరు సవాల్ చేసుకోవడం కాదని.. బీఆర్ఎస్ మీద ఎవరి ధోరణిలో వారు పోరాడాలని.. కాస్త ఆలోచించాలని విజయశాంతి అన్నారు. 

2 Min read
Author : Bukka Sumabala
Published : Apr 22 2023, 11:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

హైదరాబాద్ : బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులందరూ విజయశాంతి మరోసారి తెరమీదకి వచ్చారు. బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిలకు చురకలంటిస్తూ ఓ ట్వీట్ చేశారు. రేవంత్ రెడ్డి ఈటెల రాజేందర్ లను తమ్ముళ్లు అంటూ ఈ ట్వీట్ చేశారు. గత కొంతకాలంగా రేవంత్ రెడ్డి, ఈటెల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. 

27

మునుగోడు ఎన్నికల్లో కేసీఆర్ కాంగ్రెస్ కు 25 కోట్ల రూపాయలు ఇచ్చారని ఈటెల  ఆరోపించారు.  దీని మీద టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.  ఈటల రాజేందర్ కు సవాల్ విసిరారు. బిజెపి ఎమ్మెల్యే అబద్ధపు వ్యాఖ్యలు చేస్తున్నారని.. దీని మీద భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో తడి బట్టలతో ప్రమాణం చేయడానికి సిద్ధమని రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. 

37

ఈ క్రమంలోనే బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తమ పార్టీ నేతకు, కాంగ్రెస్ నేతకు ట్విట్టర్ వేదికగా చురకలాంటించారు. వరుస ట్వీట్లతో ఇద్దరికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. 

47

నిరంతరం తెలంగాణ కోసం పోరాడే తెలంగాణ ఉద్యమకారిణిగా ప్రజల అభిప్రాయం చెప్పడం ప్రస్తుత సందర్భంలో తన బాధ్యత అని విజయశాంతి అన్నారు. బీఆర్ఎస్ తో పోరాడే తమ్ముళ్లు రేవంత్ రెడ్డి, ఈటెల రాజేందర్ లు తమ దాడిని ఒకరిపై ఒకరు చేసుకోవడం సరికాదని హితవు పలికారు. 

57

ఎవరి ధోరణిలో వారు ప్రభుత్వం మీద పోరాడడం అవసరమని అనిపిస్తుందని సూచించారు.  తెలంగాణలోని ప్రస్తుత పరిస్థితులపై సంపూర్ణ అవగాహన ఉన్న వీరిద్దరికీ ఈ సందర్భంలో కొంచెం ఆలోచించాలని చెప్పడం తన బాధ్యత అని చెప్పుకొచ్చారు. తెలంగాణలో దేశంలోనే అత్యంత ధన ప్రభావిత ఎన్నికల కార్యాచరణ కొనసాగుతుందన్నారు.  

67

తెలంగాణలోని రాజకీయ కార్యకర్తలందరికీ ఈ విషయం తెలుసని.. గత తొమ్మిదేళ్లుగా వారంతా చూస్తున్న వాస్తవం ఇదని అన్నారు. ఈ విధానాన్ని అధికార పార్టీ ప్రజాస్వామ్య వ్యతిరేక ధోరణులపై కాక ప్రతిపక్షాల నేతలు పరస్పరం చేసుకునే మాటల సవాల్ ల దాడులు టిఆర్ఎస్ కు వేడుకలు అవుతున్నాయని విజయశాంతి పేర్కొన్నారు. 

77

తెలంగాణలోని రాజకీయ కార్యకర్తలందరికీ ఈ విషయం తెలుసని.. గత తొమ్మిదేళ్లుగా వారంతా చూస్తున్న వాస్తవం ఇదని అన్నారు. ఈ విధానాన్ని అధికార పార్టీ ప్రజాస్వామ్య వ్యతిరేక ధోరణులపై కాక ప్రతిపక్షాల నేతలు పరస్పరం చేసుకునే మాటల సవాల్ ల దాడులు టిఆర్ఎస్ కు వేడుకలు అవుతున్నాయని విజయశాంతి పేర్కొన్నారు. 

About the Author

BS
Bukka Sumabala
భారత రాష్ట్ర సమితి
భారతీయ జనతా పార్టీ

Latest Videos
Recommended Stories
Recommended image1
తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. చర్లపల్లి నుంచి ఎక్కడి వరకంటే.?
Recommended image2
TSRTC: ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. మార్చి 1 నుంచి త‌గ్గ‌నున్న బ‌స్సు ఛార్జీలు. డీపోల‌కు స‌ర్క్యూల‌ర్ జారీ
Recommended image3
IMD Rain Alert : సముద్రంలో భయంకర తుపాను.. ఈ తెలుగు జిల్లాల్లో వర్షాలు, ఎల్లో అలర్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved