MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Technology
  • రెండు సిమ్ కార్డ్స్ ఉంటే చుక్కలే ! కొత్తగా రీఛార్జ్ ప్లాన్స్ మార్పు..

రెండు సిమ్ కార్డ్స్ ఉంటే చుక్కలే ! కొత్తగా రీఛార్జ్ ప్లాన్స్ మార్పు..

ప్రస్తుతం అందుబాటులో ఉన్న చాలా ఫోన్‌లలో రెండు సిమ్ కార్డ్స్ స్లాట్‌లు ఉన్నాయి. కాబట్టి ఎవరైనా రెండు సిమ్‌లను ఉపయోగించుకోవచ్చు. అయితే రాబోయే రోజుల్లో 2 సిమ్ కార్డ్స్  ఉండటం కాస్త ఖర్చుతో  కావచ్చు. దీనికి సంబంధించి జియో, ఎయిర్‌టెల్ ఇంకా వోడాఫోన్ ఐడియా కలిసి  కొత్త ప్లాన్‌ను అభివృద్ధి చేశాయి. 

1 Min read
Author : Ashok Kumar
Published : May 08 2024, 02:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టెలికాం పరిశ్రమలో టారిఫ్ పెంపు త్వరలో పెరిగే అవకాశం ఉందని వార్తలు కూడా వస్తున్నాయి. ఇంతకుముందు డిసెంబర్ 2021లో టెలికాం ఛార్జీలు పెంచాయి. అప్పటి నుండి రెండున్నరేళ్లకు పైగా జియో, ఎయిర్‌టెల్ ఇంకా వొడాఫోన్ ఐడియా రీఛార్జ్ ప్లాన్‌లలో ఎటువంటి మార్పు లేదు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

జియో, ఎయిర్‌టెల్ ఇంకా  వొడాఫోన్ ఐడియా రాబోయే కొద్ది నెలల్లో  ప్రీపెయిడ్ అండ్  పోస్ట్‌పెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచవచ్చని  టెలికాం వర్గాలు తెలిపాయి.
 

36

సిమ్ కార్డ్‌లు:

ఫోన్‌లో రెండు సిమ్ కార్డ్‌లను ఉపయోగించడం వల్ల యూజర్లకు సమస్యలు తెలెత్తవచ్చు. అంటే రెండు  సిమ్స్  యాక్టివ్‌గా ఉంచడానికి మీరు ఎక్కువ ఖర్చు  చేయాల్సి రావచ్చు. ప్రస్తుతం, Jio, Airtel ఇంకా Vodafone Idea SIM కార్డ్స్ యాక్టివ్‌గా ఉంచడానికి కనీసం 150 రూపాయల రీఛార్జ్ చేయడం అవసరం.

46

కానీ ఛార్జీల పెంపు తర్వాత రూ.150కి బదులుగా రూ.180 నుంచి రూ.200 వరకు ఉండవచ్చు. మీరు రెండు సిమ్ కార్డ్స్  వాడితే నెలకు కనీసం రూ.400 రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.

56

ధర ఎంత పెరుగుతుంది?

ఇప్పుడు మీరు ప్రతినెల రూ. 300 రీఛార్జ్ చేసుకుంటే, ధరల పెంపు తర్వాత నెలకు దాదాపు రూ.75 ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. అంటే ప్రతినెల రూ.500 రీఛార్జ్ చేసుకుంటే రూ.125 ఇప్పుడు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

66

రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ త్వరలో 5G రీఛార్జ్ ప్లన్స్  ప్రారంభించనున్నాయి. కానీ ఇప్పుడు 5G సేవలను పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారు.  మీకు 5G SIM లేదా 4G SIM  ఉంటే ప్రతినెల ఖర్చు రీఛార్జ్ దాదాపు 50 శాతం వరకు పెరుగుతుంది. అయితే 5G ప్లాన్‌కి 4G ప్లాన్ కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. ప్రస్తుతం  ఫ్రీగా 5G సర్వీస్  అందించబడుతున్నప్పటికీ, 4G ఛార్జీలు కూడా పెరగడం వలన ఫోన్ ధరలు విపరీతంగా పెరగవచ్చు.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Mobile Charging Tips: ఫోన్ ఛార్జింగ్.. ఆపిల్, గూగుల్ ఇచ్చిన వార్నింగ్ ఏంటో తెలుసా?
Recommended image2
POCO M8x 5G: బిగ్ బ్యాటరీతో రచ్చలేపుతున్న పోకో కొత్త 5G ఫోన్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3 రోజులు నాన్‌స్టాప్.. పూర్తి వివరాలు ఇవే!
Recommended image3
Smart Bat: మీ పిల్ల‌ల‌కు ఇది కొనిస్తే.. ఇక‌పై స్మార్ట్‌ఫోన్ జోలికి అస్స‌లు వెళ్ల‌రు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved