MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spiritual
  • నవరాత్రి 7వ రోజు.. కాళరాత్రిగా అమ్మవారు.. ఈ కథను తెలుసుకుంటే మరణ భయం ఉండదు

నవరాత్రి 7వ రోజు.. కాళరాత్రిగా అమ్మవారు.. ఈ కథను తెలుసుకుంటే మరణ భయం ఉండదు

navratri 2023: ఈ ఏడాది అక్టోబర్ 15 నుంచి నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే 6 రోజులు పూర్తయ్యాయి. ఏడో రోజున దుర్గమాత కాళికా మాత అవతారం ఎత్తుతుంది. కాళీమాత తన భక్తులను భయం, అకాల మరణం నుంచి రక్షిస్తుంది. అయితే ఈ ఏడో రోజు దుర్గామాత కాళరాత్రి కథను తెలుసుకుంటే అకాల మరణ భయం ఉండదని పురాణాలు చెబుతున్నాయి.  

2 Min read
Author : R Shivallela
Published : Oct 21 2023, 09:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

navratri 2023: నవరాత్రుల్లో దుర్గమాత ఏడో రోజున కాళరాత్రి మాతగా మారుతుంది. ఇది దుర్గమాత  రౌధ్ర రూపం. ఈ రూపంలో అమ్మవారు నలుపు రంగులో ఉంటుంది. అందుకే ఆమెను కాళీ లేదా కాళికా మాత అని కూడా పిలుస్తారు. ఈ అమ్మవారి రూపం ఎంతో భయంకరంగా ఉంటుంది. కానీ భక్తులకు అమ్మవారు ఏ కష్టం రానీయదు. కాళీమాతను పూజించడం వల్ల ఒక వ్యక్తిలోని అన్ని రకాల భయాలు తొలగిపోతాయని నమ్ముతారు. అంతేకాదు ఈ రోజు అమ్మవారిని పూజిస్తే జీవితంలోని అన్ని బాధలు, రోగాలు తొలగిపోతాయి. శత్రువుల భయం కూడా పోతుందని నిమ్ముతారు. కాళికామాతను ప్రసన్నం చేసుకోవాలంటే ఈ రోజు అమ్మవారికి బెల్లం సమర్పించాలట. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
navratri 2023

navratri 2023

అందుకే కాళీమాతను పూజిస్తారు

కాళరాత్రి మాతను పూజించడం వల్ల భక్తులు అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. ముఖ్యంగా తంత్ర మంత్రం సాధకుల్లో కాళరాత్రి ఆరాధన ప్రాచుర్యం పొందింది. అందుకే అర్ధరాత్రి కాళరాత్రి అమ్మవారిని పూజించాలనే నియమం ఉంది. కాళీమాతను పూజించడం వల్ల అకాల మరణ భయం తొలగిపోతుందని నమ్ముతారు. కాళరాత్రి మాత దుష్టులను నాశనం చేస్తుంది. అందుకే ఆమెను హిందూ మతంలో వీరత్వానికి, ధైర్యానికి చిహ్నంగా భావిస్తారు. మరి ఈ రోజు అమ్మవారు కాళిగా ఎందుకు మారిందో కథను ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

35
navratri 2023

navratri 2023

పురాణాల ప్రకారం.. ఒకప్పుడు రక్తబీజ అనే రాక్షసుడు ముల్లోకాలను ఎంతో ఇబ్బంది పెట్టేవాడు. మనుషులతో పాటుగా దేవతలు కూడా ఈ రాక్షసుడి ఆగడాలకు ఎంతో భయపడిపోయారు. అయితే అతడిని ఎవరూ చంపలేకపోయారు. ఎందుకంటే అతని శరీరంలో నుంచి వచ్చే ఒక్కో రక్తపు బొట్టు భూమిపై పడిన వెంటనే అతనిలాగే మరో రాక్షసుడు పుట్టుకొస్తాడు. అందుకే ఇతన్ని చంపే సాహసం ఎవరూ చేయలేకపోయారు. 

45

దీంతో దేవతలంగా పరమేశ్వరుడి దగ్గరకు వెళ్లి పరిష్కార మార్గం చూపాలని, తమను రక్షించాలని వేడుకున్నారు. ఒక్క  పార్వతి మాతనే అతన్ని అంతం చేయగలదన్న విషయం శివుడికి తెలుసు. అందుకే పార్వతీమాతను పరమేశ్వరుడు అభ్యర్థించాడు. దీంతో పర్వతీ మాత  కాళరాత్రికి జన్మనిచ్చింది. 

55
kali choudas 2022

kali choudas 2022

కాళరాత్రి మాత రక్తవిత్తనాన్ని నాశనం చేయడానికి బయలుదేరుతుంది. అయితే రాక్షసుడి రక్తం నేలపై పడకముందే కాళరాత్రి మాత రాక్షసుడి నోట్లోని రక్తం మొత్తాన్ని తీసుకోవడం ప్రారంభిస్తుంది. చివరికి తల్లి ఆ రక్తం మొత్తాన్ని చంపేస్తుంది. దుర్గమాత ఈ రూపాన్ని కాళరాత్రి అంటారు. 

About the Author

RS
R Shivallela

Latest Videos
Recommended Stories
Recommended image1
Tirumala: తిరుమల గుడి తలుపులు తెరిచాక లోపలికి వెళ్లే ఆ మొదటి వ్యక్తి ఎవరు? శ్రీవారి రహస్యం ఇదే !
Recommended image2
IRCTC Jyotirlinga Tour 2026: ఒకే ఒక్క ట్రిప్.. 3 ధామాలు, 11 జ్యోతిర్లింగాల దర్శనం! ఐఆర్‌సీటీసీ అదిరిపోయే టూర్ ప్యాకేజీ
Recommended image3
Significance of Temple Bells: గుడిలో గంట ఎందుకు కొడతారు? దీని వెనుక ఉన్న క్రేజీ సైన్స్ ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved