MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • National
  • ఎమర్జెన్సీ చీకటి రోజులు ఎప్పటికీ మర్చిపోలేం... ప్రధాని నరేంద్ర మోదీ

ఎమర్జెన్సీ చీకటి రోజులు ఎప్పటికీ మర్చిపోలేం... ప్రధాని నరేంద్ర మోదీ

ఎమర్జెన్సీ విధించి 46 సంవత్సరాలు అయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ ‘ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పాతరేసింది" అన్నారు. జూన్ 25, 1975 న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించారు.

2 Min read
Author : Bukka Sumabala
Published : Jun 25 2021, 12:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
<p>ఎమర్జెన్సీ విధించి 46 సంవత్సరాలు అయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ ‘ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పాతరేసింది" అన్నారు. జూన్ 25, 1975 న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించారు.</p>

<p>ఎమర్జెన్సీ విధించి 46 సంవత్సరాలు అయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ ‘ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పాతరేసింది" అన్నారు. జూన్ 25, 1975 న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించారు.</p>

ఎమర్జెన్సీ విధించి 46 సంవత్సరాలు అయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ ‘ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పాతరేసింది" అన్నారు. జూన్ 25, 1975 న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
<p>కుటుంబ పాలనకు వ్యతిరేకంగా నినదించిన గొంతులను నొక్కేయడానికే దేశంలో ఎమర్జెన్సీ విధించారని, స్వతంత్ర భారత చరిత్రలో ఇది ఒక చీకటి అధ్యాయంగా పేర్కొన్నట్లు హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు.&nbsp;</p>

<p>కుటుంబ పాలనకు వ్యతిరేకంగా నినదించిన గొంతులను నొక్కేయడానికే దేశంలో ఎమర్జెన్సీ విధించారని, స్వతంత్ర భారత చరిత్రలో ఇది ఒక చీకటి అధ్యాయంగా పేర్కొన్నట్లు హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు.&nbsp;</p>

కుటుంబ పాలనకు వ్యతిరేకంగా నినదించిన గొంతులను నొక్కేయడానికే దేశంలో ఎమర్జెన్సీ విధించారని, స్వతంత్ర భారత చరిత్రలో ఇది ఒక చీకటి అధ్యాయంగా పేర్కొన్నట్లు హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. 

38
<p>కాసేపటికే ప్రధాని నరేంద్రమోడీ కూడా ట్విటర్ వేదికగా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. దేశంలో అత్యాయక పరిస్థితిని అదుపులో పెట్టే క్రమంలో భాగంగా ఆర్టికల్ 352 ప్రకారం ఎమర్జెన్సీ విధించారు.&nbsp;</p>

<p>కాసేపటికే ప్రధాని నరేంద్రమోడీ కూడా ట్విటర్ వేదికగా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. దేశంలో అత్యాయక పరిస్థితిని అదుపులో పెట్టే క్రమంలో భాగంగా ఆర్టికల్ 352 ప్రకారం ఎమర్జెన్సీ విధించారు.&nbsp;</p>

కాసేపటికే ప్రధాని నరేంద్రమోడీ కూడా ట్విటర్ వేదికగా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. దేశంలో అత్యాయక పరిస్థితిని అదుపులో పెట్టే క్రమంలో భాగంగా ఆర్టికల్ 352 ప్రకారం ఎమర్జెన్సీ విధించారు. 

48
<p>ఇది &nbsp;1975 - 1977 వరకు 21 నెలల పాటు ఎమర్జెన్సీ కొనసాగింది. దీన్ని ప్రధాని ఇందిరా గాంధీ ప్రకటించారు. కాగా, రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అధికారికంగా జారీ చేశారు. అత్యవసర పరిస్థితి జూన్ 25, 1975 నుండి, మార్చి 21, 1977 న విత్ డ్రా చేసేవరకు అమలులో ఉంది అన్నారు.&nbsp;</p>

<p>ఇది &nbsp;1975 - 1977 వరకు 21 నెలల పాటు ఎమర్జెన్సీ కొనసాగింది. దీన్ని ప్రధాని ఇందిరా గాంధీ ప్రకటించారు. కాగా, రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అధికారికంగా జారీ చేశారు. అత్యవసర పరిస్థితి జూన్ 25, 1975 నుండి, మార్చి 21, 1977 న విత్ డ్రా చేసేవరకు అమలులో ఉంది అన్నారు.&nbsp;</p>

ఇది  1975 - 1977 వరకు 21 నెలల పాటు ఎమర్జెన్సీ కొనసాగింది. దీన్ని ప్రధాని ఇందిరా గాంధీ ప్రకటించారు. కాగా, రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అధికారికంగా జారీ చేశారు. అత్యవసర పరిస్థితి జూన్ 25, 1975 నుండి, మార్చి 21, 1977 న విత్ డ్రా చేసేవరకు అమలులో ఉంది అన్నారు. 

58
<p>ఈ చీకటి రోజులను దేశం ఎప్పటికీ మరచిపోదని నరేంద్ర మోడీ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. "#DarkDaysOfEmergency ని ఎప్పటికీ మరచిపోలేం. 1975 నుండి 1977 వరకు కొనసాగిన ఈ ఎమర్జెన్సీతో ఇనిస్టిట్యూషన్స్ ను ఓ పద్ధతి ప్రకారం విధ్వంసం చేశారు.&nbsp;</p>

<p>ఈ చీకటి రోజులను దేశం ఎప్పటికీ మరచిపోదని నరేంద్ర మోడీ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. "#DarkDaysOfEmergency ని ఎప్పటికీ మరచిపోలేం. 1975 నుండి 1977 వరకు కొనసాగిన ఈ ఎమర్జెన్సీతో ఇనిస్టిట్యూషన్స్ ను ఓ పద్ధతి ప్రకారం విధ్వంసం చేశారు.&nbsp;</p>

ఈ చీకటి రోజులను దేశం ఎప్పటికీ మరచిపోదని నరేంద్ర మోడీ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. "#DarkDaysOfEmergency ని ఎప్పటికీ మరచిపోలేం. 1975 నుండి 1977 వరకు కొనసాగిన ఈ ఎమర్జెన్సీతో ఇనిస్టిట్యూషన్స్ ను ఓ పద్ధతి ప్రకారం విధ్వంసం చేశారు. 

68
<p>భారతదేశ ప్రజాస్వామ్య స్ఫూర్తిని బలోపేతం చేయడానికి, భారత రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలకు అనుగుణంగా జీవించడానికి అనువైన ప్రతీ పనిని చేస్తామని ప్రతిజ్ఞ చేద్దాం’ అంటూ దేశ ప్రజాస్వామ్య నీతిని కాంగ్రెస్ ఎలా నాశనం చేసిందో ఆయన ట్వీట్ చేశారు.</p>

<p>భారతదేశ ప్రజాస్వామ్య స్ఫూర్తిని బలోపేతం చేయడానికి, భారత రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలకు అనుగుణంగా జీవించడానికి అనువైన ప్రతీ పనిని చేస్తామని ప్రతిజ్ఞ చేద్దాం’ అంటూ దేశ ప్రజాస్వామ్య నీతిని కాంగ్రెస్ ఎలా నాశనం చేసిందో ఆయన ట్వీట్ చేశారు.</p>

భారతదేశ ప్రజాస్వామ్య స్ఫూర్తిని బలోపేతం చేయడానికి, భారత రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలకు అనుగుణంగా జీవించడానికి అనువైన ప్రతీ పనిని చేస్తామని ప్రతిజ్ఞ చేద్దాం’ అంటూ దేశ ప్రజాస్వామ్య నీతిని కాంగ్రెస్ ఎలా నాశనం చేసిందో ఆయన ట్వీట్ చేశారు.

78
<p>దేశవ్యాప్తంగా తమకు వ్యతిరేకపవనాలు వీస్తుండడంతో వాటిని అదుపులో పెట్టడానికే 21 నెలల పాటు ఎమర్జెన్సీ విధించారని, దీనికోసం రాజ్యాంగ విలువలు కాలరాశారని, హక్కులు హరించారని.. వాక్ స్వాతంత్ర్యం, పత్రికా స్వాతంత్ర్యం మీద ఉక్కుపాదం మోపారని అన్నారు. అంతేకాదు దేశపౌరుల స్వేచ్చను హరిస్తూ, వారికి అడ్డుకట్ట వేస్తూ పాలించే అధికారం డిక్రీ ద్వారా ప్రధానమంత్రికి ఇవ్వబడిందన్నారు.&nbsp;</p>

<p>దేశవ్యాప్తంగా తమకు వ్యతిరేకపవనాలు వీస్తుండడంతో వాటిని అదుపులో పెట్టడానికే 21 నెలల పాటు ఎమర్జెన్సీ విధించారని, దీనికోసం రాజ్యాంగ విలువలు కాలరాశారని, హక్కులు హరించారని.. వాక్ స్వాతంత్ర్యం, పత్రికా స్వాతంత్ర్యం మీద ఉక్కుపాదం మోపారని అన్నారు. అంతేకాదు దేశపౌరుల స్వేచ్చను హరిస్తూ, వారికి అడ్డుకట్ట వేస్తూ పాలించే అధికారం డిక్రీ ద్వారా ప్రధానమంత్రికి ఇవ్వబడిందన్నారు.&nbsp;</p>

దేశవ్యాప్తంగా తమకు వ్యతిరేకపవనాలు వీస్తుండడంతో వాటిని అదుపులో పెట్టడానికే 21 నెలల పాటు ఎమర్జెన్సీ విధించారని, దీనికోసం రాజ్యాంగ విలువలు కాలరాశారని, హక్కులు హరించారని.. వాక్ స్వాతంత్ర్యం, పత్రికా స్వాతంత్ర్యం మీద ఉక్కుపాదం మోపారని అన్నారు. అంతేకాదు దేశపౌరుల స్వేచ్చను హరిస్తూ, వారికి అడ్డుకట్ట వేస్తూ పాలించే అధికారం డిక్రీ ద్వారా ప్రధానమంత్రికి ఇవ్వబడిందన్నారు. 

88
<p>దేశవ్యాప్తంగా తమకు వ్యతిరేకపవనాలు వీస్తుండడంతో వాటిని అదుపులో పెట్టడానికే 21 నెలల పాటు ఎమర్జెన్సీ విధించారని, దీనికోసం రాజ్యాంగ విలువలు కాలరాశారని, హక్కులు హరించారని.. వాక్ స్వాతంత్ర్యం, పత్రికా స్వాతంత్ర్యం మీద ఉక్కుపాదం మోపారని అన్నారు. అంతేకాదు దేశపౌరుల స్వేచ్చను హరిస్తూ, వారికి అడ్డుకట్ట వేస్తూ పాలించే అధికారం డిక్రీ ద్వారా ప్రధానమంత్రికి ఇవ్వబడిందన్నారు.&nbsp;</p>

<p>దేశవ్యాప్తంగా తమకు వ్యతిరేకపవనాలు వీస్తుండడంతో వాటిని అదుపులో పెట్టడానికే 21 నెలల పాటు ఎమర్జెన్సీ విధించారని, దీనికోసం రాజ్యాంగ విలువలు కాలరాశారని, హక్కులు హరించారని.. వాక్ స్వాతంత్ర్యం, పత్రికా స్వాతంత్ర్యం మీద ఉక్కుపాదం మోపారని అన్నారు. అంతేకాదు దేశపౌరుల స్వేచ్చను హరిస్తూ, వారికి అడ్డుకట్ట వేస్తూ పాలించే అధికారం డిక్రీ ద్వారా ప్రధానమంత్రికి ఇవ్వబడిందన్నారు.&nbsp;</p>

దేశవ్యాప్తంగా తమకు వ్యతిరేకపవనాలు వీస్తుండడంతో వాటిని అదుపులో పెట్టడానికే 21 నెలల పాటు ఎమర్జెన్సీ విధించారని, దీనికోసం రాజ్యాంగ విలువలు కాలరాశారని, హక్కులు హరించారని.. వాక్ స్వాతంత్ర్యం, పత్రికా స్వాతంత్ర్యం మీద ఉక్కుపాదం మోపారని అన్నారు. అంతేకాదు దేశపౌరుల స్వేచ్చను హరిస్తూ, వారికి అడ్డుకట్ట వేస్తూ పాలించే అధికారం డిక్రీ ద్వారా ప్రధానమంత్రికి ఇవ్వబడిందన్నారు. 

About the Author

BS
Bukka Sumabala
 

Latest Videos
Recommended Stories
Recommended image1
BRICS Summit : బ్రిక్స్ అతిథులకు వెండి పాత్రల్లో భోజనం... వీటిని చూస్తే వావ్ అనాల్సిందే!
Recommended image2
Now Playing
మోదీని చూడగానే పుతిన్ ఇచ్చే రెస్పెక్ట్ చూడండి దట్ఈస్ మోదీ | PM Modi-Putin Meeting in Delhi
Recommended image3
Modi-Putin : 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల ట్రేడ్... పుతిన్-మోదీ భేటీలో కీలక చర్చ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved