MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • National
  • నాడు తండ్రి -నేడు కొడుకు : పౌరవిమానయాన శాఖ మంత్రిగా జ్యోతిరాదిత్య సింధియా.. 30 యేళ్ల తరువాత అదే కుర్చీలో...

నాడు తండ్రి -నేడు కొడుకు : పౌరవిమానయాన శాఖ మంత్రిగా జ్యోతిరాదిత్య సింధియా.. 30 యేళ్ల తరువాత అదే కుర్చీలో...

మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ సర్కారు కూలిపోవడం, భాజపా ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన జ్యోతిరాదిత్య సింధియాకు బహుమతి లభించింది. బుధవారం ఆయన కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. శాఖల కేటాయింపులో భాగంగా ఆయనకు పౌరవిమానయాన శాఖ అప్పగించారు. అయితే 30 ఏళ్ల క్రితం జ్యోతిరాదిత్య తండ్రి మాధవరావు సింధియా పౌరవిమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు ఇప్పుడు అదే శాఖ బాధ్యతలు జ్యోతిరాదిత్య చేపట్టడం ఆసక్తికరం. 

2 Min read
Author : Bukka Sumabala
Published : Jul 08 2021, 12:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111
<p>మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ సర్కారు కూలిపోవడం, భాజపా ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన జ్యోతిరాదిత్య సింధియాకు బహుమతి లభించింది. బుధవారం ఆయన కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.&nbsp;</p>

<p>మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ సర్కారు కూలిపోవడం, భాజపా ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన జ్యోతిరాదిత్య సింధియాకు బహుమతి లభించింది. బుధవారం ఆయన కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.&nbsp;</p>

మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ సర్కారు కూలిపోవడం, భాజపా ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన జ్యోతిరాదిత్య సింధియాకు బహుమతి లభించింది. బుధవారం ఆయన కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211
<p>శాఖల కేటాయింపులో భాగంగా ఆయనకు పౌరవిమానయాన శాఖ అప్పగించారు. అయితే 30 ఏళ్ల క్రితం జ్యోతిరాదిత్య తండ్రి మాధవరావు సింధియా పౌరవిమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు ఇప్పుడు అదే శాఖ బాధ్యతలు జ్యోతిరాదిత్య చేపట్టడం ఆసక్తికరం.&nbsp;</p>

<p>శాఖల కేటాయింపులో భాగంగా ఆయనకు పౌరవిమానయాన శాఖ అప్పగించారు. అయితే 30 ఏళ్ల క్రితం జ్యోతిరాదిత్య తండ్రి మాధవరావు సింధియా పౌరవిమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు ఇప్పుడు అదే శాఖ బాధ్యతలు జ్యోతిరాదిత్య చేపట్టడం ఆసక్తికరం.&nbsp;</p>

శాఖల కేటాయింపులో భాగంగా ఆయనకు పౌరవిమానయాన శాఖ అప్పగించారు. అయితే 30 ఏళ్ల క్రితం జ్యోతిరాదిత్య తండ్రి మాధవరావు సింధియా పౌరవిమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు ఇప్పుడు అదే శాఖ బాధ్యతలు జ్యోతిరాదిత్య చేపట్టడం ఆసక్తికరం. 

311
<p>1991-93 మధ్య పీవీ నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మాధవరావు సింధియా పౌరవిమానయాన పర్యాటక శాఖ మంత్రిగా వ్యవహరించారు. &nbsp;ఆ సమయంలో పౌరవిమానయాన మంత్రి ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు.&nbsp;&nbsp;ఓ విమానం కూలిన ఘటనకు బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేశారు. కాగా, ఇప్పుడు జ్యోతిరాదిత్య ముందు కూడా పెద్ద సవాలే ఉందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.&nbsp;</p>

<p>1991-93 మధ్య పీవీ నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మాధవరావు సింధియా పౌరవిమానయాన పర్యాటక శాఖ మంత్రిగా వ్యవహరించారు. &nbsp;ఆ సమయంలో పౌరవిమానయాన మంత్రి ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు.&nbsp;&nbsp;ఓ విమానం కూలిన ఘటనకు బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేశారు. కాగా, ఇప్పుడు జ్యోతిరాదిత్య ముందు కూడా పెద్ద సవాలే ఉందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.&nbsp;</p>

1991-93 మధ్య పీవీ నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మాధవరావు సింధియా పౌరవిమానయాన పర్యాటక శాఖ మంత్రిగా వ్యవహరించారు.  ఆ సమయంలో పౌరవిమానయాన మంత్రి ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు.  ఓ విమానం కూలిన ఘటనకు బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేశారు. కాగా, ఇప్పుడు జ్యోతిరాదిత్య ముందు కూడా పెద్ద సవాలే ఉందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. 

411
<p>కరోనా మహమ్మారి దెబ్బకు &nbsp;విమానయాన రంగం దెబ్బతిన్నది. కరోనా ముందుతో పోలిస్తే ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గింది. ఈ నేపథ్యంలో పౌర విమానయాన శాఖను జూనియర్ సింధియా సురక్షితంగా ల్యాండ్ చేస్తారో లేదో చూడాల్సిందే అని విశ్లేషకులు అంటున్నారు.</p>

<p>కరోనా మహమ్మారి దెబ్బకు &nbsp;విమానయాన రంగం దెబ్బతిన్నది. కరోనా ముందుతో పోలిస్తే ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గింది. ఈ నేపథ్యంలో పౌర విమానయాన శాఖను జూనియర్ సింధియా సురక్షితంగా ల్యాండ్ చేస్తారో లేదో చూడాల్సిందే అని విశ్లేషకులు అంటున్నారు.</p>

కరోనా మహమ్మారి దెబ్బకు  విమానయాన రంగం దెబ్బతిన్నది. కరోనా ముందుతో పోలిస్తే ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గింది. ఈ నేపథ్యంలో పౌర విమానయాన శాఖను జూనియర్ సింధియా సురక్షితంగా ల్యాండ్ చేస్తారో లేదో చూడాల్సిందే అని విశ్లేషకులు అంటున్నారు.

511
<p>మాధవరావు సింధియా 2001లో జరిగిన ఓ ప్రమాదంలో మరణించారు. ఆయన ప్రయాణిస్తున్న విమానం ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురి శివార్లలో కుప్పకూలింది. తండ్రి హఠాన్మరణంతో జ్యోతిరాదిత్య సింధియా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. మాధవరావు ప్రాతినిధ్యం వహిస్తున్న గుణ లోక్సభ నియోజకవర్గానికి 2002లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయం సాధించారు.</p>

<p>మాధవరావు సింధియా 2001లో జరిగిన ఓ ప్రమాదంలో మరణించారు. ఆయన ప్రయాణిస్తున్న విమానం ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురి శివార్లలో కుప్పకూలింది. తండ్రి హఠాన్మరణంతో జ్యోతిరాదిత్య సింధియా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. మాధవరావు ప్రాతినిధ్యం వహిస్తున్న గుణ లోక్సభ నియోజకవర్గానికి 2002లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయం సాధించారు.</p>

మాధవరావు సింధియా 2001లో జరిగిన ఓ ప్రమాదంలో మరణించారు. ఆయన ప్రయాణిస్తున్న విమానం ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురి శివార్లలో కుప్పకూలింది. తండ్రి హఠాన్మరణంతో జ్యోతిరాదిత్య సింధియా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. మాధవరావు ప్రాతినిధ్యం వహిస్తున్న గుణ లోక్సభ నియోజకవర్గానికి 2002లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయం సాధించారు.

611
<p><strong>రాజకీయ పరంగా ఈ తండ్రీ కొడుకుల మధ్య చాలా పోలికలు ఉన్నాయి. పౌరవిమానయాన శాఖ బాధ్యతలు చేపట్టక ముందు ఇద్దరు కేంద్ర మంత్రులుగా పనిచేశారు. రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో మాధవరావ్ రైల్వే మంత్రిగా వ్యవహరించగా, &nbsp;మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ సర్కారు జ్యోతిరాదిత్య ఐటీ, సమాచార శాఖ మంత్రిగా పని చేశారు.</strong><br />&nbsp;</p>

<p><strong>రాజకీయ పరంగా ఈ తండ్రీ కొడుకుల మధ్య చాలా పోలికలు ఉన్నాయి. పౌరవిమానయాన శాఖ బాధ్యతలు చేపట్టక ముందు ఇద్దరు కేంద్ర మంత్రులుగా పనిచేశారు. రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో మాధవరావ్ రైల్వే మంత్రిగా వ్యవహరించగా, &nbsp;మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ సర్కారు జ్యోతిరాదిత్య ఐటీ, సమాచార శాఖ మంత్రిగా పని చేశారు.</strong><br />&nbsp;</p>

రాజకీయ పరంగా ఈ తండ్రీ కొడుకుల మధ్య చాలా పోలికలు ఉన్నాయి. పౌరవిమానయాన శాఖ బాధ్యతలు చేపట్టక ముందు ఇద్దరు కేంద్ర మంత్రులుగా పనిచేశారు. రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో మాధవరావ్ రైల్వే మంత్రిగా వ్యవహరించగా,  మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ సర్కారు జ్యోతిరాదిత్య ఐటీ, సమాచార శాఖ మంత్రిగా పని చేశారు.
 

711
<p>అయితే ఒక విషయంలో మాత్రం వీరిద్దరూ పరస్పరం భిన్నంగా ఉన్నారు. &nbsp;మాధవరావు తొలుత జనసంఘ్ లో పని చేశారు. ఎమర్జెన్సీ తర్వాత కాంగ్రెస్లో చేరారు. &nbsp;కానీ, &nbsp;జ్యోతిరాదిత్య మాత్రం కాంగ్రెస్ నుంచి భాజపాలో చేరారు. ఇద్దరికీ పార్టీ మారిన తరువాతే కేంద్ర మంత్రి పదవి దక్కడం గమనార్హం.</p>

<p>అయితే ఒక విషయంలో మాత్రం వీరిద్దరూ పరస్పరం భిన్నంగా ఉన్నారు. &nbsp;మాధవరావు తొలుత జనసంఘ్ లో పని చేశారు. ఎమర్జెన్సీ తర్వాత కాంగ్రెస్లో చేరారు. &nbsp;కానీ, &nbsp;జ్యోతిరాదిత్య మాత్రం కాంగ్రెస్ నుంచి భాజపాలో చేరారు. ఇద్దరికీ పార్టీ మారిన తరువాతే కేంద్ర మంత్రి పదవి దక్కడం గమనార్హం.</p>

అయితే ఒక విషయంలో మాత్రం వీరిద్దరూ పరస్పరం భిన్నంగా ఉన్నారు.  మాధవరావు తొలుత జనసంఘ్ లో పని చేశారు. ఎమర్జెన్సీ తర్వాత కాంగ్రెస్లో చేరారు.  కానీ,  జ్యోతిరాదిత్య మాత్రం కాంగ్రెస్ నుంచి భాజపాలో చేరారు. ఇద్దరికీ పార్టీ మారిన తరువాతే కేంద్ర మంత్రి పదవి దక్కడం గమనార్హం.

811
<p>2002లో రాజకీయాల్లోకి అడుగు పెట్టిన జ్యోతిరాధిత్య దాదాపు రెండు దశాబ్దాల పాటు కాంగ్రెస్ తో కలిసి పని చేశారు. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితులుగా ఉన్నారు.</p>

<p>2002లో రాజకీయాల్లోకి అడుగు పెట్టిన జ్యోతిరాధిత్య దాదాపు రెండు దశాబ్దాల పాటు కాంగ్రెస్ తో కలిసి పని చేశారు. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితులుగా ఉన్నారు.</p>

2002లో రాజకీయాల్లోకి అడుగు పెట్టిన జ్యోతిరాధిత్య దాదాపు రెండు దశాబ్దాల పాటు కాంగ్రెస్ తో కలిసి పని చేశారు. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితులుగా ఉన్నారు.

911
<p>అయితే నిరుడు గాంధీ కుటుంబానికి సింధియా కు మధ్య విభేదాలు తలెత్తాయి. &nbsp;దీంతో 20 20 మార్చి 10న మాధవరావు జయంతి సందర్భంగా తన రాజకీయ జీవితంలో కొత్త ప్రయాణాన్ని ఆరంభించారు జూనియర్ సింధియా. ఆ రోజే కాంగ్రెస్ కు గుడ్బై చెప్పి భాజపాలో చేరారు.</p>

<p>అయితే నిరుడు గాంధీ కుటుంబానికి సింధియా కు మధ్య విభేదాలు తలెత్తాయి. &nbsp;దీంతో 20 20 మార్చి 10న మాధవరావు జయంతి సందర్భంగా తన రాజకీయ జీవితంలో కొత్త ప్రయాణాన్ని ఆరంభించారు జూనియర్ సింధియా. ఆ రోజే కాంగ్రెస్ కు గుడ్బై చెప్పి భాజపాలో చేరారు.</p>

అయితే నిరుడు గాంధీ కుటుంబానికి సింధియా కు మధ్య విభేదాలు తలెత్తాయి.  దీంతో 20 20 మార్చి 10న మాధవరావు జయంతి సందర్భంగా తన రాజకీయ జీవితంలో కొత్త ప్రయాణాన్ని ఆరంభించారు జూనియర్ సింధియా. ఆ రోజే కాంగ్రెస్ కు గుడ్బై చెప్పి భాజపాలో చేరారు.

1011
<p>సింధియా తోపాటు మధ్యప్రదేశ్లో &nbsp;చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారారు. దీంతో 15 నెలలకే కమల్ నాథ్ ప్రభుత్వం కుప్పకూలింది. ఆ తర్వాత శివరాజ్ సింగ్ నేతృత్వంలో భాజపా ప్రభుత్వం ఏర్పాటైంది. దీంతో కేంద్ర మంత్రివర్గంలో సింధియాకు పీట వేశారు.&nbsp;</p>

<p>సింధియా తోపాటు మధ్యప్రదేశ్లో &nbsp;చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారారు. దీంతో 15 నెలలకే కమల్ నాథ్ ప్రభుత్వం కుప్పకూలింది. ఆ తర్వాత శివరాజ్ సింగ్ నేతృత్వంలో భాజపా ప్రభుత్వం ఏర్పాటైంది. దీంతో కేంద్ర మంత్రివర్గంలో సింధియాకు పీట వేశారు.&nbsp;</p>

సింధియా తోపాటు మధ్యప్రదేశ్లో  చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారారు. దీంతో 15 నెలలకే కమల్ నాథ్ ప్రభుత్వం కుప్పకూలింది. ఆ తర్వాత శివరాజ్ సింగ్ నేతృత్వంలో భాజపా ప్రభుత్వం ఏర్పాటైంది. దీంతో కేంద్ర మంత్రివర్గంలో సింధియాకు పీట వేశారు. 

1111
<p>సింధియా తోపాటు మధ్యప్రదేశ్లో &nbsp;చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారారు. దీంతో 15 నెలలకే కమల్ నాథ్ ప్రభుత్వం కుప్పకూలింది. ఆ తర్వాత శివరాజ్ సింగ్ నేతృత్వంలో భాజపా ప్రభుత్వం ఏర్పాటైంది. దీంతో కేంద్ర మంత్రివర్గంలో సింధియాకు పీట వేశారు.&nbsp;</p>

<p>సింధియా తోపాటు మధ్యప్రదేశ్లో &nbsp;చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారారు. దీంతో 15 నెలలకే కమల్ నాథ్ ప్రభుత్వం కుప్పకూలింది. ఆ తర్వాత శివరాజ్ సింగ్ నేతృత్వంలో భాజపా ప్రభుత్వం ఏర్పాటైంది. దీంతో కేంద్ర మంత్రివర్గంలో సింధియాకు పీట వేశారు.&nbsp;</p>

సింధియా తోపాటు మధ్యప్రదేశ్లో  చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారారు. దీంతో 15 నెలలకే కమల్ నాథ్ ప్రభుత్వం కుప్పకూలింది. ఆ తర్వాత శివరాజ్ సింగ్ నేతృత్వంలో భాజపా ప్రభుత్వం ఏర్పాటైంది. దీంతో కేంద్ర మంత్రివర్గంలో సింధియాకు పీట వేశారు. 

About the Author

BS
Bukka Sumabala

Latest Videos
Recommended Stories
Recommended image1
దేశంలో చ‌క్కెర ధ‌ర‌లు ఎందుకు పెరుగుతున్నాయి? ఇందుకు కార‌ణం అదేనా.?
Recommended image2
USA: న్యూయార్క్‌లో ఘ‌నంగా ‘భారత్ బియాండ్ బోర్డర్స్ 2.0’ గాలా కార్య‌క్ర‌మం
Recommended image3
ఇంగ్లిష్‌ను నాన్ నేటివ్ భాషగా ఎలా పరిగణిస్తారు? CBSE భాషా విధానంపై సుప్రీంకోర్టు ప్రశ్నలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved