MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • ఆరోగ్యం కోసం రోజుకు రెండు గంటలే మొబైల్ వాడకం, ఇక దేశంలో ఇదే రూల్

ఆరోగ్యం కోసం రోజుకు రెండు గంటలే మొబైల్ వాడకం, ఇక దేశంలో ఇదే రూల్

మొబైల్ వాడకం వల్ల ఎన్నో రోగాలు వస్తున్నాయి. అందుకే ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్ తక్కువగా వాడాలి. తమ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి జపాన్ లోని ఓ సిటీ ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. రెండు గంటలకు మించి ఫోన్ వాడకూడదు.

1 Min read
Author : Haritha Chappa
Published : Aug 29 2025, 11:05 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
రెండు గంటలకు మించి వాడకూడదు
Image Credit : stockphoto

రెండు గంటలకు మించి వాడకూడదు

ఆధునిక యుగంలో స్మార్ట్ ఫోన్ చేతిలో లేకపోతే పని జరగదు. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌లు ప్రపంచాన్నే శాసిస్తున్నాయి. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇప్పుడు ఫోన్‌లకు బానిసలైపోతున్నారు.   కమ్యూనికేషన్, వినోదం, చదువు, ఉద్యోగం ఇలా అన్నింటికీ స్మార్ట్‌ఫోన్‌లు అవసరమయ్యాయి. కానీ ఆ ఫోన్ ను ఎక్కువగా వాడటం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24
ఆ ఊరిలో వాడకంపై నిషేధం
Image Credit : our own

ఆ ఊరిలో వాడకంపై నిషేధం

మొబైల్ వల్ల యువత మాత్రమే కాదు పిల్లలు కూడా ప్రభావితమవుతున్నారు. వారి చదువు దెబ్బతింటోంది. జపాన్‌ దేశంలో కూడా అందరూ ఫోన్‌లకు బానిసలయ్యారు. ఈ విషయాన్ని యోనెజావా నగరంలో  కొత్త రూల్ అమల్లోకి వచ్చింది. ఆ నగర అధికారులు కేవలం రోజుకి 2 గంటలు మాత్రమే ఫోన్ వాడాలని రూల్ పెట్టింది. దీంతో ఆ నగరంలోని వారు అదే నియమాన్ని పాటిస్తున్నారు.

34
చట్టపరమైన నిషేధం కాదు
Image Credit : AI

చట్టపరమైన నిషేధం కాదు

రోజుకి 2 గంటలు మాత్రమే ఫోన్ వాడాలని యోనెజావా మేయర్ నియమాలు పెట్టారు.  అయితే ఇది చట్టం కాదు, స్వచ్ఛందంగా పాటించాల్సిన రూల్. దీన్ని అమలు చేయడానికి ప్రజలు, స్కూళ్లు, తల్లిదండ్రులు సహకరించాలని నగరం కోరింది. దీన్ని పాటించే వారి సంఖ్య పెరిగిపోయింది.

44
స్మార్ట్‌ఫోన్‌తో ఆరోగ్య సమస్యలు
Image Credit : AI

స్మార్ట్‌ఫోన్‌తో ఆరోగ్య సమస్యలు

గంటలు గంటలు ఫోన్ వాడితే మానసిక, శారీరక సమస్యలు వస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. మొబైల్ ఫోన్ లో ఆన్‌లైన్ గేమ్స్, వీడియోలు పిల్లల చదువును తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉంది. ఫోన్ అధికంగా వాడితే కంటి సమస్యలు, ఒళ్ళు నొప్పులు, నిద్రలేమి వంటివి కూడా వస్తాయి. అందుకే జపాన్ లోని ఈ నగర మేయర్ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Earrings: హగ్గీ ఇయర్ రింగ్స్.. ఆఫీసుకు వెళ్లే వారికి బెస్ట్ ఆప్షన్
Recommended image2
Home Cleaning: ఈ చిన్న ట్రిక్‍తో గంటల తరబడి చేసే పని చిటికెలో అయిపోతుంది
Recommended image3
Gardening : మీ ఇంట్లో ఈ పూల మొక్కలు పెంచారో.. రూం ఫ్రెషనర్ అవసరమే లేదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved