MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Diabetes: మధుమేహులు ఈ పండ్లను తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి..

Diabetes: మధుమేహులు ఈ పండ్లను తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి..

Diabetes: మధుమేహులు పైనాపిల్, మామిడి వంటి కొన్ని పండ్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అయితే కొన్నిరకాల పండ్లు మధుమేహుల రక్తంలో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ లో ఉంచుతాయి. 

1 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 02 2022, 03:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మధుమేహులు తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే వారి రక్తంలో షుగర్ లెవెల్స్ (Sugar levels) విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అయితే మధుమేహులు అన్నిరకాల పండ్లను తినలేరు. ఎందుకంటే కొన్ని రకాల పండ్లు వీరి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. ఇంతకి డయాబెటీస్ పేషెంట్లు ఎలాంటి పండ్లను తింటే మంచిదో తెలుసుకుందాం పదండి. 

36

కివీస్ (Kiwis): కివిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఆన్ఫ్లమేటరీ లక్షణాలతో పాటుగా విటమిన్ సి, కాల్షియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఖచ్చితంగా తినాల్సిన పండు ఇది. వీటిని అలాగే లేదా జ్యూస్ గా చేసుకుని కూడా తీసుకోవచ్చు. వీటిని తినడం వల్ల డయాబెటీస్ పేషెంట్లు ఆరోగ్యంగా ఉంటారు. 

46

బెర్రీస్ : వేసవిలో బెర్రీలను తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ పండును డయాబెటీస్ పేషెంట్లు ఖచ్చితంగా తినాలనలి ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీరు దీన్ని తినడం వల్ల వీరి రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. దీని విత్తానాలను పొడి చేసుకుని తీసుకోవడం వల్ల కూడా షుగర్ లెవెల్స్ తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. 

56

ఆరెంజ్ (Orange): నారింజలల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని (Immunity) పెంచడానికి ఎంతో సహాయపడుతుంది. అంతేకాదు ఈ పండు డయాబెటీస్ పేషెంట్ల రక్తంలో షుగర్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచడానికి సహాయపడతాయి. 

66

జామకాయ : జామ పండ్లు మధుమేహులకు చాలా మంచివి. ఎందుకంటే వీటిలో విటమిన్ ఎ, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు దీనిలో ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది. వీటిని తినడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. 
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Earrings Designs: వర్కింగ్ ఉమెన్స్ కోసం స్టైలిష్, ట్రెండీ ఇయర్ రింగ్స్
Recommended image2
Chicken Shop: చికెన్ బొక్కలు.. పీకేసిన ఈకలు..ఏముందక్కడ..? దీనికి అవార్డా..?
Recommended image3
Chicken Biryani: అబ్బబ్బ ఏం రెసిపీ..ఈ పొట్లం బిర్యానీ రుచి చూస్తే వెజిటేరియన్స్ కూడా నాన్ వెజిటేరియన్స్ అయిపోతారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved