తనని తాను పందితో పోల్చుకున్న రష్మిక మందన్నా.. ఇదేం పోయే కాలమో..
First Published Jan 12, 2021, 1:56 PM IST
ఇటీవల లగ్జరీ కారు కొని హంగామా చేసిన క్రేజీ బ్యూటీ రష్మికా మందన్నా ఇప్పుడు ఓ సంచలన కామెంట్ చేస్తుంది. ఆ కామెంట్ ఎవరిపైనో కాదు, తనపైనే చేసుకుంది. తనని తాను పందితో పోల్చుకుంది. తాను పిగ్లాగానే కనిపిస్తానని వెల్లడించి అభిమానులకు షాక్ ఇచ్చిందీ మహేష్ హీరోయిన్.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?