రజనీ, కమల్, అజిత్, విజయ్, సూర్య, కార్తి, త్రిష, శృతి, శంకర్..ఓటు వేసిన తారలు
తమిళనాడు ఎన్నికలు మంగళవారం ప్రారంభమయ్యాయి. సినీతారలు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. రజనీకాంత్,కమల్ హాసన్,అజిత్, విజయ్,సూర్య, కార్తీ, విజయ్ సేతుపతి, త్రిష, శృతి హాసన్, ఐశ్వర్య రాజేష్, జయం రవి, దర్శకులు శంకర్, కేఎస్ రవికుమార్ ఓటు వేశారు.
ఓటు వేసేందుకు వచ్చిన రజనీకాంత్.
ఓటు వేసిన రజనీకాంత్.
ఓటు వేసిన శృతి హాసన్, కమల్ హాసన్, అక్షర హానస్.
ఓటు వేసేందుకు క్యూలో నిల్చొన్న కమల్, శృతి, అక్షర.
ఓటు హక్కుని వినియోగించుకున్న విజయ్.
ఓటు వేసిన విజయ్.
ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి సైకిల్పై వచ్చిన స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచిన విజయ్.
ఓటు వేసేందుకు క్యూలో ఉన్న అజిత్, భార్య షాలిని.
ఓటు వేసేందుకు క్యూలో నిల్చున్న సూర్య, కార్తి, శివకుమార్.
ఓటు వేశాక మీడియాకి తమ వేలిని చూపిస్తున్న సూర్య, కార్తి.
ఓటు వేసేందుకు వస్తోన్న విజయ్ సేతుపతి.
ఓటు వేసేందుకు వస్తోన్న విజయ్ సేతుపతి.
ఓటు వేసేందుకు వెళ్తున్న త్రిష.
ఓటు వేసిన త్రిష.
ఓటు వేసిన త్రిష.
ఓటు వేస్తున్న ఐశ్వర్య రాజేష్.
ఓటు వేశానని చూపిస్తున్న ఐశ్వర్య.
ఐశ్వర్య రాజేష్.
ఓటు హక్కు వినియోగించుకున్న మమ్మట్టి.
ఓటు వేసిన హీరో జయం రవి.
ఓటు హక్కుని వినియోగించుకున్న దర్శకుడు శంకర్.
ఓటు వేసిన దర్శకుడు, నటుడు కేఎస్ రవికుమార్.
మీడియాతో నటుడు స్టాలిన్.