హాట్ సిట్టింగ్లో పాయల్ రాజ్పుత్ అరాచకం..కొంటెగా కవ్విస్తూ రచ్చ.. చూసినోళ్లకి ఫ్యూజులెగిరిపోవాల్సిందే!
`ఆర్ఎక్స్ 100` ఫేమ్ పాయల్ రాజ్పుత్ అందాల దుమారం రేపింది. గ్లామర్ విషయంలో హద్దులు చెరిపేసే ఈ భామ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. కుర్రాళ్లకి వీకెండ్ ట్రీట్నిచ్చింది.
పాయల్ రాజ్పుత్ లేటెస్ట్ పింక్ డ్రెస్ ఫోటోలను పంచుకుంది. ఇందులో ఆమె హాట్ సిట్టింగ్ లో పోజులిస్తూ కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేస్తుంది. కవ్వించే చూపులు, కిల్లంగ్ స్మైల్తో నెటిజన్ల కొంప కొల్లేరు చేస్తుంది. ప్రస్తుతం ఈ సెక్సీ బ్యూటీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పాయల్ రాజ్పుత్ అందాలు ఆరబోయడంలోనూ ముందే ఉంటుంది. గ్లామర్ షోలో బౌండరీలు బ్రేక్ చేస్తూ నెటిజన్లకి, అభిమానులకు ట్రీట్ ఇస్తుంటుంది. హాట్ షోలో రెచ్చిపోయే ఈ బ్యూటీకి అవకాశాలు మాత్రం అంతంత మాత్రంగానే వస్తున్నాయి.
ఇటీవల `తీస్ మార్ ఖాన్` చిత్రంలో నటించింది పాయల్. ఆది సాయికుమార్తో కలిసి రచ్చ చేసింది. ఇందులో ఆమె ఓ పాటలో గ్లామర్ సునామీ సృష్టించింది. సినిమా ఆకట్టుకోలేకపోయినా, పాయల్ విందు మాత్రం నెక్ట్స్ లెవల్ అని చెప్పొచ్చు.
ప్రస్తుతం ఈ భామ మంచు విష్ణుతో కలిసి `జిన్నా` చిత్రంలో నటిస్తుంది. ఇందులో శృంగార తార సన్నీలియోన్ కీలక పాత్ర పోషిస్తుంది. జి నాగేశ్వర్రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ రొమాంటిక్ ఫిల్మ్ దసరాకి విడుదల కాబోతుంది. దీంతో ఈ విజయదశమికి పాయల్ రచ్చ మామూలుగా ఉండదని చెప్పొచ్చు.
పాయల్ రాజ్పుత్ `ఆర్ఎక్స్ 100` చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో బోల్డ్ రోల్లో మెప్పించింది. నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటించి వాహ్ అనిపించింది. ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. ఈ చిత్రంతో ఓవర్నైట్లో స్టార్ అయిపోయింది పాయల్.
ఊహించని క్రేజ్తో వరుస అవకాశాలు వచ్చాయి. కానీ సెలక్షన్లో జాగ్రత్త పడకపోవడంతో కెరీర్పై ప్రభావం పడింది. ఆమె తర్వాత నటించిన చిత్రాలన్నీ పరాజయం చెందాయి. సీనియర్ హీరోలతో కలిసి చేయడం, బోల్డ్ రోల్స్ లకే పరిమితం కావడం, కమర్షియల్ సక్సెస్ లేకపోవడంతో పాయల్ కెరీర్ ట్రాక్ తప్పింది. ఇప్పుడిప్పుడు మళ్లీ పుంజుకుంటోంది పాయల్. మంచు విష్ణుతో కలిసి నటించిన `జిన్నా`పైనే ఆశలన్నీ పెట్టుకుంది. ఇది ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.