బాత్ టబ్లో కాజల్.. పెళ్లై మూడు నెలలేగా ఎందుకంత విరహం.. ఫోటో వైరల్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ మూడు నెలల క్రితమే మ్యారేజ్ చేసుకుంది. కొత్త పెళ్లి హడావుడిని పూర్తి చేసుకున్న ఈ అమ్మడు షూటింగ్ల్లోనూ పాల్గొంటుంది. ఉన్నట్టుంది అభిమానులకు షాక్ ఇచ్చింది. బాత్ టబ్లో వయ్యారాలు పోయింది. ఓ రకంగా విరహ వేదన చెందుతుంది. ఇది చూసి ఫ్యాన్స్ ముక్కున వేలేసుకుంటున్నారు.
కాజల్ తెలుగు, తమిళంలో స్టార్ హీరోయిన్గా రాణిస్తుంది. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ షాకింగ్ ఫోటోని పంచుకుంటుంది కాజల్.
బాత్ టబ్లో పడుకుని వయ్యారాలు పోతుంది. ఇందులో ఆమె ఎక్స్ ప్రెషన్స్, అభిమానులకు మత్తెక్కిస్తున్నారు.
పెళ్లై పట్టుమని మూడు నెలలు కూడా కాలేదు. అప్పుడే ఇంత విరహం ఎందుకో అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
ఇక ఆమె అభిమానులు కాజల్ అందాన్ని ప్రశంసిస్తున్నారు. అందమే అసూయ పడేలా ఉంది నీ అందం అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
తాజాగా కాజల్ పంచుకున్న బాత్ టబ్ ఫోటో తెగ సందడి చేయడమే కాదు, నెటిజన్లలో హీటు పెంచుతుంది.
కాజల్ ప్రస్తుతం `ఆచార్య` చిత్రంలో నటిస్తుంది. దీంతోపాటు తమిళంలో `హే సినామిక` చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్ర షూటింగ్ పూర్తయ్యింది.
కాజల్ గతేడాది అక్టోబర్ 30న ముంబయికి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
ఆ తర్వాత ఆయనతో కలిసి బిజినెస్ ప్రారంభించారు. దిండ్లు వ్యాపారాన్ని స్టార్ట్ చేశారు. మరోవైపు భర్త ఇంటీరియర్ డిజైనింగ్స్ ని ప్రమోట్ చేస్తుంది.
ఇలా ఓ వైపు సినిమాలు, మరోవైపు వ్యాపారంతో ఫుల్ బిజీగా ఉంది కాజల్.
కళ్లల్లో మత్తు, పెదాలపై విరహం ఎవరికోసమే ఎదురుచూస్తున్నట్టుగా ఉన్న కాజల్ ఫోటో తెగ ఆకట్టుకుంటోంది.