ప్రామిస్ చేస్తున్నా ఇది ఫస్ట్ స్టెమ్ మాత్రమే..అసలు కథ ముందుంది..అదేంటో చూపిస్తాః అల్లు అర్జున్
First Published Jan 12, 2021, 8:17 AM IST
`నిజంగా చెబుతున్నా.. `అల వైకుంఠపురములో` కేవలం మొదటి అడుగు మాత్రమే. ప్రామిస్ చేస్తున్నా. ఇది జస్ట్ ఫస్ట్ స్టెస్. అదేంటో యాక్షన్లో చూపిస్తా` అని అంటున్నారు స్టయిలీష్ స్టార్అల్లు అర్జున్. ఆయన హీరోగా నటించిన చిత్రం `అల వైకుంఠపురములో`. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నేటితో(మంగళవారం)తో ఏడాది పూర్తి చేసుకుంది.

ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం రీబాష్ ఈవెంట్ని ఏర్పాటు చేసింది చిత్ర బృందం. ఇందులో బన్నీతోపాటు త్రివిక్రమ్, పూజా హెగ్దే, సునీల్, నవదీప్, సముద్రఖని, తమన్, అల్లు అరవింద్, సూర్య దేవర నాగవంశీ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అల్లు అర్జున్ పలు ఆసక్తిక విషయాలను పంచుకున్నారు. `అల వైకుంఠపురములో` తనకొక మెమరబుల్ సినిమా అని చెప్పారు.
Today's Poll
ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?