తెలుగు తెరపై కొత్త రుచులు.. ఏడాది రచ్చ చేసిన హీరోయిన్లు వీరే!
ప్రతి ఏడాది టాలీవుడ్ కి చాలా మంది నటీనటులు పరిచయమవుతుంటారు. అలానే ఈ ఏడాది కూడా తెలుగు తెరకు కొత్త తారలు పరిచయమయ్యారు.
ప్రతి ఏడాది టాలీవుడ్ కి చాలా మంది నటీనటులు పరిచయమవుతుంటారు. అలానే ఈ ఏడాది కూడా తెలుగు తెరకు కొత్త తారలు పరిచయమయ్యారు. అలా 2019లో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం!
ప్రియాంక ఆరుళ్ మోహన్ - గ్యాంగ్ లీడర్
శ్రద్ధా శ్రీనాథ్ - జెర్సీ
దివ్యాంశ కౌశిక్ - మజిలీ
శ్రద్ధా కపూర్ - ఈ బ్యూటీ అందరికీ తెలిసిన అమ్మాయే.. కానీ 'సాహో'తో తెలుగు తెరకి పరిచయమైంది.
జరీన్ ఖాన్ - చాణక్య
శృతి శర్మ - ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ
అన్యా సింగ్ - నిను వీడని నీడను నేనే
గార్గేయి ఎల్లాప్రగడ - హైదరాబాద్ కి చెందిన ఈమె 'ఎవ్వరికీ చెప్పొద్దు' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
సుకృత వాగ్లె - రామ చక్కని సీత
సాషా చేత్రి - ఆపరేషన్ గోల్డ్ ఫిష్
నేహా చౌహాన్ - ఆవిరి
వాణి భోజన్ - మీకు మాత్రమే చెప్తా
అనన్య - మల్లేశం
హర్షిత గౌర్ - ఫలక్ నుమా దాస్
సలోని మిశ్రా - ఫలక్ నుమా దాస్