MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఇది ఆరంభమే.. పిక్చర్ అబీ బాకీ హై.. భారత మహిళా క్రికెట్ జట్టు సారథి ఆసక్తికర వ్యాఖ్యలు

ఇది ఆరంభమే.. పిక్చర్ అబీ బాకీ హై.. భారత మహిళా క్రికెట్ జట్టు సారథి ఆసక్తికర వ్యాఖ్యలు

Harmanpreet Kaur: ఇద్దరు సీనియర్ ప్లేయర్లు లేకున్నా  ఆడిన తొలి విదేశీ సిరీస్ లో భారత మహిళల క్రికెట్ జట్టు అదరగొట్టింది. అయితే ఇది ఆరంభం మాత్రమే అంటోంది  హర్మన్ ప్రీత్ కౌర్.

1 Min read
Author : Srinivas M
Published : Jul 08 2022, 01:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

భారత మహిళా క్రికెట్ కు మూలస్తంభాలుగా ఉన్న ఇద్దరు సీనియర్ క్రికెటర్ల గైర్హాజరీలో భారత జట్టు శ్రీలంకను చిత్తుచిత్తుగా ఓడించింది. ఇటీవలే టీమిండియా మాజీ సారథి మిథాలీ రాజ్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించగా.. జులన్ గోస్వామి ఈ సిరీస్ కు దూరంగా ఉంది. వీళ్లిద్దరూ లేకుండా విదేశీ సిరీస్ లో టీమిండియా మెరిసింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

కొత్త కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలో  టీ20లలో భారత జట్టు 2-1 తేడాతో లంకను ఓడించింది. గురువారం ముగిసిన వన్డే సిరీస్ ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.  మ్యాచ్ అనంతరం ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

36

హర్మన్ ప్రీత్ మాట్లాడుతూ.. ‘ఈ సిరీస్ మాకు  చాలా గొప్పగా గడిచింది. రెండు పార్మాట్లలో మేము అద్భుతంగా రాణించాం. మేం ఎప్పుడూ మా దృష్టిని ఆట నుంచి పక్కకు పోనియం. ఈ ప్రదర్శనలతో మేం హ్యాపీగా ఉన్నాం. 

46

లంకతో వన్డే సిరీస్ లో మేము ఎక్కువగా సింగిల్స్ పైనే దృష్టి సారించాం. ఎక్కువ సేపు క్రీజులో నిలవాలన్నది మా వ్యూహం. ఇక భారత మహిళా క్రికెట్ దిగ్గజాలైన మిథాలీ రాజ్, జులన్ గోస్వామి లేకుండా మేం తొలిసారి సిరీస్ ఆడుతున్నాం.

56

ఇది ఆరంభం మాత్రమే. మేమింకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. టీ20 సిరీస్ తో పాటు వన్డే సిరీస్ లో కూడా మేం అద్భుతంగా రాణించాం. మేం మా ఆటను ఎంజాయ్ చేశాం..’ అని తెలిపింది. 

66

లంకతో సిరీస్ ముగిసిన నేపథ్యంలో భారత జట్టు యూకేకు బయల్దేరనుంది. అక్కడ ఈ నెల మూడో వారం నుంచి మొదలుకాబోయే కామన్వెల్త్ గేమ్స్ లో పాల్గొంటుంది. బర్మింగ్హోమ్ వేదికగా జరుగబోయే కామన్వెల్త్ క్రీడల్లో క్రికెట్ ను ఆడించడం ఇదే తొలిసారి. ఈ క్రీడల్లో ఎలాగైనా స్వర్ణం నెగ్గాలనే లక్ష్యంతో భారత్ బరిలోకి దిగుతున్నది. 

About the Author

SM
Srinivas M

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Ireland: ఐపీఎల్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ఫిక్స్.. టీమ్ లో ప్లేస్ కోసం ముగ్గురు స్టార్ల మధ్య ఫైట్
Recommended image2
ICC Rankings: గిల్ ఖాతాలో అదిరిపోయే రికార్డ్.. బుమ్రా నంబర్ 1 కుర్చీ లాగేసుకున్న కీవీస్ ప్లేయర్
Recommended image3
TG20 League : హర్షిత్ దెబ్బకు ఖమ్మం విలవి.. వరంగల్ వారియర్స్ వండర్ఫుల్ విక్టరీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved