MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఎలాంటి ప్రెషర్ లేదన్నారు... ఒక్కటంటే ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేక పోయారు...

ఎలాంటి ప్రెషర్ లేదన్నారు... ఒక్కటంటే ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేక పోయారు...

ఆస్ట్రేలియా టూర్‌లో భారత జట్టు పర్ఫామెన్స్ చూసిన తర్వాత... వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో న్యూజిలాండ్ కూడా కాస్త ఒత్తిడికి గురైంది. కానీ మ్యాచ్ ఆరంభమయ్యాక కానీ మనోళ్ల పర్ఫామెన్స్ గురించి వారికి కాస్త క్లారిటీ రాలేదు...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jun 23 2021, 08:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
<p>డబ్ల్యూటీసీ ఫైనల్‌కి ముందు ఇంగ్లాండ్‌తో రెండు టెస్టుల సిరీస్ ఆడి, సిరీస్ గెలిచి ఆ ఊపుతో ఫైనల్‌లో అడుగుపెట్టింది న్యూజిలాండ్. ఆ జోరు న్యూజిలాండ్‌కి అడ్వాంటేజ్ అవుతుందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేశారు...</p>

<p>డబ్ల్యూటీసీ ఫైనల్‌కి ముందు ఇంగ్లాండ్‌తో రెండు టెస్టుల సిరీస్ ఆడి, సిరీస్ గెలిచి ఆ ఊపుతో ఫైనల్‌లో అడుగుపెట్టింది న్యూజిలాండ్. ఆ జోరు న్యూజిలాండ్‌కి అడ్వాంటేజ్ అవుతుందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేశారు...</p>

డబ్ల్యూటీసీ ఫైనల్‌కి ముందు ఇంగ్లాండ్‌తో రెండు టెస్టుల సిరీస్ ఆడి, సిరీస్ గెలిచి ఆ ఊపుతో ఫైనల్‌లో అడుగుపెట్టింది న్యూజిలాండ్. ఆ జోరు న్యూజిలాండ్‌కి అడ్వాంటేజ్ అవుతుందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేశారు...

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
213
<p>అయితే ఫైనల్‌లో వారికి ఆ అడ్వాంటేజ్ కంటే మనోళ్లు ఫైనల్ ఆడుతున్నామనే ఒత్తిడికి గురై ఇచ్చిన పర్ఫామెన్సే డబుల్ బోనస్ ఇచ్చినట్టు అయ్యింది...</p>

<p>అయితే ఫైనల్‌లో వారికి ఆ అడ్వాంటేజ్ కంటే మనోళ్లు ఫైనల్ ఆడుతున్నామనే ఒత్తిడికి గురై ఇచ్చిన పర్ఫామెన్సే డబుల్ బోనస్ ఇచ్చినట్టు అయ్యింది...</p>

అయితే ఫైనల్‌లో వారికి ఆ అడ్వాంటేజ్ కంటే మనోళ్లు ఫైనల్ ఆడుతున్నామనే ఒత్తిడికి గురై ఇచ్చిన పర్ఫామెన్సే డబుల్ బోనస్ ఇచ్చినట్టు అయ్యింది...

313
<p>వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత జట్టు తరుపున ఒక్క ప్లేయర్ కూడా హాఫ్ సెంచరీ మార్కు అందుకోలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో రహానే కొట్టిన 49 పరుగులే అత్యధికం.</p>

<p>వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత జట్టు తరుపున ఒక్క ప్లేయర్ కూడా హాఫ్ సెంచరీ మార్కు అందుకోలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో రహానే కొట్టిన 49 పరుగులే అత్యధికం.</p>

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత జట్టు తరుపున ఒక్క ప్లేయర్ కూడా హాఫ్ సెంచరీ మార్కు అందుకోలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో రహానే కొట్టిన 49 పరుగులే అత్యధికం.

413
<p>చివరిసారిగా లార్డ్స్ మైదానంలో 2018లో ఇంగ్లాండ్‌పై ఇలాంటి చెత్త రికార్డు నమోదుచేసిన టీమిండియా, మళ్లీ సౌంతిప్టన్‌లోనే ఈ చెత్తరికార్డును నమోదుచేసింది.&nbsp;</p>

<p>చివరిసారిగా లార్డ్స్ మైదానంలో 2018లో ఇంగ్లాండ్‌పై ఇలాంటి చెత్త రికార్డు నమోదుచేసిన టీమిండియా, మళ్లీ సౌంతిప్టన్‌లోనే ఈ చెత్తరికార్డును నమోదుచేసింది.&nbsp;</p>

చివరిసారిగా లార్డ్స్ మైదానంలో 2018లో ఇంగ్లాండ్‌పై ఇలాంటి చెత్త రికార్డు నమోదుచేసిన టీమిండియా, మళ్లీ సౌంతిప్టన్‌లోనే ఈ చెత్తరికార్డును నమోదుచేసింది. 

513
<p>ఈ రెండు టెస్టుల మధ్య 26 టెస్టులు ఆడింది టీమిండియా.. ప్రతీ మ్యాచ్‌లో కనీసం ఒక్క హాఫ్ సెంచరీ అయినా నమోదుచేస్తూ వచ్చింది. ఫైనల్‌లో టీమిండియా పర్ఫామెన్స్ మరీ అంత దారుణంగా ఏమీ లేదు...</p>

<p>ఈ రెండు టెస్టుల మధ్య 26 టెస్టులు ఆడింది టీమిండియా.. ప్రతీ మ్యాచ్‌లో కనీసం ఒక్క హాఫ్ సెంచరీ అయినా నమోదుచేస్తూ వచ్చింది. ఫైనల్‌లో టీమిండియా పర్ఫామెన్స్ మరీ అంత దారుణంగా ఏమీ లేదు...</p>

ఈ రెండు టెస్టుల మధ్య 26 టెస్టులు ఆడింది టీమిండియా.. ప్రతీ మ్యాచ్‌లో కనీసం ఒక్క హాఫ్ సెంచరీ అయినా నమోదుచేస్తూ వచ్చింది. ఫైనల్‌లో టీమిండియా పర్ఫామెన్స్ మరీ అంత దారుణంగా ఏమీ లేదు...

613
<p>అయితే ఆసీస్ టూర్, ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ విజయాల తర్వాత ఫ్యాన్స్, టీమిండియా నుంచి భారీగా ఆశించారు. అయితే ఎప్పటిలాగే మనోళ్లు ఫైనల్ ఫియర్‌తో ఆ రేంజ్ అంచనాలను ‘మగధీర’ తర్వాత ‘ఆరెంజ్’ మూవీలా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ చేసేశారు.</p>

<p>అయితే ఆసీస్ టూర్, ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ విజయాల తర్వాత ఫ్యాన్స్, టీమిండియా నుంచి భారీగా ఆశించారు. అయితే ఎప్పటిలాగే మనోళ్లు ఫైనల్ ఫియర్‌తో ఆ రేంజ్ అంచనాలను ‘మగధీర’ తర్వాత ‘ఆరెంజ్’ మూవీలా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ చేసేశారు.</p>

అయితే ఆసీస్ టూర్, ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ విజయాల తర్వాత ఫ్యాన్స్, టీమిండియా నుంచి భారీగా ఆశించారు. అయితే ఎప్పటిలాగే మనోళ్లు ఫైనల్ ఫియర్‌తో ఆ రేంజ్ అంచనాలను ‘మగధీర’ తర్వాత ‘ఆరెంజ్’ మూవీలా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ చేసేశారు.

713
<p>వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో అజింకా రహానే, రోహిత్ శర్మ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి చెరో 64 పరుగులు చేయగా, కోహ్లీ 57, రిషబ్ పంత్ 45, శుబ్‌మన్ గిల్ 36, జడేజా 31 పరుగులు చేశారు...</p>

<p>వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో అజింకా రహానే, రోహిత్ శర్మ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి చెరో 64 పరుగులు చేయగా, కోహ్లీ 57, రిషబ్ పంత్ 45, శుబ్‌మన్ గిల్ 36, జడేజా 31 పరుగులు చేశారు...</p>

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో అజింకా రహానే, రోహిత్ శర్మ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి చెరో 64 పరుగులు చేయగా, కోహ్లీ 57, రిషబ్ పంత్ 45, శుబ్‌మన్ గిల్ 36, జడేజా 31 పరుగులు చేశారు...

813
<p>అశ్విన్ 29 పరుగులు చేయగా, టెస్టు స్పెషలిస్ట్ ప్లేయర్ ‘నయా వాల్’ పూజారా 23 పరుగులే చేయగలిగాడు. షమీ 17 పరుగులు చేయగా, ఇషాంత్ శర్మ 5 పరుగులు చేశాడు.</p>

<p>అశ్విన్ 29 పరుగులు చేయగా, టెస్టు స్పెషలిస్ట్ ప్లేయర్ ‘నయా వాల్’ పూజారా 23 పరుగులే చేయగలిగాడు. షమీ 17 పరుగులు చేయగా, ఇషాంత్ శర్మ 5 పరుగులు చేశాడు.</p>

అశ్విన్ 29 పరుగులు చేయగా, టెస్టు స్పెషలిస్ట్ ప్లేయర్ ‘నయా వాల్’ పూజారా 23 పరుగులే చేయగలిగాడు. షమీ 17 పరుగులు చేయగా, ఇషాంత్ శర్మ 5 పరుగులు చేశాడు.

913
<p>బుమ్రా రెండు ఇన్నింగ్స్‌ల్లో పరుగులేమీ చేయకపోగా తొలి ఇన్నింగ్స్‌లో వికెట్లేమీ తీయలేకపోయాడు. బుమ్రా నుంచి బ్యాటింగ్ ఎప్పుడూ జట్టు ఆశించింది లేదు. అయితే బుమ్రా, బుమ్రాలా బాల్‌తో పర్ఫామెన్స్ ఇచ్చి ఉండి ఉంటే... భారత జట్టుకి తొలి ఇన్నింగ్స్‌లో కచ్ఛితంగా ఆధిక్యం దక్కి ఉండేది...</p>

<p>బుమ్రా రెండు ఇన్నింగ్స్‌ల్లో పరుగులేమీ చేయకపోగా తొలి ఇన్నింగ్స్‌లో వికెట్లేమీ తీయలేకపోయాడు. బుమ్రా నుంచి బ్యాటింగ్ ఎప్పుడూ జట్టు ఆశించింది లేదు. అయితే బుమ్రా, బుమ్రాలా బాల్‌తో పర్ఫామెన్స్ ఇచ్చి ఉండి ఉంటే... భారత జట్టుకి తొలి ఇన్నింగ్స్‌లో కచ్ఛితంగా ఆధిక్యం దక్కి ఉండేది...</p>

బుమ్రా రెండు ఇన్నింగ్స్‌ల్లో పరుగులేమీ చేయకపోగా తొలి ఇన్నింగ్స్‌లో వికెట్లేమీ తీయలేకపోయాడు. బుమ్రా నుంచి బ్యాటింగ్ ఎప్పుడూ జట్టు ఆశించింది లేదు. అయితే బుమ్రా, బుమ్రాలా బాల్‌తో పర్ఫామెన్స్ ఇచ్చి ఉండి ఉంటే... భారత జట్టుకి తొలి ఇన్నింగ్స్‌లో కచ్ఛితంగా ఆధిక్యం దక్కి ఉండేది...

1013
<p>న్యూజిలాండ్‌ టెయిలెండర్లు ఆఖరి ఐదు వికెట్లకు 114 పరుగులు జతచేశారు. అదే సమయంలో టీమిండియా టెయిలెండర్లు తొలి ఇన్నింగ్స్‌లో 61, రెండో ఇన్నింగ్స్‌లో 61 పరుగులు జత చేశారు.</p>

<p>న్యూజిలాండ్‌ టెయిలెండర్లు ఆఖరి ఐదు వికెట్లకు 114 పరుగులు జతచేశారు. అదే సమయంలో టీమిండియా టెయిలెండర్లు తొలి ఇన్నింగ్స్‌లో 61, రెండో ఇన్నింగ్స్‌లో 61 పరుగులు జత చేశారు.</p>

న్యూజిలాండ్‌ టెయిలెండర్లు ఆఖరి ఐదు వికెట్లకు 114 పరుగులు జతచేశారు. అదే సమయంలో టీమిండియా టెయిలెండర్లు తొలి ఇన్నింగ్స్‌లో 61, రెండో ఇన్నింగ్స్‌లో 61 పరుగులు జత చేశారు.

1113
<p>ఈ తేడాయే ఇరుజట్ల పర్ఫామెన్స్‌కి మధ్య భారీ వ్యత్యాసాన్ని తీసుకొచ్చింది. న్యూజిలాండ్‌కి తొలి ఇన్నింగ్స్‌లో 32 పరుగుల ఆధిక్యం దక్కకపోయి ఉంటే, వారి విజయలక్ష్యం 170 పరుగులకి పైగా ఉండేది...</p>

<p>ఈ తేడాయే ఇరుజట్ల పర్ఫామెన్స్‌కి మధ్య భారీ వ్యత్యాసాన్ని తీసుకొచ్చింది. న్యూజిలాండ్‌కి తొలి ఇన్నింగ్స్‌లో 32 పరుగుల ఆధిక్యం దక్కకపోయి ఉంటే, వారి విజయలక్ష్యం 170 పరుగులకి పైగా ఉండేది...</p>

ఈ తేడాయే ఇరుజట్ల పర్ఫామెన్స్‌కి మధ్య భారీ వ్యత్యాసాన్ని తీసుకొచ్చింది. న్యూజిలాండ్‌కి తొలి ఇన్నింగ్స్‌లో 32 పరుగుల ఆధిక్యం దక్కకపోయి ఉంటే, వారి విజయలక్ష్యం 170 పరుగులకి పైగా ఉండేది...

1213
<p>55 ఓవర్లలో దాన్ని చేధించడం అంటే ఏ జట్టు అయినా ఒత్తిడికి గురయ్యేది. కానీ అలా జరగలేదు. అదీకాకుండా ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని విడదీయడానికి భారత బౌలర్లు చేసిన ఆలస్యం కూడా టీమిండియాని నష్టపరిచింది.</p>

<p>55 ఓవర్లలో దాన్ని చేధించడం అంటే ఏ జట్టు అయినా ఒత్తిడికి గురయ్యేది. కానీ అలా జరగలేదు. అదీకాకుండా ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని విడదీయడానికి భారత బౌలర్లు చేసిన ఆలస్యం కూడా టీమిండియాని నష్టపరిచింది.</p>

55 ఓవర్లలో దాన్ని చేధించడం అంటే ఏ జట్టు అయినా ఒత్తిడికి గురయ్యేది. కానీ అలా జరగలేదు. అదీకాకుండా ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని విడదీయడానికి భారత బౌలర్లు చేసిన ఆలస్యం కూడా టీమిండియాని నష్టపరిచింది.

1313
<p>రెండో ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ చేసిన 41 పరుగులు కూడా లేకపోయిఉంటే, న్యూజిలాండ్ టార్గెట్ 100లోపే ఉండేది. అప్పుడు మ్యాచ్ వన్‌సైడ్ అయిపోయేది. పంత్, రహానే రాణించినా... అనవసర షాట్లకి వెళ్లి వికెట్లు పారేసుకున్నారు.</p>

<p>రెండో ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ చేసిన 41 పరుగులు కూడా లేకపోయిఉంటే, న్యూజిలాండ్ టార్గెట్ 100లోపే ఉండేది. అప్పుడు మ్యాచ్ వన్‌సైడ్ అయిపోయేది. పంత్, రహానే రాణించినా... అనవసర షాట్లకి వెళ్లి వికెట్లు పారేసుకున్నారు.</p>

రెండో ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ చేసిన 41 పరుగులు కూడా లేకపోయిఉంటే, న్యూజిలాండ్ టార్గెట్ 100లోపే ఉండేది. అప్పుడు మ్యాచ్ వన్‌సైడ్ అయిపోయేది. పంత్, రహానే రాణించినా... అనవసర షాట్లకి వెళ్లి వికెట్లు పారేసుకున్నారు.

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs PAK: భారత్ vs పాకిస్థాన్ వరల్డ్ కప్ సమరానికి డేట్ ఫిక్స్.. దాయాదుల ఫైట్ మామూలుగా ఉండదు!
Recommended image2
IPL 2026 : వేపింగ్.. హనీ ట్రాప్ లో ఐపీఎల్ స్టార్స్? బీసీసీఐ 8 పేజీల లెటర్ లో ఏముందంటే?
Recommended image3
IPL 2026: టాప్ గేర్‌లో సన్‌రైజర్స్.. ఐపీఎల్ టేబుల్ టాప్‌లోకి హైదరాబాద్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved