ముగ్గురు ప్లేయర్లు, రూ.3.8 కోట్లు... మరింత బలంగా మారిన సన్రైజర్స్ హైదరాబాద్...
ఐపీఎల్ వేలం 2021లో సన్రైజర్స్ హైదరాబాద్ ఓ భిన్నమైన వ్యూహంతో బరిలో దిగింది. వేలానికి పెద్దగా క్రికెటర్లను వదిలిపెట్టని సన్రైజర్స్ హైదరాబాద్, 22 ప్లేయర్లను అంటిపెట్టుకున్న విషయం తెలిసిందే. దీంతో వేలంలో సన్రైజర్స్కి పెద్దగా కొనుగోలు చేయాల్సిన అవసరం కూడా లేకపోయింది.

<p>ఐపీఎల్ 2021 మినీ వేలంలో కేవలం ముగ్గురు ప్లేయర్లను కొనుగోలు చేసింది సన్రైజర్స్ హైదరాబాద్. ఈ ముగ్గురు ప్లేయర్ల కోసం ఖర్చు చేసిన మొత్తం రూ.3 కోట్ల 80 లక్షలు మాత్రమే...</p>
ఐపీఎల్ 2021 మినీ వేలంలో కేవలం ముగ్గురు ప్లేయర్లను కొనుగోలు చేసింది సన్రైజర్స్ హైదరాబాద్. ఈ ముగ్గురు ప్లేయర్ల కోసం ఖర్చు చేసిన మొత్తం రూ.3 కోట్ల 80 లక్షలు మాత్రమే...
<p>సన్రైజర్స్ హైదరాబాద్ ప్రధాన బలం స్పిన్ బౌలింగ్. ఈ వేలంలో మరో ఇద్దరు స్పిన్నర్లను కొనుగోలు చేసింది ఎస్ఆర్హెచ్. భారత యంగ్ స్పిన్నర్ జె సుచిత్ను రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది సన్రైజర్స్ హైదరాబాద్. </p>
సన్రైజర్స్ హైదరాబాద్ ప్రధాన బలం స్పిన్ బౌలింగ్. ఈ వేలంలో మరో ఇద్దరు స్పిన్నర్లను కొనుగోలు చేసింది ఎస్ఆర్హెచ్. భారత యంగ్ స్పిన్నర్ జె సుచిత్ను రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది సన్రైజర్స్ హైదరాబాద్.
<p>సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ ప్లేయర్ రషీద్ ఖాన్, జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇతనితో పాటు మరో ఆఫ్థాన్ ఆల్రౌండర్ ముజీబ్ వుర్ రెహ్మాన్ను బేస్ ప్రైజ్ రూ. కోటిన్నర వద్ద కొనుగోలు చేసింది సన్రైజర్స్ హైదరాబాద్..</p>
సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ ప్లేయర్ రషీద్ ఖాన్, జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇతనితో పాటు మరో ఆఫ్థాన్ ఆల్రౌండర్ ముజీబ్ వుర్ రెహ్మాన్ను బేస్ ప్రైజ్ రూ. కోటిన్నర వద్ద కొనుగోలు చేసింది సన్రైజర్స్ హైదరాబాద్..
<p>ముజీబ్ వుర్ రహీమ్తో పాటు సుజిత్ కూడా గతంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టులో భాగంగా ఉన్నవారు కావడం విశేషం. గత వేలంలో ముజీబ్ను రూ.4 కోట్లకు కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్, అతన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయింది.</p>
ముజీబ్ వుర్ రహీమ్తో పాటు సుజిత్ కూడా గతంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టులో భాగంగా ఉన్నవారు కావడం విశేషం. గత వేలంలో ముజీబ్ను రూ.4 కోట్లకు కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్, అతన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయింది.
<p>వీరితో పాటు గత ఏడాది ఘోరంగా ఫెయిల్ అయిన భారత ఆల్రౌండర్ కేదార్ జాదవ్ను రూ.2 కోట్ల బేస్ ప్రైజ్కి దక్కించుకుంది సన్రైజర్స్ హైదరాబాద్. జాదవ్ను స్పిన్నర్గా, లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా వినియోగించుకోవాలని చూస్తోంది ఎస్ఆర్హెచ్.</p>
వీరితో పాటు గత ఏడాది ఘోరంగా ఫెయిల్ అయిన భారత ఆల్రౌండర్ కేదార్ జాదవ్ను రూ.2 కోట్ల బేస్ ప్రైజ్కి దక్కించుకుంది సన్రైజర్స్ హైదరాబాద్. జాదవ్ను స్పిన్నర్గా, లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా వినియోగించుకోవాలని చూస్తోంది ఎస్ఆర్హెచ్.
<p>కొందరు ప్లేయర్ల కోసం ఆరెంజ్ ఆర్మీ మొదట్లో ఆసక్తి చూపించినా, ప్లేయర్ ధర రూ.4 - 5 కోట్లు దాటిన తర్వాత పోటీ నుంచి తప్పుకుంది. వేలంలో కొనుగోలు చేసిన ముగ్గురితో కలిసి సన్రైజర్స్ హైదరాబాద్ బలం 25 ఆటగాళ్లకి చేరింది.</p>
కొందరు ప్లేయర్ల కోసం ఆరెంజ్ ఆర్మీ మొదట్లో ఆసక్తి చూపించినా, ప్లేయర్ ధర రూ.4 - 5 కోట్లు దాటిన తర్వాత పోటీ నుంచి తప్పుకుంది. వేలంలో కొనుగోలు చేసిన ముగ్గురితో కలిసి సన్రైజర్స్ హైదరాబాద్ బలం 25 ఆటగాళ్లకి చేరింది.
<p>అంతేకాకుండా ఇప్పటికీ సన్రైజర్స్ హైదరాబాద్ పర్సులో ఇంకా రూ.6.95 కోట్లు ఉన్నాయి. సన్రైజర్స్ హైదరాబాద్తో పోలిస్తే రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ పర్సులో మాత్రమే ఎక్కువ మొత్తం ఉంది. అయితే ఆ జట్లు ప్లేయర్ల కోసం ఖర్చు చేసిన మొత్తం కూడా ఎక్కువే.</p>
అంతేకాకుండా ఇప్పటికీ సన్రైజర్స్ హైదరాబాద్ పర్సులో ఇంకా రూ.6.95 కోట్లు ఉన్నాయి. సన్రైజర్స్ హైదరాబాద్తో పోలిస్తే రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ పర్సులో మాత్రమే ఎక్కువ మొత్తం ఉంది. అయితే ఆ జట్లు ప్లేయర్ల కోసం ఖర్చు చేసిన మొత్తం కూడా ఎక్కువే.
<p>మనవాళ్లు ఛాయ్, బిస్కెట్, స్నాక్స్ తింటూ మిగిలిన జట్ల వేలాన్ని చూస్తూ టైమ్ పాస్ చేయడానికి ఐపీఎల్ వేలానికి వెళ్లినట్టు ఉందంటూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా వైరల్ అయ్యాయి. </p>
మనవాళ్లు ఛాయ్, బిస్కెట్, స్నాక్స్ తింటూ మిగిలిన జట్ల వేలాన్ని చూస్తూ టైమ్ పాస్ చేయడానికి ఐపీఎల్ వేలానికి వెళ్లినట్టు ఉందంటూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా వైరల్ అయ్యాయి.