అశ్విన్లాంటి బౌలర్ను ఏ దేశమైనా కోరుకుంటుంది... కానీ ఇక్కడ అతనికి జట్టులో చోటే ఉండదు...
First Published Dec 24, 2020, 11:11 AM IST
భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ బీసీసీఐ వ్యవహారిస్తున్న ద్వంద్వ విధానాలపై ఫైర్ అయ్యారు. మొదటి ఐపీఎల్ సమయంలోనే తండ్రి అయిన నటరాజన్కి పెటర్నిటీ లీవ్ ఇవ్వని బీసీసీఐ, భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని ముందుగానే ఎందుకు స్వదేశానికి పంపుతోందని ప్రశ్నించిన సునీల్ గవాస్కర్... బౌలర్ల విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని కూడా ప్రశ్నించాడు.
Today's Poll
ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?