MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఐపీఎల్ 2021 నుంచి తప్పుకున్న ఇంగ్లాండ్ క్రికెటర్లు... ఐదో టెస్టు రద్దు చేశారనే కోపంతో...

ఐపీఎల్ 2021 నుంచి తప్పుకున్న ఇంగ్లాండ్ క్రికెటర్లు... ఐదో టెస్టు రద్దు చేశారనే కోపంతో...

భారత్, ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన ఐదో టెస్టు, ఆఖరి నిమిషంలో రద్దు అయిన విషయం తెలిసిందే. భారత బృందంలో కరోనా కేసులు వెలుగుచూడడం, కొందరు ఆటగాళ్లు మ్యాచ్ ఆడడానికి భయపడడంతో టెస్టును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి ఇరు జట్లు...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Sep 11 2021, 03:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

ఐదో టెస్టు రద్దు కావడం వల్ల ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకి దాదాపు 200 నుంచి 250 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది... 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213

ఆర్థికంగానే కాకుండా మ్యాచ్‌ కోసం ఎంతో కష్టపడిన ప్లేయర్లు, ఎంతో ఆశగా మ్యాచ్ చూద్దామని వందల కిలోమీటర్లు ప్రయాణించి వచ్చిన అభిమానులు నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది...

313

ఎన్ని కారణాలు చెప్పినా, ఐదో టెస్టు సమయంలో కరోనా బారిన పడితే ఐపీఎల్‌లో ఆడలేమనే కారణంగానే భారత క్రికెటర్లు... మ్యాచ్ ఆడలేదన్నది చాలామంది వాదన, అభిప్రాయం...

413

మ్యాచ్ రద్దు కాగానే, ఆయా ఫ్రాంఛైజీలు హుటాహుటీన క్రికెటర్లను ప్రత్యేక ఛార్టెట్ విమానాల్లో యూఏఈకి తీసుకొచ్చేస్తున్నాయి కూడా. 

513

ఇప్పటికే ముంబై ఇండియన్స్ ప్లేయర్లు రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్... ప్రత్యేక విమానాల్లో యూఏఈ చేరుకున్నారు...

613

ఈ సంఘటనలతో బాగా హర్ట్ అయిన కొందరు ఇంగ్లాండ్ క్రికెటర్లు, ఐపీఎల్ 2021 ఫేజ్ 2 నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నారట...

713

జానీ బెయిర్ స్టో, డేవిడ్ మలాన్, క్రిస్ వోక్స్... ముగ్గురూ ఐపీఎల్ 2021 ఫేజ్ 2లో ఆడకూడదని నిర్ణయం తీసుకున్నారు. 

813

నెం.1 టీ20 ప్లేయర్ డేవిడ్ మలాన్‌ను పంజాబ్ కింగ్స్ బేస్ ప్రైజ్ రూ.కోటిన్నరకి దక్కించుకుంది. అయితే ఫేజ్ 1లో అతను ఒకే మ్యాచ్ ఆడి, 26 పరుగులు చేశాడు...

913

ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. ఫేజ్ 1లో మూడు మ్యాచులు ఆడిన క్రిస్ వోక్స్, 5 వికెట్లు తీసి బ్యాటింగ్‌లో 15 పరుగులు చేశాడు...

1013

వీరిద్దరు రాకపోయినా ఆ జట్లపై పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు. అయితే జానీ బెయిర్ స్టో ఆడకపోతే అది సన్‌రైజర్స్ హైదరాబాద్‌‌కి పెద్ద దెబ్బే...

1113

ఇప్పటికే ఏడు మ్యాచుల్లో ఆరింట్లో ఓడిన సన్‌రైజర్స్, ప్లేఆఫ్ చేరాలంటే మిగిలిన ఏడు మ్యాచుల్లో కచ్ఛితంగా గెలవాల్సి ఉంటుంది...

1213

బ్యాటింగ్‌లో రాణిస్తున్న బెయిర్ స్టో కూడా లేకపోతే, ఆరెంజ్ ఆర్మీ ఏ విధంగా ఉంటుందోనని భయపడుతున్నారు అభిమానులు...

1313

అయితే టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ దగ్గరపడుతుండడంతో మిగిలిన ఇంగ్లాండ్ క్రికెటర్లు సామ్ కుర్రాన్, మొయిన్ ఆలీ, ఇయాన్ మోర్గాన్... ఐపీఎల్ ఫేజ్ 2లో ఆడాలని నిర్ణయించుకున్నారు...

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: వరల్డ్ కప్ పోయింది.. ఏషియన్ గేమ్స్‌లో గోల్డ్ కొట్టాల్సిందే.. ఐదుగురు కొత్త ప్లేయర్లకు బంపర్ ఛాన్స్ !
Recommended image2
Ben Stokes: సడన్ షాక్ ఇచ్చిన ఇంగ్లండ్ కెప్టెన్.. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు బెన్ స్టోక్స్ సడన్ రిటైర్మెంట్ ఎందుకిచ్చాడు?
Recommended image3
IND vs IRE: అబ్బా ఏం మ్యాచ్ రా బాబు.. లాస్ట్ బాల్‌కి సిక్స్ కొట్టినా ఓడిపోయిన ఇండియా.. అసలు కారణాలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved