- Home
- Sports
- Cricket
- పృథ్వీషాని ఎంపిక చేయకపోవడానికి కారణం ఇదే... ఒకే ఒక్క టెస్టులో ఫెయిల్ అయినంత మాత్రాన...
పృథ్వీషాని ఎంపిక చేయకపోవడానికి కారణం ఇదే... ఒకే ఒక్క టెస్టులో ఫెయిల్ అయినంత మాత్రాన...
విజయ్ హాజారే ట్రోఫీలో నాలుగు సెంచరీలు బాదిన పృథ్వీషా... ఆ తర్వాత అదే ఫామ్ను ఐపీఎల్ 2021లోనూ కొనసాగించాడు. అయితే అతనికి వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడే జట్టులో మాత్రం చోటు కల్పించలేదు సెలక్టర్లు...

<p>కోల్కత్తా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో మొదటి ఓవర్లో వరుసగా ఆరుకి ఆరు ఫోర్లు బాది 24 పరుగులు రాబట్టిన పృథ్వీషా... చూడచక్కని సొగసైన షాట్లతో క్రికెట్ విశ్లేషకులను కూడా ఆకట్టుకున్నాడు...</p>
కోల్కత్తా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో మొదటి ఓవర్లో వరుసగా ఆరుకి ఆరు ఫోర్లు బాది 24 పరుగులు రాబట్టిన పృథ్వీషా... చూడచక్కని సొగసైన షాట్లతో క్రికెట్ విశ్లేషకులను కూడా ఆకట్టుకున్నాడు...
<p>అయినా టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్తో ఇంగ్లాండ్తో ఆడే ఐదు టెస్టులకు ప్రకటించిన భారత జట్టులో అతను చోటు దక్కించుకోకపోవడానికి అతని ఓవర్ వెయిట్ కారణమట...</p>
అయినా టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్తో ఇంగ్లాండ్తో ఆడే ఐదు టెస్టులకు ప్రకటించిన భారత జట్టులో అతను చోటు దక్కించుకోకపోవడానికి అతని ఓవర్ వెయిట్ కారణమట...
<p>‘పృథ్వీషా చాలా టెక్నిక్ ప్లేయర్. క్రికెట్లో అన్ని రకాల షాట్స్ను చక్కగా ఆడగలడు. అయితే బీసీసీఐ, అతని బరువు విషయంలో ఫోకస్ పెట్టింది.</p>
‘పృథ్వీషా చాలా టెక్నిక్ ప్లేయర్. క్రికెట్లో అన్ని రకాల షాట్స్ను చక్కగా ఆడగలడు. అయితే బీసీసీఐ, అతని బరువు విషయంలో ఫోకస్ పెట్టింది.
<p>ఎందుకంటే 21 ఏళ్ల పృథ్వీషా... వికెట్ల మధ్య చాలా నెమ్మదిగా కదులుతున్నాడు. సింగిల్స్ను రెండు పరుగులుగా మలచడానికి మాత్రమే కాదు, ఫీల్డింగ్లో మెరుపులు మెరిపించడానికి కూడా ఫిట్నెస్ చాలా అవసరం..</p>
ఎందుకంటే 21 ఏళ్ల పృథ్వీషా... వికెట్ల మధ్య చాలా నెమ్మదిగా కదులుతున్నాడు. సింగిల్స్ను రెండు పరుగులుగా మలచడానికి మాత్రమే కాదు, ఫీల్డింగ్లో మెరుపులు మెరిపించడానికి కూడా ఫిట్నెస్ చాలా అవసరం..
<p>అందుకే పృథ్వీషాను బరువు తగ్గాలని సూచించాం. ఇంతకుముందు భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా ఇలాగే ఉండేవాడు. అయితే ఆస్ట్రేలియా టూర్కి ముందు అతని ఫిట్నెస్పై చాలా ఫోకస్ పెట్టాడు.</p>
అందుకే పృథ్వీషాను బరువు తగ్గాలని సూచించాం. ఇంతకుముందు భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా ఇలాగే ఉండేవాడు. అయితే ఆస్ట్రేలియా టూర్కి ముందు అతని ఫిట్నెస్పై చాలా ఫోకస్ పెట్టాడు.
<p>దాదాపు 8 కిలోల బరువు తగ్గాడు. ఆ తర్వాత రిషబ్ పంత్ ఆడుతున్న తీరు మీరు అందరూ చూస్తున్నారు. పృథ్వీషా కూడా ఇప్పుడు బ్యాట్స్మెన్గా మెరగయ్యాడు. కానీ ఫీల్డర్గా మెరుగవ్వాలంటే బరువు తగ్గాలి’ అంటూ చెప్పుకొచ్చాడు బీసీసీఐ అధికారి...</p>
దాదాపు 8 కిలోల బరువు తగ్గాడు. ఆ తర్వాత రిషబ్ పంత్ ఆడుతున్న తీరు మీరు అందరూ చూస్తున్నారు. పృథ్వీషా కూడా ఇప్పుడు బ్యాట్స్మెన్గా మెరగయ్యాడు. కానీ ఫీల్డర్గా మెరుగవ్వాలంటే బరువు తగ్గాలి’ అంటూ చెప్పుకొచ్చాడు బీసీసీఐ అధికారి...
<p>అయితే పృథ్వీషాకి టీమ్లో చోటు దక్కకపోవడంతో సోషల్ మీడియాలో క్రికెట్ ఫ్యాన్స్, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. </p>
అయితే పృథ్వీషాకి టీమ్లో చోటు దక్కకపోవడంతో సోషల్ మీడియాలో క్రికెట్ ఫ్యాన్స్, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
<p>మంచి ఫామ్లో ఉన్న ప్లేయర్లను పక్కనబెట్టి, నచ్చినవాళ్లను జట్టులోకి తీసుకుంటారా? అంటూ ట్రోల్ చేస్తున్నారు...</p>
మంచి ఫామ్లో ఉన్న ప్లేయర్లను పక్కనబెట్టి, నచ్చినవాళ్లను జట్టులోకి తీసుకుంటారా? అంటూ ట్రోల్ చేస్తున్నారు...
<p>ఐపీఎల్ 2021 సీజన్లో అదరగొట్టి, మంచి ఫామ్లో ఉన్న పృథ్వీషాను పక్కనబెట్టడం మంచి నిర్ణయం కాదని అభిప్రాయపడ్డాడు మాజీ క్రికెటర్ ఆశీష్ నెహ్రా...</p>
ఐపీఎల్ 2021 సీజన్లో అదరగొట్టి, మంచి ఫామ్లో ఉన్న పృథ్వీషాను పక్కనబెట్టడం మంచి నిర్ణయం కాదని అభిప్రాయపడ్డాడు మాజీ క్రికెటర్ ఆశీష్ నెహ్రా...
<p>‘పృథ్వీషా చాలా చూడచక్కని షాట్స్ ఆడతాడు. అతని టెక్నిక్లో ఎలాంటి లోపం లేదు. ఇంతకుముందు ఉన్న లోపాలను అతను సరిదిద్దుకున్నట్టే కనిపిస్తోంది...</p>
‘పృథ్వీషా చాలా చూడచక్కని షాట్స్ ఆడతాడు. అతని టెక్నిక్లో ఎలాంటి లోపం లేదు. ఇంతకుముందు ఉన్న లోపాలను అతను సరిదిద్దుకున్నట్టే కనిపిస్తోంది...
<p>నిజం చెప్పాలంటే ఆడిలైడ్ టెస్టుకి ముందు పృథ్వీషాకి అక్కడి పిచ్లపై పెద్దగా అనుభవం కూడా లేదు. అతని వయసు 21 ఏళ్లు మాత్రమే అని గుర్తుంచుకోవాలి...</p>
నిజం చెప్పాలంటే ఆడిలైడ్ టెస్టుకి ముందు పృథ్వీషాకి అక్కడి పిచ్లపై పెద్దగా అనుభవం కూడా లేదు. అతని వయసు 21 ఏళ్లు మాత్రమే అని గుర్తుంచుకోవాలి...
<p>ఒకే ఒక్క మ్యాచ్ పర్ఫామెన్స్ను ఉదాహరణగా చూపించి, అతన్ని పక్కనబెట్టడం ఏ మాత్రం సరికాదు. తప్పులు అందరూ చేస్తారు. సరిదిద్దుకునే అవకాశం ఇస్తేనే, అతనిలో ఉన్న సత్తా బయటికి వస్తుంది...’ అంటూ కామెంట్ చేశాడు ఆశీష్ నెహ్రా..</p>
ఒకే ఒక్క మ్యాచ్ పర్ఫామెన్స్ను ఉదాహరణగా చూపించి, అతన్ని పక్కనబెట్టడం ఏ మాత్రం సరికాదు. తప్పులు అందరూ చేస్తారు. సరిదిద్దుకునే అవకాశం ఇస్తేనే, అతనిలో ఉన్న సత్తా బయటికి వస్తుంది...’ అంటూ కామెంట్ చేశాడు ఆశీష్ నెహ్రా..