MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Sports
  • Cricket
  • టెస్టుల్లో టీమిండియా త్రిమూర్తులుగా అశ్విన్, అక్షర్, జడేజా... విరాట్, రోహిత్, పూజారా చేయలేని పని చేస్తూ...

టెస్టుల్లో టీమిండియా త్రిమూర్తులుగా అశ్విన్, అక్షర్, జడేజా... విరాట్, రోహిత్, పూజారా చేయలేని పని చేస్తూ...

టెస్టుల్లో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌కి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఛతేశ్వర్ పూజారా కీ ప్లేయర్లు. ఈ సూపర్ సీనియర్లు చేసే స్కోరు బట్టే టీమిండియా విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. అయితే ఇది కేవలం అపోహ మాత్రమే. నిజానికి టీమిండియా బ్యాటింగ్ భారాన్ని మోస్తోంది వీళ్లు కాదు... రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Feb 18 2023, 03:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

నాగ్‌పూర్ టెస్టులో టాపార్డర్‌లో రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగినా అతను అవుట్ అయ్యే సమయానికి టీమిండియా కేవలం 52 పరుగుల ఆధిక్యంలోనే ఉంది. రోహిత్ అవుట్ అయ్యాక రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ హాఫ్ సెంచరీలతో చెలరేగడం వల్లే భారత జట్టుకి 223 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది, ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో భారీ విజయమూ వచ్చింది...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Image credit: PTI

Image credit: PTI

2020 నుంచి రవీంద్ర జడేజా టెస్టుల్లో 40.79 సగటుతో 775 పరుగులు చేశాడు. 22.66 సగటుతో 41 వికెట్లు పడగొట్టాడు. లోయర్ ఆర్డర్‌లో రవీంద్ర జడేజా చేసిన ఈ పరుగులు... స్వల్ప స్కోరుకే కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చినవే...
 

35
Image credit: PTI

Image credit: PTI

రవిచంద్రన్ అశ్విన్ 2020 నుంచి టెస్టుల్లో 98 వికెట్లు తీశాడు. అంతేకాదు బ్యాటుతోనూ అదరగొట్టి 712 పరుగులు చేశాడు. ఈ రెండేళ్లలో ప్రపంచంలో ఏ ఆల్‌రౌండర్ క్రికెటర్ కూడా 90+ వికెట్లు తీసి, 500+ పరుగులు చేయలేదు.. 

45
Image credit: PTI

Image credit: PTI

2021లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన అక్షర్ పటేల్ కూడా ఆల్‌రౌండ్ షోతో అదరగొడుతున్నాడు. ఇప్పటికి 48 టెస్టు వికెట్లు తీసిన అక్షర్ పటేల్, 32 సగటుతో 400లకు పైగా పరుగులు చేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 టోర్నీలో రెండు సార్లు 50+ స్కోర్లు చేసిన ఏకైక బ్యాటర్‌గా ఉన్నాడు అక్షర్ పటేల్..

55
Ravindra Jadeja and Axar Patel

Ravindra Jadeja and Axar Patel

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఛతేశ్వర్ పూజారా వంటి సీనియర్ బ్యాటర్లు టాపార్డర్‌లో ఫెయిల్ అవుతున్న చోట మిడిల్ ఆర్డర్‌లో బ్యాటుతో విలువైన పరుగులు చేయడమే కాకుండా బాల్‌తో వికెట్లు తీస్తూ... టీమిండియాకి వెన్నెముకగా, టెస్టుల్లో త్రిమూర్తులుగా మారిపోయారు అశ్విన్, అక్షర్ పటేల్, జడేజా..

About the Author

CR
Chinthakindhi Ramu
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వెస్టిండీస్ సిరీస్‌కు టీమిండియా జ‌ట్టు ఖ‌రారు.. ఎవ‌రు ఇన్‌, ఎవ‌రు అవుట్ అంటే.?
Recommended image2
Afghanistan vs India: ఆప్ఘ‌న్‌పై టీమిండియా ఘ‌న విజ‌యం.. శాంస‌న్ సునామీ ఇన్నింగ్స్, సిరీస్ కైవ‌సం
Recommended image3
Team India: దుబాయ్‌లో హైడ్రామా.. పాక్ మంత్రికి చుక్కలు చూపించిన భారత మహిళా క్రికెటర్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved