IPL 2020: మనీశ్ పాండే భార్య ఆశ్రితా శెట్టి గురించి తెలుసా... హాట్ హీరోయిన్గా...
IPL 2020 సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలకంగా మారాడు మనీశ్ పాండే. ఐపీఎల్ కెరీర్లో సెంచరీ చేసిన మొట్టమొదటి భారత క్రికెటర్గా రికార్డు క్రియేట్ చేసిన మనీశ్ పాండే... గత ఏడాది ఆశ్రితా శెట్టిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరి ప్రేమకథ ఎలా మొదలైదంటే...
మనీశ్ పాండే భార్య ఆశ్రితా శెట్టి కోలీవుడ్లో మంచి నటిగా, హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది...
2012లో విడుదలైన ‘తెలికెడా బొల్లి’అనే తులు సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది ఆశ్రితా శెట్టి...
మొదటి సినిమాతోనే తన క్యూట్ లుక్స్తో ఆకట్టుకున్న ఆశ్రితా శెట్టి... పలు ప్రకటనల్లు కనిపించింది.
సిద్ధార్థ్ సరసన నటించిన ‘NH4’ సినిమా ఆశ్రితా శెట్టికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది...
‘NH4’ సినిమాకి ముందే బాలీవుడ్ నుంచి కొన్ని సినిమా అవకాశాలు వచ్చాయి ఆశ్రితా శెట్టికి...
అయితే సినీ కెరీర్ను సీరియస్గా తీసుకోని ఆశ్రితా శెట్టి, బాలీవుడ్ ఆఫర్స్ను సున్నితంగా తిరస్కరించింది.
గత ఏడాది డిసెంబర్ 2న మనీశ్ పాండేని పెళ్లి చేసుకుంది ఆశ్రితా శెట్టి...
కర్ణాటక రాష్ట్రానికి చెందిన మనీశ్ పాండే... తన జట్టుకు సయ్యద్ మస్తక్ ఆలీ ట్రోఫీని అందించిన తర్వాతి రోజే ఆశ్రితాను పెళ్లాడాడు.
ఆశ్రితా రెడ్డి, మనీశ్ పాండేలకు ఉన్న కామన్ ఫ్రెండ్ ద్వారా ఈ ఇద్దరికీ పరిచయం ఏర్పడింది.
ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి... పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు ఈ ఇద్దరూ...
ఆశ్రితా శెట్టి, మనీశ్ పాండేల వివాహ వేడుక
మనీశ్ పాండే, ఆశ్రితా శెట్టి...
ఆశ్రితా శెట్టి...
ఆశ్రితా శెట్టి ఫోటోలు...
ఆశ్రితా శెట్టి ఫోటోలు...