ఐపీఎల్ 2020: ఎనిమిది జట్ల పూర్తి బలగం ఇదే
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఐపీఎల్ 2020 మార్చి 29 నుంచి ఆరంభం కానుంది. గతేడాది విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్, రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
ఢిల్లీ క్యాపిటల్స్
చెన్నై సూపర్ కింగ్స్
కోల్కతా నైట్ రైడర్స్
ముంబై ఇండియన్స్
రాజస్థాన్ రాయల్స్
కింగ్స్ ఎలెవన్ పంజాబ్
సన్రైజర్స్ హైదరాబాద్