MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • లాజిక్ లేకుండా రూల్స్ ఎలా మారుస్తారు... టెస్టు ఛాంపియన్‌షిప్‌పై విరాట్ కోహ్లీ అసహనం..

లాజిక్ లేకుండా రూల్స్ ఎలా మారుస్తారు... టెస్టు ఛాంపియన్‌షిప్‌పై విరాట్ కోహ్లీ అసహనం..

కరోనా లాక్‌డౌన్ కారణంగా దాదాపు ఆరు నెలల పాటు అంతర్జాతీయ క్రికెట్‌కి బ్రేక్ పడింది. ఈ ఎఫెక్ట్‌తో ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో కూడా కొన్ని మార్పులు జరిగాయి. పాయింట్ల ఆధారంగా కాకుండా విజయాల శాతం ఆధారంగా ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌కి అర్హత సాధించే జట్లను నిర్ణయించాలని సూచించింది ఐసీసీ కమిటీ. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Feb 11 2021, 09:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
<p>ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ గెలిచిన తర్వాత టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టాప్ ప్లేస్‌లోకి దూసుకెళ్లింది టీమిండియా. స్వదేశంల ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టు ఓడగానే ఏకంగా నాలుగో స్థానానికి పడిపోయింది. ఒక్క మ్యాచ్‌లో ఓడితే, ఆ ప్రభావం జట్లపై తీవ్రంగా పడుతోంది. దీనిపై అసహనం వ్యక్తం చేశాడు భారత సారథి విరాట్ కోహ్లీ...</p>

<p>ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ గెలిచిన తర్వాత టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టాప్ ప్లేస్‌లోకి దూసుకెళ్లింది టీమిండియా. స్వదేశంల ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టు ఓడగానే ఏకంగా నాలుగో స్థానానికి పడిపోయింది. ఒక్క మ్యాచ్‌లో ఓడితే, ఆ ప్రభావం జట్లపై తీవ్రంగా పడుతోంది. దీనిపై అసహనం వ్యక్తం చేశాడు భారత సారథి విరాట్ కోహ్లీ...</p>

ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ గెలిచిన తర్వాత టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టాప్ ప్లేస్‌లోకి దూసుకెళ్లింది టీమిండియా. స్వదేశంల ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టు ఓడగానే ఏకంగా నాలుగో స్థానానికి పడిపోయింది. ఒక్క మ్యాచ్‌లో ఓడితే, ఆ ప్రభావం జట్లపై తీవ్రంగా పడుతోంది. దీనిపై అసహనం వ్యక్తం చేశాడు భారత సారథి విరాట్ కోహ్లీ...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
<p>‘కరోనా కారణంగా ఆరు నెలలు వృథా అయిపోయాయి. భారత్‌తో పాటు చాలా జట్లు సిరీస్‌లు ఆడలేకపోయాయి. లాక్‌డౌన్‌లో పరిస్థితి కంట్రోల్‌లో లేనప్పుడు టెస్టు ఛాంపియన్‌షిప్ రూల్స్ మార్చారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కానీ రూల్స్ మారలేదు...</p>

<p>‘కరోనా కారణంగా ఆరు నెలలు వృథా అయిపోయాయి. భారత్‌తో పాటు చాలా జట్లు సిరీస్‌లు ఆడలేకపోయాయి. లాక్‌డౌన్‌లో పరిస్థితి కంట్రోల్‌లో లేనప్పుడు టెస్టు ఛాంపియన్‌షిప్ రూల్స్ మార్చారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కానీ రూల్స్ మారలేదు...</p>

‘కరోనా కారణంగా ఆరు నెలలు వృథా అయిపోయాయి. భారత్‌తో పాటు చాలా జట్లు సిరీస్‌లు ఆడలేకపోయాయి. లాక్‌డౌన్‌లో పరిస్థితి కంట్రోల్‌లో లేనప్పుడు టెస్టు ఛాంపియన్‌షిప్ రూల్స్ మార్చారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కానీ రూల్స్ మారలేదు...

38
<p>మ్యాచులు ఓడిపోవడం, గెలవడం ప్రతీ జట్టుకూ సహజం. కానీ టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు ఇంగ్లాండ్ ఫైనల్‌కి అర్హత సాధించడం కష్టమని అన్నారు. ఒక్క మ్యాచ్ తర్వాత వాళ్లు టాప్‌లో ఉన్నారు. ఇందులో లాజిక్ ఎక్కడుందో నాకు అర్థం కావడం లేదు...</p>

<p>మ్యాచులు ఓడిపోవడం, గెలవడం ప్రతీ జట్టుకూ సహజం. కానీ టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు ఇంగ్లాండ్ ఫైనల్‌కి అర్హత సాధించడం కష్టమని అన్నారు. ఒక్క మ్యాచ్ తర్వాత వాళ్లు టాప్‌లో ఉన్నారు. ఇందులో లాజిక్ ఎక్కడుందో నాకు అర్థం కావడం లేదు...</p>

మ్యాచులు ఓడిపోవడం, గెలవడం ప్రతీ జట్టుకూ సహజం. కానీ టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు ఇంగ్లాండ్ ఫైనల్‌కి అర్హత సాధించడం కష్టమని అన్నారు. ఒక్క మ్యాచ్ తర్వాత వాళ్లు టాప్‌లో ఉన్నారు. ఇందులో లాజిక్ ఎక్కడుందో నాకు అర్థం కావడం లేదు...

48
<p>లాజిక్ లేకుండా రూల్స్ మారుస్తూ నిర్ణయాలు తీసుకోవడం కరెక్టు కాదు. ఇప్పటికైతే మేం టెస్టు ఛాంపియన్‌షిప్ అర్హత సాధించడం గురించి ఆలోచించడం లేదు. మిగిలిన మూడు టెస్టుల్లో మెరుగైన పర్ఫామెన్స్ ఇవ్వడంపైనే ఫోకస్ పెట్టాం’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు భారత సారథి విరాట్ కోహ్లీ...</p>

<p>లాజిక్ లేకుండా రూల్స్ మారుస్తూ నిర్ణయాలు తీసుకోవడం కరెక్టు కాదు. ఇప్పటికైతే మేం టెస్టు ఛాంపియన్‌షిప్ అర్హత సాధించడం గురించి ఆలోచించడం లేదు. మిగిలిన మూడు టెస్టుల్లో మెరుగైన పర్ఫామెన్స్ ఇవ్వడంపైనే ఫోకస్ పెట్టాం’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు భారత సారథి విరాట్ కోహ్లీ...</p>

లాజిక్ లేకుండా రూల్స్ మారుస్తూ నిర్ణయాలు తీసుకోవడం కరెక్టు కాదు. ఇప్పటికైతే మేం టెస్టు ఛాంపియన్‌షిప్ అర్హత సాధించడం గురించి ఆలోచించడం లేదు. మిగిలిన మూడు టెస్టుల్లో మెరుగైన పర్ఫామెన్స్ ఇవ్వడంపైనే ఫోకస్ పెట్టాం’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు భారత సారథి విరాట్ కోహ్లీ...

58
<p>భారత మాజీ కోచ్, మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే సారథ్యంలోని ఐసీసీ కమిటీ, పీసీటీ (పర్సటేంజ్ ఆఫ్ విన్నింగ్ పాయింట్స్) ఆధారంగా ఫైనల్ బెర్త్‌ను నిర్ధారించాలని నిర్ణయం తీసుకుంది. ఈ విధానం ఆధారంగా దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా సిరీస్ రద్దు కాగానే న్యూజిలాండ్ నేరుగా ఫైనల్‌కి అర్హత సాధించింది.</p>

<p>భారత మాజీ కోచ్, మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే సారథ్యంలోని ఐసీసీ కమిటీ, పీసీటీ (పర్సటేంజ్ ఆఫ్ విన్నింగ్ పాయింట్స్) ఆధారంగా ఫైనల్ బెర్త్‌ను నిర్ధారించాలని నిర్ణయం తీసుకుంది. ఈ విధానం ఆధారంగా దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా సిరీస్ రద్దు కాగానే న్యూజిలాండ్ నేరుగా ఫైనల్‌కి అర్హత సాధించింది.</p>

భారత మాజీ కోచ్, మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే సారథ్యంలోని ఐసీసీ కమిటీ, పీసీటీ (పర్సటేంజ్ ఆఫ్ విన్నింగ్ పాయింట్స్) ఆధారంగా ఫైనల్ బెర్త్‌ను నిర్ధారించాలని నిర్ణయం తీసుకుంది. ఈ విధానం ఆధారంగా దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా సిరీస్ రద్దు కాగానే న్యూజిలాండ్ నేరుగా ఫైనల్‌కి అర్హత సాధించింది.

68
<p>ప్రస్తుతం 68.25 శాతం విజయాలతో టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న టీమిండియా, ఫైనల్‌కి అర్హత సాధించాలంటే 2-1, 3-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకోవాల్సి ఉంటుంది. 2-2, 1-1 తేడాతో టెస్టు సిరీస్‌ను డ్రా చేసుకున్నా మూడో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా ఫైనల్‌కి అర్హత సాధిస్తుంది...</p>

<p>ప్రస్తుతం 68.25 శాతం విజయాలతో టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న టీమిండియా, ఫైనల్‌కి అర్హత సాధించాలంటే 2-1, 3-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకోవాల్సి ఉంటుంది. 2-2, 1-1 తేడాతో టెస్టు సిరీస్‌ను డ్రా చేసుకున్నా మూడో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా ఫైనల్‌కి అర్హత సాధిస్తుంది...</p>

ప్రస్తుతం 68.25 శాతం విజయాలతో టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న టీమిండియా, ఫైనల్‌కి అర్హత సాధించాలంటే 2-1, 3-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకోవాల్సి ఉంటుంది. 2-2, 1-1 తేడాతో టెస్టు సిరీస్‌ను డ్రా చేసుకున్నా మూడో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా ఫైనల్‌కి అర్హత సాధిస్తుంది...

78
<p>జూన్ 14 నుంచి 18 వరకూ ప్రఖ్యాత లార్డ్స్ వేదికగా ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఈ ఫైనల్‌కి న్యూజిలాండ్ అర్హత సాధించగా ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న సిరీస్ ఫలితం రెండో ఫైనలిస్టుని నిర్ణయించనుంది. మొదటి టెస్టులో ఇంగ్లాండ్ గెలవడంతో ఆస్ట్రేలియాకి అవకాశాలు మెరుగయ్యాయి.&nbsp;</p>

<p>జూన్ 14 నుంచి 18 వరకూ ప్రఖ్యాత లార్డ్స్ వేదికగా ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఈ ఫైనల్‌కి న్యూజిలాండ్ అర్హత సాధించగా ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న సిరీస్ ఫలితం రెండో ఫైనలిస్టుని నిర్ణయించనుంది. మొదటి టెస్టులో ఇంగ్లాండ్ గెలవడంతో ఆస్ట్రేలియాకి అవకాశాలు మెరుగయ్యాయి.&nbsp;</p>

జూన్ 14 నుంచి 18 వరకూ ప్రఖ్యాత లార్డ్స్ వేదికగా ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఈ ఫైనల్‌కి న్యూజిలాండ్ అర్హత సాధించగా ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న సిరీస్ ఫలితం రెండో ఫైనలిస్టుని నిర్ణయించనుంది. మొదటి టెస్టులో ఇంగ్లాండ్ గెలవడంతో ఆస్ట్రేలియాకి అవకాశాలు మెరుగయ్యాయి. 

88
<p>విజయాల శాతం కాకుండా ముందుగా నిర్ణయించిన పాయింట్ల ఆధారంగా ఫైనల్ చేరే జట్లను నిర్ణయించే ఇంగ్లాండ్ టాప్‌లో, రెండో స్థానంలో టీమిండియా ఉంటుంది. మూడో స్థానంలో ఉన్న న్యూజిలాండ్, నాలుగో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా ఫైనల్‌‌కి అర్హత సాధించడమే అసాధ్యం అవుతుంది.&nbsp;</p>

<p>విజయాల శాతం కాకుండా ముందుగా నిర్ణయించిన పాయింట్ల ఆధారంగా ఫైనల్ చేరే జట్లను నిర్ణయించే ఇంగ్లాండ్ టాప్‌లో, రెండో స్థానంలో టీమిండియా ఉంటుంది. మూడో స్థానంలో ఉన్న న్యూజిలాండ్, నాలుగో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా ఫైనల్‌‌కి అర్హత సాధించడమే అసాధ్యం అవుతుంది.&nbsp;</p>

విజయాల శాతం కాకుండా ముందుగా నిర్ణయించిన పాయింట్ల ఆధారంగా ఫైనల్ చేరే జట్లను నిర్ణయించే ఇంగ్లాండ్ టాప్‌లో, రెండో స్థానంలో టీమిండియా ఉంటుంది. మూడో స్థానంలో ఉన్న న్యూజిలాండ్, నాలుగో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా ఫైనల్‌‌కి అర్హత సాధించడమే అసాధ్యం అవుతుంది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
IPL 2026 Purple Cap Winner: రబాడ చేతికి పర్పుల్ క్యాప్.. హిస్టరీ క్రియేట్ చేసే ఛాన్స్ మిస్ చేసుకున్న భువనేశ్వర్ !
Recommended image2
Vaibhav Sooryavanshi : ధోనీలాగే వైభవ్ కూడా లీటర్లకొద్ది పాలు తాగుతాడా..?
Recommended image3
IPL 2026 Final: గిల్ ప్లాన్ రివర్స్.. గుజరాత్ టైటాన్స్‌ను ఓడిపోవడానికి టాప్ 5 కారణాలు ఇవే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved