MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఐదో టెస్టు ఫలితం తేల్చండి... ఐసీసీకి ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు లేఖ, సిరీస్ డ్రా చేయాలంటూ...

ఐదో టెస్టు ఫలితం తేల్చండి... ఐసీసీకి ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు లేఖ, సిరీస్ డ్రా చేయాలంటూ...

కరోనా భయంతో రద్దైన ఐదో టెస్టుపై ఫలితం తేల్చి, సిరీస్‌ ఫలితాన్ని ప్రకటించాల్సిందిగా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు, ఐసీసీకి లేఖ రాసింది. అయితే ఈ లేఖలో టెస్టు సిరీస్‌ను డ్రాగా ముగిసినట్టు ప్రకటించాల్సిందిగా ఇంగ్లాండ్ డిమాండ్ చేసినట్టు సమాచారం...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Sep 12 2021, 02:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

మాంచెస్టర్ వేదికగా సెప్టెంబర్ 10న ప్రారంభం కావాల్సిన ఇండియా, ఇంగ్లాండ్ ఐదో టెస్టును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి ఇరు జట్లు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

మ్యాచ్ ప్రారంభానికి ముందు భారత అసిస్టెంట్ ఫిజియో యోగేశ్ పర్మర్ కరోనా బారిన పడడంతో, కరోనా భయంతో కొందరు టీమిండియా ఆటగాళ్లు మ్యాచ్ ఆడడానికి ఇష్టపడలేదు.

37

దీంతో భారత క్రికెట్ బోర్డు, ఆటగాళ్ల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, మ్యాచ్‌ను రద్దు చేయాల్సిందిగా కోరింది. అయితే ఇంగ్లాండ్ ప్లేయర్లు మాత్రం ఐదో టెస్టు ఆడడానికి సిద్ధంగా ఉన్నారు...

47

కరోనా పరీక్షల్లో నెగిటివ్ వచ్చిన తర్వాత కూడా భారత ఆటగాళ్లు, మ్యాచ్ ఆడడానికి ఇష్టపడకపోవడంతో ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ గెలిచినసిట్టు... భారత్ ‘ఆడలేమంటూ తప్పుకున్నట్టు’ గుర్తించాలని ఐసీసీని లేఖలో కోరింది ఇంగ్లాండ్ బోర్డు...

57

బీసీసీఐ మాత్రం దీనికి అంగీకరించడం లేదు. సిరీస్‌లో రద్దైన ఆఖరి టెస్టును షెడ్యూల్ చేసి, వచ్చే ఏడాది నిర్వహించాలని... ఆ మ్యాచ్ ఫలితాన్ని బట్టి టెస్టు సిరీస్‌ ఫలితం డిసైడ్ అవుతుందని వాదిస్తోంది...

67

ఐసీసీ మాత్రం ఇంకా ఈ టెస్టు మ్యాచ్‌పై ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. ఒకవేళ ఐసీసీ, ఈసీబీ డిమాండ్‌కి తలొగ్గితే... భారత ఆటగాళ్లు ఆడడానికి ఇష్టపడని కారణంగా టెస్టు సిరీస్‌ 2-2 తేడాతో డ్రాగా ముగిసినట్టు ప్రకటించే అవకాశం ఉంది...

77

భారత ఆటగాళ్లు అర్ధాంతరంగా ఐదో టెస్టు రద్దు చేసుకుని, వెళ్లడంతో... ముగ్గురు ఇంగ్లాండ్ ఆటగాళ్లు జానీ బెయిర్ స్టో, డేవిడ్ మలాన్, క్రిస్ వోక్స్... ఐపీఎల్ 2021 ఫేజ్ 2 నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే...

About the Author

CR
Chinthakindhi Ramu
Latest Videos
Recommended Stories
Recommended image1
Lalit Modi: డైమండ్స్ క్వీన్.. సుస్మితా సేన్ సీక్రెట్ లవ్ స్టోరీ బయటపెట్టిన లలిత్ మోదీ !
Recommended image2
Team India Schedule: ఐపీఎల్ అయిపోయింది.. అసలు ఆట ఇప్పుడే మొదలైంది! 2027 వరల్డ్ కప్ దాకా భారత్‌కు నో రెస్ట్
Recommended image3
IPL 2026 Most Runs: ఐపీఎల్ 2026లో అత్యధిక రన్స్ చేసిన టాప్ 5 బ్యాటర్లు వీరే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved