IPL 2021: టాస్ గెలిచిన మహేంద్ర సింగ్ ధోనీ... చెన్నై తరుపున 200వ మ్యాచ్...
టాస్ గెలిచి, ఫీల్డింగ్ ఎంచుకున్న మహేంద్ర సింగ్ ధోనీ... తొలుత బ్యాటింగ్ చేయనున్న పంజాబ్ కింగ్స్...చెన్నై సూపర్ కింగ్స్ తరుపున 200వ మ్యాచ్ ఆడుతున్న మహేంద్ర సింగ్ ధోనీ...

<p style="text-align: justify;">ఐపీఎల్ 2021 సీజన్లో భాగంగా నేడు పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. పంజాబ్ కింగ్స్, మొదటి మ్యాచ్లో ఉత్కంఠ విజయం అందుకోగా, చెన్నై సూపర్ కింగ్స్ తొలి మ్యాచ్లో చిత్తుగా ఓడింది...</p>
ఐపీఎల్ 2021 సీజన్లో భాగంగా నేడు పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. పంజాబ్ కింగ్స్, మొదటి మ్యాచ్లో ఉత్కంఠ విజయం అందుకోగా, చెన్నై సూపర్ కింగ్స్ తొలి మ్యాచ్లో చిత్తుగా ఓడింది...
<p>రెండు జట్లు కూడా మొదటి మ్యాచుల్లో వికెట్ కీపర్ కెప్టెన్లతో తలబడగా... నేటి మ్యాచ్లో కూడా ఇద్దరు వికెట్ కీపర్ కెప్టెన్లే పోటీపడుతున్నారు. ఐపీఎల్ 2020 సీజన్లో ఘోరంగా ఫెయిల్ అయిన సీఎస్కే నుంచి మంచి కమ్బ్యాక్ విక్టరీ కోరుకుంటున్నారు అభిమానులు...</p>
రెండు జట్లు కూడా మొదటి మ్యాచుల్లో వికెట్ కీపర్ కెప్టెన్లతో తలబడగా... నేటి మ్యాచ్లో కూడా ఇద్దరు వికెట్ కీపర్ కెప్టెన్లే పోటీపడుతున్నారు. ఐపీఎల్ 2020 సీజన్లో ఘోరంగా ఫెయిల్ అయిన సీఎస్కే నుంచి మంచి కమ్బ్యాక్ విక్టరీ కోరుకుంటున్నారు అభిమానులు...
<p>మహేంద్ర సింగ్ ధోనీ ఇది చెన్నైసూపర్ కింగ్స్ తరుపున 200వ మ్యాచ్. ఐపీఎల్లో 176 మ్యాచులు ఆడిన ధోనీ, ఛాంపియన్స్ లీగ్లో 24 మ్యాచులు ఆడాడు. కెప్టెన్గా సీఎస్కేకి 199వ మ్యాచ్...</p>
మహేంద్ర సింగ్ ధోనీ ఇది చెన్నైసూపర్ కింగ్స్ తరుపున 200వ మ్యాచ్. ఐపీఎల్లో 176 మ్యాచులు ఆడిన ధోనీ, ఛాంపియన్స్ లీగ్లో 24 మ్యాచులు ఆడాడు. కెప్టెన్గా సీఎస్కేకి 199వ మ్యాచ్...
<p style="text-align: justify;">ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో డకౌట్ అయిన మహేంద్ర సింగ్ ధోనీ నుంచి మెరుపు ఇన్నింగ్స్ చూడాలని కోరుకుంటున్నారు మాహీ ఫ్యాన్స్. బ్యాటింగ్ ఆర్డర్లో కాస్త ముందుకు వచ్చి, ధోనీ మెరుపులు మెరిపించాలని చెబుతున్నారు క్రికెట్ విశ్లేషకులు...</p>
ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో డకౌట్ అయిన మహేంద్ర సింగ్ ధోనీ నుంచి మెరుపు ఇన్నింగ్స్ చూడాలని కోరుకుంటున్నారు మాహీ ఫ్యాన్స్. బ్యాటింగ్ ఆర్డర్లో కాస్త ముందుకు వచ్చి, ధోనీ మెరుపులు మెరిపించాలని చెబుతున్నారు క్రికెట్ విశ్లేషకులు...
<p>ఐపీఎల్ 2021 సీజన్లో మొదటి మ్యాచ్లో ఆడిన జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలో దిగుతున్నాయి ఇరు జట్లు...</p>
ఐపీఎల్ 2021 సీజన్లో మొదటి మ్యాచ్లో ఆడిన జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలో దిగుతున్నాయి ఇరు జట్లు...
<p>చెన్నై సూపర్ కింగ్స్ జట్టు: రుతురాజ్ గైక్వాడ్, డుప్లిసిస్, సురేశ్ రైనా, మొయిన్ ఆలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీ, సామ్ కుర్రాన్, డ్వేన్ బ్రావో, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహార్</p>
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు: రుతురాజ్ గైక్వాడ్, డుప్లిసిస్, సురేశ్ రైనా, మొయిన్ ఆలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీ, సామ్ కుర్రాన్, డ్వేన్ బ్రావో, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహార్
<p>పంజాబ్ కింగ్స్: కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, క్రిస్గేల్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, షారుక్ ఖాన్, జే రిచర్డ్సన్, మురుగన్ అశ్విన్, రిలే మెడెరిత్, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్.</p>
పంజాబ్ కింగ్స్: కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, క్రిస్గేల్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, షారుక్ ఖాన్, జే రిచర్డ్సన్, మురుగన్ అశ్విన్, రిలే మెడెరిత్, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్.