MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Sports
  • Cricket
  • 37 మంది బ్యాటింగ్ చేస్తే, ఛతేశ్వర్ పూజారా ఒక్కడే... రోహిత్ శర్మ బాదినా అది...

37 మంది బ్యాటింగ్ చేస్తే, ఛతేశ్వర్ పూజారా ఒక్కడే... రోహిత్ శర్మ బాదినా అది...

ఐసీసీ తొలిసారిగా నిర్వహిస్తున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కి అర్హత సాధించిన టీమిండియా, న్యూజిలాండ్‌తో తుదిపోరు కోసం సిద్ధమవుతోంది. ముందు లార్డ్స్ స్టేడియంలో నిర్వహించాల్సిన ఫైనల్ మ్యాచ్‌ను ఇంగ్లాండ్ ఫైనల్ రేసు నుంచి తప్పుకోవడంతో సౌంతిప్టన్‌కి మార్చిన విషయం తెలిసిందే..

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : May 14 2021, 10:08 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
<p>సౌంతిప్టన్‌లోని హంప్‌షైర్ బౌల్ స్టేడియంలో జూన్ 18 నుంచి 22 వరకూ ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ స్టేడియంలో భారత బ్యాట్స్‌మన్‌కి ఏ మాత్రం మంచి రికార్డు లేదు.&nbsp;</p>

<p>సౌంతిప్టన్‌లోని హంప్‌షైర్ బౌల్ స్టేడియంలో జూన్ 18 నుంచి 22 వరకూ ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ స్టేడియంలో భారత బ్యాట్స్‌మన్‌కి ఏ మాత్రం మంచి రికార్డు లేదు.&nbsp;</p>

సౌంతిప్టన్‌లోని హంప్‌షైర్ బౌల్ స్టేడియంలో జూన్ 18 నుంచి 22 వరకూ ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ స్టేడియంలో భారత బ్యాట్స్‌మన్‌కి ఏ మాత్రం మంచి రికార్డు లేదు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
<p>ఇప్పటివరకూ ఈ స్టేడియంలో 37 మంది భారత బ్యాట్స్‌మెన్ బ్యాటింగ్ చేశారు. అయితే అందులో ఛతేశ్వర్ పూజారా మాత్రమే సెంచరీ సాధించారు.&nbsp;</p><p>&nbsp;</p>

<p>ఇప్పటివరకూ ఈ స్టేడియంలో 37 మంది భారత బ్యాట్స్‌మెన్ బ్యాటింగ్ చేశారు. అయితే అందులో ఛతేశ్వర్ పూజారా మాత్రమే సెంచరీ సాధించారు.&nbsp;</p><p>&nbsp;</p>

ఇప్పటివరకూ ఈ స్టేడియంలో 37 మంది భారత బ్యాట్స్‌మెన్ బ్యాటింగ్ చేశారు. అయితే అందులో ఛతేశ్వర్ పూజారా మాత్రమే సెంచరీ సాధించారు. 

 

39
<p>2018లో జరిగిన టెస్టులో మొయిన్ ఆలీ ఐదు వికెట్లు తీసి భారత జట్టును ముప్పుతిప్పలు పెట్టినా, పూజారా అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. 195 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన దశలో 9 వికెట్‌కి ఇషాంత్ శర్మ 32, 10వ వికెట్‌కి బుమ్రాతో కలిసి 46 పరుగుల అద్భుత భాగస్వామ్యాలు నెలకొల్పిన పూజారా 257 బంతుల్లో 16 ఫోర్లతో 132 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.</p>

<p>2018లో జరిగిన టెస్టులో మొయిన్ ఆలీ ఐదు వికెట్లు తీసి భారత జట్టును ముప్పుతిప్పలు పెట్టినా, పూజారా అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. 195 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన దశలో 9 వికెట్‌కి ఇషాంత్ శర్మ 32, 10వ వికెట్‌కి బుమ్రాతో కలిసి 46 పరుగుల అద్భుత భాగస్వామ్యాలు నెలకొల్పిన పూజారా 257 బంతుల్లో 16 ఫోర్లతో 132 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.</p>

2018లో జరిగిన టెస్టులో మొయిన్ ఆలీ ఐదు వికెట్లు తీసి భారత జట్టును ముప్పుతిప్పలు పెట్టినా, పూజారా అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. 195 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన దశలో 9 వికెట్‌కి ఇషాంత్ శర్మ 32, 10వ వికెట్‌కి బుమ్రాతో కలిసి 46 పరుగుల అద్భుత భాగస్వామ్యాలు నెలకొల్పిన పూజారా 257 బంతుల్లో 16 ఫోర్లతో 132 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

49
<p>టాపార్డర్‌తో పాటు మిడిల్ ఆర్డర్ కూడా ఘోరంగా ఫెయిల్ అయిన సమయంలో టెయిలెండర్లు భాగస్వామ్యాలు నిర్మిస్తూ, పూజారా సాధించిన ఈ సెంచరీ... ‘మోడ్రన్ వాల్’ కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ సెంచరీగా గుర్తింపు దక్కించుకుంది.</p>

<p>టాపార్డర్‌తో పాటు మిడిల్ ఆర్డర్ కూడా ఘోరంగా ఫెయిల్ అయిన సమయంలో టెయిలెండర్లు భాగస్వామ్యాలు నిర్మిస్తూ, పూజారా సాధించిన ఈ సెంచరీ... ‘మోడ్రన్ వాల్’ కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ సెంచరీగా గుర్తింపు దక్కించుకుంది.</p>

టాపార్డర్‌తో పాటు మిడిల్ ఆర్డర్ కూడా ఘోరంగా ఫెయిల్ అయిన సమయంలో టెయిలెండర్లు భాగస్వామ్యాలు నిర్మిస్తూ, పూజారా సాధించిన ఈ సెంచరీ... ‘మోడ్రన్ వాల్’ కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ సెంచరీగా గుర్తింపు దక్కించుకుంది.

59
<p>భారత సారథి విరాట్ కోహ్లీ ఇక్కడ రెండు మ్యాచులు ఆడి 42.75 సగటుతో 171 పరుగులు చేస్తే, అజింకా రహానే 56 సగటుతో 168 పరుగులు సాధించాడు. పూజారా 163 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు.</p>

<p>భారత సారథి విరాట్ కోహ్లీ ఇక్కడ రెండు మ్యాచులు ఆడి 42.75 సగటుతో 171 పరుగులు చేస్తే, అజింకా రహానే 56 సగటుతో 168 పరుగులు సాధించాడు. పూజారా 163 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు.</p>

భారత సారథి విరాట్ కోహ్లీ ఇక్కడ రెండు మ్యాచులు ఆడి 42.75 సగటుతో 171 పరుగులు చేస్తే, అజింకా రహానే 56 సగటుతో 168 పరుగులు సాధించాడు. పూజారా 163 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు.

69
<p>భారత బౌలర్ షమీకి ఇక్కడ మంచి రికార్డు ఉంది. ఈ పిచ్‌లో 2 మ్యాచులు ఆడిన షమీ, 7 వికెట్లు తీశాడు. రవీంద్ర జడేజా ఒక మ్యాచ్ ఆడి 5 వికెట్లు తీయగా, జస్ప్రిత్ బుమ్రా 4 వికెట్లు తీశాడు.</p>

<p>భారత బౌలర్ షమీకి ఇక్కడ మంచి రికార్డు ఉంది. ఈ పిచ్‌లో 2 మ్యాచులు ఆడిన షమీ, 7 వికెట్లు తీశాడు. రవీంద్ర జడేజా ఒక మ్యాచ్ ఆడి 5 వికెట్లు తీయగా, జస్ప్రిత్ బుమ్రా 4 వికెట్లు తీశాడు.</p>

భారత బౌలర్ షమీకి ఇక్కడ మంచి రికార్డు ఉంది. ఈ పిచ్‌లో 2 మ్యాచులు ఆడిన షమీ, 7 వికెట్లు తీశాడు. రవీంద్ర జడేజా ఒక మ్యాచ్ ఆడి 5 వికెట్లు తీయగా, జస్ప్రిత్ బుమ్రా 4 వికెట్లు తీశాడు.

79
<p>చివరిగా ఇక్కడ 2014, 2018లో ఇంగ్లాండ్‌తో టెస్టు మ్యాచులు ఆడింది టీమిండియా. మొదటి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ చేతిలో 266 పరుగుల తేడాతో టీమిండియా చిత్తు కాగా, రెండో మ్యాచ్‌లో 60 పరుగుల తేడాతో ఓడింది.&nbsp;</p>

<p>చివరిగా ఇక్కడ 2014, 2018లో ఇంగ్లాండ్‌తో టెస్టు మ్యాచులు ఆడింది టీమిండియా. మొదటి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ చేతిలో 266 పరుగుల తేడాతో టీమిండియా చిత్తు కాగా, రెండో మ్యాచ్‌లో 60 పరుగుల తేడాతో ఓడింది.&nbsp;</p>

చివరిగా ఇక్కడ 2014, 2018లో ఇంగ్లాండ్‌తో టెస్టు మ్యాచులు ఆడింది టీమిండియా. మొదటి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ చేతిలో 266 పరుగుల తేడాతో టీమిండియా చిత్తు కాగా, రెండో మ్యాచ్‌లో 60 పరుగుల తేడాతో ఓడింది. 

89
<p>భారత ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ కూడా ఇక్కడ సెంచరీ సాధించాడు. అయితే రోహిత్ సాధించిన సెంచరీ వన్డేల్లో కావడంతో అది లెక్కలోకి రాదు. 2019 వన్డే వరల్డ్‌కప్‌లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 144 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో 122 పరుగులు చేసిన రోహిత్ శర్మ, అజేయంగా నిలిచి టీమిండియాకి విజయాన్ని అందించాడు.</p>

<p>భారత ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ కూడా ఇక్కడ సెంచరీ సాధించాడు. అయితే రోహిత్ సాధించిన సెంచరీ వన్డేల్లో కావడంతో అది లెక్కలోకి రాదు. 2019 వన్డే వరల్డ్‌కప్‌లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 144 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో 122 పరుగులు చేసిన రోహిత్ శర్మ, అజేయంగా నిలిచి టీమిండియాకి విజయాన్ని అందించాడు.</p>

భారత ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ కూడా ఇక్కడ సెంచరీ సాధించాడు. అయితే రోహిత్ సాధించిన సెంచరీ వన్డేల్లో కావడంతో అది లెక్కలోకి రాదు. 2019 వన్డే వరల్డ్‌కప్‌లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 144 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో 122 పరుగులు చేసిన రోహిత్ శర్మ, అజేయంగా నిలిచి టీమిండియాకి విజయాన్ని అందించాడు.

99
<p>న్యూజిలాండ్ ఇప్పటివరకూ ఇక్కడ ఒక్క టెస్టు కూడా ఆడలేదు. అయితే ఇంగ్లాండ్ పిచ్‌లు వారికి పెద్దగా కష్టం కాకపోవచ్చు. కాబట్టి ఎలా చూసుకున్నా భారత జట్టు ఈ పిచ్‌లకు ఎంత త్వరగా అలవాటు పడితే అంత మంచిది...</p>

<p>న్యూజిలాండ్ ఇప్పటివరకూ ఇక్కడ ఒక్క టెస్టు కూడా ఆడలేదు. అయితే ఇంగ్లాండ్ పిచ్‌లు వారికి పెద్దగా కష్టం కాకపోవచ్చు. కాబట్టి ఎలా చూసుకున్నా భారత జట్టు ఈ పిచ్‌లకు ఎంత త్వరగా అలవాటు పడితే అంత మంచిది...</p>

న్యూజిలాండ్ ఇప్పటివరకూ ఇక్కడ ఒక్క టెస్టు కూడా ఆడలేదు. అయితే ఇంగ్లాండ్ పిచ్‌లు వారికి పెద్దగా కష్టం కాకపోవచ్చు. కాబట్టి ఎలా చూసుకున్నా భారత జట్టు ఈ పిచ్‌లకు ఎంత త్వరగా అలవాటు పడితే అంత మంచిది...

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
Javagal Srinath: ఎవరూ గుర్తుపట్టలేదు.. సీటు కూడా ఇవ్వలేదు! బెంగళూరు మెట్రోలో ఇండియన్ పేస్ లెజెండ్ !
Recommended image2
Team India: 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో ద్రావిడ్ - సెహ్వాగ్ కాంబినేషన్
Recommended image3
IND vs SL: ఇండియా చేతిలో ఓడే మ్యాచ్‌ను నిలబెట్టిన దినూష.. కొలంబో టెస్టులో ఏం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved