MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Coronavirus
  • Coronavirus India
  • లాక్ డౌన్: రూ. 1.7 లక్షల కోట్ల కరోనా ప్యాకేజీ, పేదలకు నిర్మలమ్మ ఆసరా

లాక్ డౌన్: రూ. 1.7 లక్షల కోట్ల కరోనా ప్యాకేజీ, పేదలకు నిర్మలమ్మ ఆసరా

కరోనా కట్టడి చర్యల్లో భాగంగా దేశం మొత్తం లాక్‌డౌన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉపాధి కోల్పోతున్న పేదలకు కేంద్ర ప్రభుత్వం ఆర్ధిక సాయాన్ని ప్రకటించింది. వలస కార్మికులు, పేదల కోసం రూ.1.7 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్. 

1 Min read
Author : Siva Kodati
| Updated : Mar 26 2020, 07:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
ప్రభుత్వ శానిటేషన్ వర్కర్లు, ఆశావర్కర్లు, డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బంది, తదితరులకు రూ. 50 లక్షల వైద్య బీమా

ప్రభుత్వ శానిటేషన్ వర్కర్లు, ఆశావర్కర్లు, డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బంది, తదితరులకు రూ. 50 లక్షల వైద్య బీమా

ప్రభుత్వ శానిటేషన్ వర్కర్లు, ఆశావర్కర్లు, డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బంది, తదితరులకు రూ. 50 లక్షల వైద్య బీమా
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210
రూ. 15 వేల లోపు జీతం ఉన్న ఉద్యోగులకు ఈపీఎఫ్ చందాను కేంద్రమే చెల్లిస్తుంది.  వంద మంది ఉద్యోగులకు ఉన్న సంస్థలకు మాత్రమే వర్తింపు.

రూ. 15 వేల లోపు జీతం ఉన్న ఉద్యోగులకు ఈపీఎఫ్ చందాను కేంద్రమే చెల్లిస్తుంది. వంద మంది ఉద్యోగులకు ఉన్న సంస్థలకు మాత్రమే వర్తింపు.

రూ. 15 వేల లోపు జీతం ఉన్న ఉద్యోగులకు ఈపీఎఫ్ చందాను కేంద్రమే చెల్లిస్తుంది. వంద మంది ఉద్యోగులకు ఉన్న సంస్థలకు మాత్రమే వర్తింపు.
310
వలస కార్మికులకు, పేదలకు నగదు బదిలీతో పాటు ఆహార పదార్థాల సరఫరా

వలస కార్మికులకు, పేదలకు నగదు బదిలీతో పాటు ఆహార పదార్థాల సరఫరా

వలస కార్మికులకు, పేదలకు నగదు బదిలీతో పాటు ఆహార పదార్థాల సరఫరా
410
వచ్చే మూడు నెలల పాటు ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద పేదలకు బియ్యం లేదా గోధుమల పంపిణీ. ప్రతి ఒక్కరికీ ఐదు కిలోల చొప్పున ఉచితం.

వచ్చే మూడు నెలల పాటు ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద పేదలకు బియ్యం లేదా గోధుమల పంపిణీ. ప్రతి ఒక్కరికీ ఐదు కిలోల చొప్పున ఉచితం.

వచ్చే మూడు నెలల పాటు ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద పేదలకు బియ్యం లేదా గోధుమల పంపిణీ. ప్రతి ఒక్కరికీ ఐదు కిలోల చొప్పున ఉచితం.
510
ఉపాధి హామీ వేతనాలు రూ.182 నుంచి రూ.202కు పెంపు

ఉపాధి హామీ వేతనాలు రూ.182 నుంచి రూ.202కు పెంపు

ఉపాధి హామీ వేతనాలు రూ.182 నుంచి రూ.202కు పెంపు
610
స్వయం సహాయక బృందాలకు రుణ పరిమితి రూ.10 లక్షలకు పెంపు

స్వయం సహాయక బృందాలకు రుణ పరిమితి రూ.10 లక్షలకు పెంపు

స్వయం సహాయక బృందాలకు రుణ పరిమితి రూ.10 లక్షలకు పెంపు
710
సీనియర్ సిటిజన్లు, వితంతువులు, దివ్యాంగులకు వచ్చే మూడు నెలల పాటు రెండు విడతలుగా వేయి రూపాయల చొప్పున ఇస్తారు.

సీనియర్ సిటిజన్లు, వితంతువులు, దివ్యాంగులకు వచ్చే మూడు నెలల పాటు రెండు విడతలుగా వేయి రూపాయల చొప్పున ఇస్తారు.

సీనియర్ సిటిజన్లు, వితంతువులు, దివ్యాంగులకు వచ్చే మూడు నెలల పాటు రెండు విడతలుగా వేయి రూపాయల చొప్పున ఇస్తారు.
810
జన్ ధన్ బ్యాంకు ఖాతాలు ఉన్న 20 కోట్ల మహిళల ఖాతాల్లో వ్చేచ మూడు నెలల పాటు ప్రతి నెల రూ.500 నగదు జమ

జన్ ధన్ బ్యాంకు ఖాతాలు ఉన్న 20 కోట్ల మహిళల ఖాతాల్లో వ్చేచ మూడు నెలల పాటు ప్రతి నెల రూ.500 నగదు జమ

జన్ ధన్ బ్యాంకు ఖాతాలు ఉన్న 20 కోట్ల మహిళల ఖాతాల్లో వ్చేచ మూడు నెలల పాటు ప్రతి నెల రూ.500 నగదు జమ
910
ఉజ్వల ఫథకం కింద లబ్ధిదారులకు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు

ఉజ్వల ఫథకం కింద లబ్ధిదారులకు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు

ఉజ్వల ఫథకం కింద లబ్ధిదారులకు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు
1010
రైతు ఖాతాల్లో నేరుగా రూ. 2 వేల చొప్పున జమ. 8.69 మంది  రైతులకు ప్రయోజనం

రైతు ఖాతాల్లో నేరుగా రూ. 2 వేల చొప్పున జమ. 8.69 మంది రైతులకు ప్రయోజనం

రైతు ఖాతాల్లో నేరుగా రూ. 2 వేల చొప్పున జమ. 8.69 మంది రైతులకు ప్రయోజనం

About the Author

SK
Siva Kodati
 

Latest Videos
Recommended Stories
Recommended image1
భారత్‌లోకి ఎంటరైన కరోనా కొత్త వేరియంట్.. మహారాష్ట్రలో వెలుగులోకి , లక్షణాలివే
Recommended image2
భారత్ లో కోవిడ్ విజృంభణ.. ఒకే రోజు 2,151 కొత్త కేసులు.. ఐదు నెలల్లో అత్యధికం
Recommended image3
దేశంలో టొమాటో ఫ్లూ క‌ల‌క‌లం.. రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను అప్ర‌మ‌త్తం చేసిన‌ కేంద్రం.. ప‌లు మార్గ‌ద‌ర్శ‌కాల జారీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved