టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసు వెంటాడుతోంది. ఏసీబీలోకి ప్రభుత్వం సమర్థులైన అధికారులను నియమించి కేసు దర్యాప్తును ముమ్మరం చేయాలని భావిస్తోంది.