First Published Jan 5, 2022, 9:30 PM IST
ముంచుకొస్తున్న థర్డ్వేవ్.. సభలు, ర్యాలీలు వద్దు
cartoon
దేశంలో కోవిడ్తో పాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సైతం జోరుగా విస్తరిస్తోంది. వారం కిందటితో పోలిస్తే కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సభలు, సమావేశాలు, ర్యాలీలు పెట్టుకోవద్దని రాజకీయ పార్టీలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి