MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • క్రిప్టోకరెన్సీపై సర్వే.. దేశ జనాభాలో సగానికి పైగా.. ప్రజల అభిప్రాయం ఎంటో తెలుసుకోండి..

క్రిప్టోకరెన్సీపై సర్వే.. దేశ జనాభాలో సగానికి పైగా.. ప్రజల అభిప్రాయం ఎంటో తెలుసుకోండి..

ఈ రోజుల్లో భారతదేశంలో క్రిప్టోకరెన్సీ అత్యంత హాట్ ఇష్యూగా మిగిలిపోయింది. ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలను నిషేధించే లక్ష్యంతో శీతాకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సన్నాహాలు కూడా పూర్తి చేసింది. అయితే దేశంలో డిజిటల్ కరెన్సీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసా... భారతదేశ జనాభాలో సగానికి పైగా అంటే దాదాపు 54 శాతం మంది క్రిప్టోకరెన్సీలను ఇష్టపడట్లేదని తాజా సర్వేలో వెల్లడించింది.

1 Min read
Author : Ashok Kumar | Asianet News
Published : Nov 26 2021, 11:06 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

సర్వే ద్వారా వెల్లడైన దేశప్రజల అభిప్రాయం
ప్రభుత్వం ఈ అంశంపై చాలా సీరియస్‌గా ఉన్న తరుణంలో  ఈ సర్వే జరిగింది. క్రిప్టోకరెన్సీ ప్రమాదాల గురించి ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రజలను హెచ్చరించారు. వాస్తవానికి, లైన్ సర్కిల్ ఈ సర్వే చేసింది. ఇందులో క్రిప్టోకరెన్సీకి సంబంధించి దేశప్రజల అభిప్రాయాన్ని అడిగారు. ఈ కాలంలో లభించిన గణాంకాలు చాలా షాకింగ్‌గా ఉన్నాయి. దేశంలోని సగానికి పైగా జనాభా క్రిప్టోకరెన్సీలను భారతదేశంలో చట్టబద్ధం చేయకూడదని కోరుకుంటున్నట్లు తేలింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

54 శాతం మంది భారతీయులు
ఈ సర్వేలో 54 శాతం మంది భారతీయులు క్రిప్టోకరెన్సీలను పూర్తిగా  తిరస్కరించారు. దేశంలో క్రిప్టోకరెన్సీలను భారత ప్రభుత్వం చట్టబద్ధం చేయకూడదని  అన్నారు. గణాంకాలు చూస్తే దేశంలో దాదాపు ప్రతి రెండో వ్యక్తి డిజిటల్ కరెన్సీకి అనుకూలంగా లేరని స్పష్టమవుతోంది. 
 

34

71 శాతం మంది భారతీయులు 
ప్రస్తుతం క్రిప్టోకరెన్సీ ప్రజలను ధనవంతులను చేస్తున్నప్పటికీ 71 శాతం మంది భారతీయులు దానితో సంతృప్తి చెందడం లేదని సర్వేలో తేలింది. వారికి అంతర్జాతీయ క్రిప్టోకరెన్సీలపై పూర్తి విశ్వాసం లేదు, అయితే 51 శాతం మంది స్వంత డిజిటల్ కరెన్సీని భారత ప్రభుత్వం ప్రారంభించాలని కోరుతున్నారు. ఈ డిజిటల్ కరెన్సీపై కూడా విదేశీ డిజిటల్ ఆస్తుల లాగానే పన్ను విధించాలని ప్రజలు అన్నారు. 
 

44

క్రిప్టోలో పెట్టుబడి పెట్టడానికి అనుకూలంగా 26 శాతం
ఇంతకుముందు ఒక నివేదిక ప్రకారం, దేశంలో క్రిప్టోకరెన్సీలలో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య దాదాపు 9 శాతంగా ఉంది. ఈ పెట్టుబడిదారులు డిజిటల్ కరెన్సీలో దాదాపు 70 వేల కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు ఈ సర్వే గురించి మాట్లాడుతూ 26 శాతం మంది ప్రజలు క్రిప్టోకరెన్సీని స్వీకరించడానికి అనుకూలంగా ఉన్నారు. అయితే ఇండియాలో దీనికి చట్టబద్ధత కల్పించడంతో పాటు పన్ను కూడా విధించాలని అంటున్నారు. 

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Rate Fall: పసిడి ప్రియులకు కళ్లు చెదిరే అప్ డేట్..తులం బంగారం ఎంత తగ్గిందో తెలుసా?
Recommended image2
Gold Prices: యుద్ధ భయాలతో మళ్లీ రాకెట్ లా దూసుకెళ్లిన బంగారం ధరలు..బిగ్ షాక్ లో పసిడి ప్రియులు
Recommended image3
Real Estate : రాయదుర్గంలో రియల్ ఎస్టేట్ సునామీ.. ఎకరం రూ. 237 కోట్లు.. ఇంత డిమాండ్ ఎందుకు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved