MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Business
  • ముఖేష్ అంబానీ మరో కొత్త చౌకైన స్మార్ట్‌ఫోన్ ప్లాన్ కి బ్రేక్.. సరఫరా, ధరలు పెంపు అసలు కారణమా..

ముఖేష్ అంబానీ మరో కొత్త చౌకైన స్మార్ట్‌ఫోన్ ప్లాన్ కి బ్రేక్.. సరఫరా, ధరలు పెంపు అసలు కారణమా..

లోకల్ అసెంబుల్డ్  గూగుల్-పవర్డ్  స్మార్ట్‌ఫోన్‌తో భారత మార్కెట్‌ను జయించాలన్న బిలియనీర్ ముఖేష్ అంబానీ  ప్రణాళిక  ఒక కొత్త సమస్యను ఎదుర్కొంటోంది. సప్లయ్-చైన్ అంతరాయాలు, పెరుగుతున్న కాంపోనెంట్ ధరలు ఉత్పత్తిని ప్రభావితం చేస్తున్నాయని  తెలిపారు.  

2 Min read
Author : Ashok Kumar
Published : Jun 16 2021, 04:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
<p>&nbsp;ఆసియా అత్యంత సంపన్నుడు ముకేష్ అంబానీ &nbsp;యజమాన్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మొదట చౌకైనా డివైజ్ కోసం మొదటి సంవత్సరాల్లో భారీ అమ్మకాలను ఊహించింది, కాని ఇప్పుడు దానిలో కొంత భాగాన్ని మాత్రమే లక్ష్యంగా పెట్టుకుంది అని &nbsp;ప్రజలు చెప్పారు. కో బ్రాండెడ్ ఫోన్ ని జూన్ 24న షేర్ హోల్దర్స్ సమావేశంలో ఆవిష్కరణ కోసం ప్రణాళికలు సిద్దం చేశారు, తరువాత ఆగస్టు లేదా సెప్టెంబర్ నాటికి అధికారికంగా &nbsp;చేయనున్నారు.&nbsp;</p>

<p>&nbsp;ఆసియా అత్యంత సంపన్నుడు ముకేష్ అంబానీ &nbsp;యజమాన్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మొదట చౌకైనా డివైజ్ కోసం మొదటి సంవత్సరాల్లో భారీ అమ్మకాలను ఊహించింది, కాని ఇప్పుడు దానిలో కొంత భాగాన్ని మాత్రమే లక్ష్యంగా పెట్టుకుంది అని &nbsp;ప్రజలు చెప్పారు. కో-బ్రాండెడ్ ఫోన్ ని జూన్ 24న షేర్ హోల్దర్స్ సమావేశంలో ఆవిష్కరణ కోసం ప్రణాళికలు సిద్దం చేశారు, తరువాత ఆగస్టు లేదా సెప్టెంబర్ నాటికి అధికారికంగా &nbsp;చేయనున్నారు.&nbsp;</p>

 ఆసియా అత్యంత సంపన్నుడు ముకేష్ అంబానీ  యజమాన్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మొదట చౌకైనా డివైజ్ కోసం మొదటి సంవత్సరాల్లో భారీ అమ్మకాలను ఊహించింది, కాని ఇప్పుడు దానిలో కొంత భాగాన్ని మాత్రమే లక్ష్యంగా పెట్టుకుంది అని  ప్రజలు చెప్పారు. కో-బ్రాండెడ్ ఫోన్ ని జూన్ 24న షేర్ హోల్దర్స్ సమావేశంలో ఆవిష్కరణ కోసం ప్రణాళికలు సిద్దం చేశారు, తరువాత ఆగస్టు లేదా సెప్టెంబర్ నాటికి అధికారికంగా  చేయనున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
<p>&nbsp;రిలయన్స్ ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను వైర్‌లెస్ సేవలను అందించిన విధంగా రీమేక్ చేయాలనుకుంటుంది. కానీ ఈ ప్రయత్నంలో ఏదైనా ఆలస్యం జరిగితే రిలయన్స్, &nbsp;దాని భారతీయ తయారీ భాగస్వాములకు గణనీయమైన ఎదురుదెబ్బ అవుతుంది. చైన సంస్థలు షియోమి కార్ప్, ఒప్పో, వన్‌ప్లస్ వాటి బ్రాండ్‌లు ఇండియాలో &nbsp;స్థాపించి, స్థానిక ఉత్పాదక సదుపాయాలను ఏర్పాటు చేశాయి, ఎందుకంటే వారు ప్రాథమిక 2జి డివైజెస్ నుండి అప్‌గ్రేడ్ కావాలనుకునే వినియోగదారులను అదే విధంగా అనుసరిస్తున్నారు.</p>

<p>&nbsp;రిలయన్స్ ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను వైర్‌లెస్ సేవలను అందించిన విధంగా రీమేక్ చేయాలనుకుంటుంది. కానీ ఈ ప్రయత్నంలో ఏదైనా ఆలస్యం జరిగితే రిలయన్స్, &nbsp;దాని భారతీయ తయారీ భాగస్వాములకు గణనీయమైన ఎదురుదెబ్బ అవుతుంది. చైన సంస్థలు షియోమి కార్ప్, ఒప్పో, వన్‌ప్లస్ వాటి బ్రాండ్‌లు ఇండియాలో &nbsp;స్థాపించి, స్థానిక ఉత్పాదక సదుపాయాలను ఏర్పాటు చేశాయి, ఎందుకంటే వారు ప్రాథమిక 2జి డివైజెస్ నుండి అప్‌గ్రేడ్ కావాలనుకునే వినియోగదారులను అదే విధంగా అనుసరిస్తున్నారు.</p>

 రిలయన్స్ ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను వైర్‌లెస్ సేవలను అందించిన విధంగా రీమేక్ చేయాలనుకుంటుంది. కానీ ఈ ప్రయత్నంలో ఏదైనా ఆలస్యం జరిగితే రిలయన్స్,  దాని భారతీయ తయారీ భాగస్వాములకు గణనీయమైన ఎదురుదెబ్బ అవుతుంది. చైన సంస్థలు షియోమి కార్ప్, ఒప్పో, వన్‌ప్లస్ వాటి బ్రాండ్‌లు ఇండియాలో  స్థాపించి, స్థానిక ఉత్పాదక సదుపాయాలను ఏర్పాటు చేశాయి, ఎందుకంటే వారు ప్రాథమిక 2జి డివైజెస్ నుండి అప్‌గ్రేడ్ కావాలనుకునే వినియోగదారులను అదే విధంగా అనుసరిస్తున్నారు.

37
<p>రిలయన్స్, ఆల్ఫాబెట్ ఇంక్ గూగుల్‌లోని ఇంజనీర్లు టెక్నాలజితో కూడిన డివైజ్ రూపొందించనున్నారు. అలాగే 2025 నాటికి ఇంటర్నెట్ వినియోగదారులు 900 మిలియన్లను అధిగమించవచ్చని భావిస్తున్నారు. &nbsp;అలాగే వారు ఒక హార్డ్‌వేర్ ని డిజైన్‌ చేసి &nbsp; &nbsp;అండ్రాయిడ్ &nbsp;ఆపరేటింగ్ సిస్టం సృష్టించారు. ప్రజల ప్రకారం దీనిలో ఖరీదైన పదార్థాలు లేకుండా అధిక-స్థాయి అనుభవాన్ని అందించగలదు.</p>

<p>రిలయన్స్, ఆల్ఫాబెట్ ఇంక్ గూగుల్‌లోని ఇంజనీర్లు టెక్నాలజితో కూడిన డివైజ్ రూపొందించనున్నారు. అలాగే 2025 నాటికి ఇంటర్నెట్ వినియోగదారులు 900 మిలియన్లను అధిగమించవచ్చని భావిస్తున్నారు. &nbsp;అలాగే వారు ఒక హార్డ్‌వేర్ ని డిజైన్‌ చేసి &nbsp; &nbsp;అండ్రాయిడ్ &nbsp;ఆపరేటింగ్ సిస్టం సృష్టించారు. ప్రజల ప్రకారం దీనిలో ఖరీదైన పదార్థాలు లేకుండా అధిక-స్థాయి అనుభవాన్ని అందించగలదు.</p>

రిలయన్స్, ఆల్ఫాబెట్ ఇంక్ గూగుల్‌లోని ఇంజనీర్లు టెక్నాలజితో కూడిన డివైజ్ రూపొందించనున్నారు. అలాగే 2025 నాటికి ఇంటర్నెట్ వినియోగదారులు 900 మిలియన్లను అధిగమించవచ్చని భావిస్తున్నారు.  అలాగే వారు ఒక హార్డ్‌వేర్ ని డిజైన్‌ చేసి    అండ్రాయిడ్  ఆపరేటింగ్ సిస్టం సృష్టించారు. ప్రజల ప్రకారం దీనిలో ఖరీదైన పదార్థాలు లేకుండా అధిక-స్థాయి అనుభవాన్ని అందించగలదు.

47
<p>కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్ డిమాండ్ ని పెంచింది ఇంకా తీవ్రమైన కొరతకు దారితీసింది. ఈ ప్రక్రియలో రిలయన్స్, గూగుల్ మధ్య సాంస్కృతిక భేదాలు కూడా తలెత్తాయి. భారతీయ కంపెనీ టాప్-డౌన్ ఆపరేటింగ్ మోడల్‌పై ఆధారపడగా, యుఎస్ ఇంజనీర్లు మరింత స్వీయ దర్శకత్వం వహించారని ప్రజలు తెలిపారు. &nbsp;దీనిపై గూగుల్, రిలయన్స్ ప్రతినిధులు స్పందించలేదు.</p>

<p>కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్ డిమాండ్ ని పెంచింది ఇంకా తీవ్రమైన కొరతకు దారితీసింది. ఈ ప్రక్రియలో రిలయన్స్, గూగుల్ మధ్య సాంస్కృతిక భేదాలు కూడా తలెత్తాయి. భారతీయ కంపెనీ టాప్-డౌన్ ఆపరేటింగ్ మోడల్‌పై ఆధారపడగా, యుఎస్ ఇంజనీర్లు మరింత స్వీయ దర్శకత్వం వహించారని ప్రజలు తెలిపారు. &nbsp;దీనిపై గూగుల్, రిలయన్స్ ప్రతినిధులు స్పందించలేదు.</p>

కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్ డిమాండ్ ని పెంచింది ఇంకా తీవ్రమైన కొరతకు దారితీసింది. ఈ ప్రక్రియలో రిలయన్స్, గూగుల్ మధ్య సాంస్కృతిక భేదాలు కూడా తలెత్తాయి. భారతీయ కంపెనీ టాప్-డౌన్ ఆపరేటింగ్ మోడల్‌పై ఆధారపడగా, యుఎస్ ఇంజనీర్లు మరింత స్వీయ దర్శకత్వం వహించారని ప్రజలు తెలిపారు.  దీనిపై గూగుల్, రిలయన్స్ ప్రతినిధులు స్పందించలేదు.

57
<p>&nbsp;త వారం నాటికి రిలయన్స్, గూగుల్ జట్ల మధ్య జరిగిన సమావేశంలో ముకేష్ &nbsp;అంబానీ &nbsp;ప్రణాళికాబద్ధమైన ఆవిష్కరణకు 10 రోజుల ముందు హార్డ్ వేర్ స్పెసిఫికేషన్లపై తుది ఫలితాన్ని ఇవ్వడంలో విఫలమైందని ప్రజలు తెలిపారు. డిస్ ప్లేలు, చిప్‌సెట్‌లు వంటి కీలకమైన విడి భాగాలలో తక్కువ సప్లయి ఉన్నందున వాటిని సేకరించడానికి సాధారణ సమయం కంటే ఎక్కువ సమయం పడుతుంది. &nbsp;</p>

<p>&nbsp;త వారం నాటికి రిలయన్స్, గూగుల్ జట్ల మధ్య జరిగిన సమావేశంలో ముకేష్ &nbsp;అంబానీ &nbsp;ప్రణాళికాబద్ధమైన ఆవిష్కరణకు 10 రోజుల ముందు హార్డ్ వేర్ స్పెసిఫికేషన్లపై తుది ఫలితాన్ని ఇవ్వడంలో విఫలమైందని ప్రజలు తెలిపారు. డిస్ ప్లేలు, చిప్‌సెట్‌లు వంటి కీలకమైన విడి భాగాలలో తక్కువ సప్లయి ఉన్నందున వాటిని సేకరించడానికి సాధారణ సమయం కంటే ఎక్కువ సమయం పడుతుంది. &nbsp;</p>

 త వారం నాటికి రిలయన్స్, గూగుల్ జట్ల మధ్య జరిగిన సమావేశంలో ముకేష్  అంబానీ  ప్రణాళికాబద్ధమైన ఆవిష్కరణకు 10 రోజుల ముందు హార్డ్ వేర్ స్పెసిఫికేషన్లపై తుది ఫలితాన్ని ఇవ్వడంలో విఫలమైందని ప్రజలు తెలిపారు. డిస్ ప్లేలు, చిప్‌సెట్‌లు వంటి కీలకమైన విడి భాగాలలో తక్కువ సప్లయి ఉన్నందున వాటిని సేకరించడానికి సాధారణ సమయం కంటే ఎక్కువ సమయం పడుతుంది.  

67
<p>&nbsp;</p>

<p>చైనాలో కొరత ఉన్నందున ఇలాంటి వాటి కోసం ఇంతకుముందు 30 నుండి 45 రోజుల &nbsp;పట్టేది కానీ ఇప్పుడు 60 నుండి 75 రోజులు పడుతుంది. చైనా దాదాపు ప్రతి స్మార్ట్‌ఫోన్‌ &nbsp;భాగాల ఉత్పత్తి, సరఫరా చేస్తుంది అని ప్రజలు &nbsp;తెలిపారు.</p>

<p>&nbsp;</p>

<p>స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ ఛార్జర్‌లోకి వెళ్లే మైక్రోప్రాసెసర్ ధర కొన్ని నెలల్లో 5 సెంట్ల నుండి 9 సెంట్లకు అంటే దాదాపు రెట్టింపు అయ్యిందని రిలయన్స్-గూగుల్ డివైజెస్ చర్చల్లో ఒక భారతీయ కాంట్రాక్ట్ తయారీ సంస్థ కోసం పనిచేస్తున్న ఒక వ్యక్తి తెలిపారు. అలాగే డిస్ ప్లే ధరలు 40% పెరిగాయి, ఇంకా చిప్‌సెట్లు పొందడం చాలా కష్టమని రుజువు అవుతోంది.<br />
&nbsp;</p>

<p>&nbsp;</p> <p>చైనాలో కొరత ఉన్నందున ఇలాంటి వాటి కోసం ఇంతకుముందు 30 నుండి 45 రోజుల &nbsp;పట్టేది కానీ ఇప్పుడు 60 నుండి 75 రోజులు పడుతుంది. చైనా దాదాపు ప్రతి స్మార్ట్‌ఫోన్‌ &nbsp;భాగాల ఉత్పత్తి, సరఫరా చేస్తుంది అని ప్రజలు &nbsp;తెలిపారు.</p> <p>&nbsp;</p> <p>స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ ఛార్జర్‌లోకి వెళ్లే మైక్రోప్రాసెసర్ ధర కొన్ని నెలల్లో 5 సెంట్ల నుండి 9 సెంట్లకు అంటే దాదాపు రెట్టింపు అయ్యిందని రిలయన్స్-గూగుల్ డివైజెస్ చర్చల్లో ఒక భారతీయ కాంట్రాక్ట్ తయారీ సంస్థ కోసం పనిచేస్తున్న ఒక వ్యక్తి తెలిపారు. అలాగే డిస్ ప్లే ధరలు 40% పెరిగాయి, ఇంకా చిప్‌సెట్లు పొందడం చాలా కష్టమని రుజువు అవుతోంది.<br /> &nbsp;</p>

 

చైనాలో కొరత ఉన్నందున ఇలాంటి వాటి కోసం ఇంతకుముందు 30 నుండి 45 రోజుల  పట్టేది కానీ ఇప్పుడు 60 నుండి 75 రోజులు పడుతుంది. చైనా దాదాపు ప్రతి స్మార్ట్‌ఫోన్‌  భాగాల ఉత్పత్తి, సరఫరా చేస్తుంది అని ప్రజలు  తెలిపారు.

 

స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ ఛార్జర్‌లోకి వెళ్లే మైక్రోప్రాసెసర్ ధర కొన్ని నెలల్లో 5 సెంట్ల నుండి 9 సెంట్లకు అంటే దాదాపు రెట్టింపు అయ్యిందని రిలయన్స్-గూగుల్ డివైజెస్ చర్చల్లో ఒక భారతీయ కాంట్రాక్ట్ తయారీ సంస్థ కోసం పనిచేస్తున్న ఒక వ్యక్తి తెలిపారు. అలాగే డిస్ ప్లే ధరలు 40% పెరిగాయి, ఇంకా చిప్‌సెట్లు పొందడం చాలా కష్టమని రుజువు అవుతోంది.
 

77
<p>పెరుగుతున్న షిప్పింగ్ ఖర్చులు సవాళ్లను పెంచాయి. చైనా నుండి భారతదేశానికి 20 అడుగుల కంటైనర్ &nbsp;ధర ప్రీ-పాండమిక్ ముందు &nbsp;800 డాలర్ల &nbsp;నుండి &nbsp;5,000 డాలర్లకు పెరిగింది. అంటే ఇప్పుడు 3,600 డాలర్లు అధికం అని ఒక వ్యక్తి &nbsp;చెప్పారు.</p>

<p>&nbsp;</p>

<p>గత జూలైలో పలు కంపెనీలు విస్తృత కూటమికి దిగిన తరువాత రిలయన్స్, గూగుల్ ఈ ప్రాజెక్టును ప్రారంభించాయి. సుమారు తొమ్మిది నెలలుగా సిలికాన్ వ్యాలీలోని గూగుల్ ఇంజనీర్లు గతంలో లేని ధర వద్ద ప్రీమియం సాఫ్ట్‌వేర్ అనుభవాన్ని అందించే సవాళ్లపై పనిచేశారు. &nbsp;</p>

<p>&nbsp;</p>

<p>ముకేష్ అంబానీ తన సాంకేతిక ఉనికిని పెంచడానికి ఫేస్ బుక్ ఇంక్, గూగుల్, క్వాల్కమ్ ఇంక్ సహా యు.ఎస్ దిగ్గజా సంస్థల &nbsp;నుండి &nbsp;20 బిలియన్లకు పైగా పెట్టుబడులను &nbsp;ఆకర్షించిన సంగతి మీకు తెలిసిందే. &nbsp;</p>

<p>పెరుగుతున్న షిప్పింగ్ ఖర్చులు సవాళ్లను పెంచాయి. చైనా నుండి భారతదేశానికి 20 అడుగుల కంటైనర్ &nbsp;ధర ప్రీ-పాండమిక్ ముందు &nbsp;800 డాలర్ల &nbsp;నుండి &nbsp;5,000 డాలర్లకు పెరిగింది. అంటే ఇప్పుడు 3,600 డాలర్లు అధికం అని ఒక వ్యక్తి &nbsp;చెప్పారు.</p> <p>&nbsp;</p> <p>గత జూలైలో పలు కంపెనీలు విస్తృత కూటమికి దిగిన తరువాత రిలయన్స్, గూగుల్ ఈ ప్రాజెక్టును ప్రారంభించాయి. సుమారు తొమ్మిది నెలలుగా సిలికాన్ వ్యాలీలోని గూగుల్ ఇంజనీర్లు గతంలో లేని ధర వద్ద ప్రీమియం సాఫ్ట్‌వేర్ అనుభవాన్ని అందించే సవాళ్లపై పనిచేశారు. &nbsp;</p> <p>&nbsp;</p> <p>ముకేష్ అంబానీ తన సాంకేతిక ఉనికిని పెంచడానికి ఫేస్ బుక్ ఇంక్, గూగుల్, క్వాల్కమ్ ఇంక్ సహా యు.ఎస్ దిగ్గజా సంస్థల &nbsp;నుండి &nbsp;20 బిలియన్లకు పైగా పెట్టుబడులను &nbsp;ఆకర్షించిన సంగతి మీకు తెలిసిందే. &nbsp;</p>

పెరుగుతున్న షిప్పింగ్ ఖర్చులు సవాళ్లను పెంచాయి. చైనా నుండి భారతదేశానికి 20 అడుగుల కంటైనర్  ధర ప్రీ-పాండమిక్ ముందు  800 డాలర్ల  నుండి  5,000 డాలర్లకు పెరిగింది. అంటే ఇప్పుడు 3,600 డాలర్లు అధికం అని ఒక వ్యక్తి  చెప్పారు.

 

గత జూలైలో పలు కంపెనీలు విస్తృత కూటమికి దిగిన తరువాత రిలయన్స్, గూగుల్ ఈ ప్రాజెక్టును ప్రారంభించాయి. సుమారు తొమ్మిది నెలలుగా సిలికాన్ వ్యాలీలోని గూగుల్ ఇంజనీర్లు గతంలో లేని ధర వద్ద ప్రీమియం సాఫ్ట్‌వేర్ అనుభవాన్ని అందించే సవాళ్లపై పనిచేశారు.  

 

ముకేష్ అంబానీ తన సాంకేతిక ఉనికిని పెంచడానికి ఫేస్ బుక్ ఇంక్, గూగుల్, క్వాల్కమ్ ఇంక్ సహా యు.ఎస్ దిగ్గజా సంస్థల  నుండి  20 బిలియన్లకు పైగా పెట్టుబడులను  ఆకర్షించిన సంగతి మీకు తెలిసిందే.  

About the Author

AK
Ashok Kumar
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mini Fridge: ఇంట్లోనే కాదు.. కారులోనూ వాడొచ్చు.. ఈ చిన్న ఫ్రిజ్‌లో ఎన్ని ప్రత్యేకతలో
Recommended image2
Gold Prices Fall: రెండో రోజు పసిడి ప్రియులకు భారీ ఊరట.. మళ్లీ పతనమైన బంగారం..ఎంతో తెలుసా?
Recommended image3
iPhone 17 Pro: ఐఫోన్ 17 ప్రో కొనేందుకు ఇదే మంచి సమయం.. సగం ధరకే అదిరిపోయే ఫోన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved