MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Business
  • రైల్వే ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. ఇప్పుడు ఆ సదుపాయాన్ని పొందాలంటే డబ్బులు చెల్లించాల్సిందే..

రైల్వే ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. ఇప్పుడు ఆ సదుపాయాన్ని పొందాలంటే డబ్బులు చెల్లించాల్సిందే..

ఇండియన్ రైల్వే దేశంలోని సుమారు అన్నీ రైల్వే స్టేషన్ లలో ఇంటర్నెట్ సదుపాయాన్ని అందిస్తున్న సంగతి మీకు తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ సదుపాయాన్ని వాడుకోవాలంటే ఛార్జీలు చెల్లించక తప్పదు. రైల్‌టెల్ ఉచిత వై-ఫై సదుపాయాన్ని పొందడానికి  తాజాగా ఒక కొత్త మార్గాన్ని సూచించింది. రైల్వే స్టేషన్లలో హై-స్పీడ్ వై-ఫైను  ఉపయోగించుకోవాలంటే  సామాన్యులకు కాస్త భారం కానుంది. 

2 Min read
Author : Ashok Kumar
Published : Mar 05 2021, 11:14 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
<p>&nbsp;ఈ సదుపాయాన్ని వాడుకుకోవడానికి కనీసం రూ .10 వసూలు చేయనున్నారు. రైల్వే శాఖ &nbsp;4,000 కి పైగా స్టేషన్ల కోసం పేమెంట్ వై ఫై ప్రణాళికలను ప్రారంభించింది. మొదట ప్రయాణీకులు అరగంట పాటు &nbsp;ఉచిత వై ఫై ప్రయోజనాన్ని పొందవచ్చు. అరగంట తర్వాత మీరు ఐదు జీబీ డేటా వరకు &nbsp;పది రూపాయలు చెల్లించాలి.<br />&nbsp;</p>

<p>&nbsp;ఈ సదుపాయాన్ని వాడుకుకోవడానికి కనీసం రూ .10 వసూలు చేయనున్నారు. రైల్వే శాఖ &nbsp;4,000 కి పైగా స్టేషన్ల కోసం పేమెంట్ వై-ఫై ప్రణాళికలను ప్రారంభించింది. మొదట ప్రయాణీకులు అరగంట పాటు &nbsp;ఉచిత వై-ఫై ప్రయోజనాన్ని పొందవచ్చు. అరగంట తర్వాత మీరు ఐదు జీబీ డేటా వరకు &nbsp;పది రూపాయలు చెల్లించాలి.<br />&nbsp;</p>

 ఈ సదుపాయాన్ని వాడుకుకోవడానికి కనీసం రూ .10 వసూలు చేయనున్నారు. రైల్వే శాఖ  4,000 కి పైగా స్టేషన్ల కోసం పేమెంట్ వై-ఫై ప్రణాళికలను ప్రారంభించింది. మొదట ప్రయాణీకులు అరగంట పాటు  ఉచిత వై-ఫై ప్రయోజనాన్ని పొందవచ్చు. అరగంట తర్వాత మీరు ఐదు జీబీ డేటా వరకు  పది రూపాయలు చెల్లించాలి.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
<p>ప్రస్తుతం రైల్వే స్టేషన్లలో 1 ఎంబిపిఎస్ స్పీడ్ తో అరగంట వరకు ఉచిత వై-ఫై సదుపాయాన్ని పొందవచ్చు, కాని అరగంట తరువాత కూడా ప్రయాణీకులు ఇంటర్నెట్ సదుపాయాన్ని పొందాలనుకుంటే దానికి ఛార్జీలు చెల్లించాలి. ఇందుకోసం ఇంటర్నెట్‌ను అందించే రైల్‌టెల్ పేమెంట్ ప్లాన్ ఎంచుకోవాలి.</p>

<p>ప్రస్తుతం రైల్వే స్టేషన్లలో 1 ఎంబిపిఎస్ స్పీడ్ తో అరగంట వరకు ఉచిత వై-ఫై సదుపాయాన్ని పొందవచ్చు, కాని అరగంట తరువాత కూడా ప్రయాణీకులు ఇంటర్నెట్ సదుపాయాన్ని పొందాలనుకుంటే దానికి ఛార్జీలు చెల్లించాలి. ఇందుకోసం ఇంటర్నెట్‌ను అందించే రైల్‌టెల్ పేమెంట్ ప్లాన్ ఎంచుకోవాలి.</p>

ప్రస్తుతం రైల్వే స్టేషన్లలో 1 ఎంబిపిఎస్ స్పీడ్ తో అరగంట వరకు ఉచిత వై-ఫై సదుపాయాన్ని పొందవచ్చు, కాని అరగంట తరువాత కూడా ప్రయాణీకులు ఇంటర్నెట్ సదుపాయాన్ని పొందాలనుకుంటే దానికి ఛార్జీలు చెల్లించాలి. ఇందుకోసం ఇంటర్నెట్‌ను అందించే రైల్‌టెల్ పేమెంట్ ప్లాన్ ఎంచుకోవాలి.

35
<p>అన్నీ స్టేషన్‌లలో హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం కల్పించారు. ఇప్పుడు ప్రయాణీకులకు 1 ఎమ్‌బిపిఎస్ స్పీడ్ తో ఉచిత వై-ఫై సౌకర్యం అందింస్తున్నారు, దీని తరువాత పేమెంట్ ప్లాన్ ద్వారా వై-ఫై సౌకర్యం 34 ఎమ్‌బిపిఎస్ వేగంతో ఉంటుంది. ఈ పోస్ట్ పెయిడ్ ప్లాన్ కింద 5 జిబి &nbsp;డాటా ప్యాక్ కోసం రూ .10 ఫీజు వసూలు చేయబడుతుంది. 10 జీబీ డేటాను ఉపయోగించడానికి మీరు రోజుకు 15 రూపాయలు చెల్లించాలి అని రైల్‌టెల్ సిఎండి పునీత్ చావ్లా చెప్పారు.&nbsp;</p>

<p>అన్నీ స్టేషన్‌లలో హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం కల్పించారు. ఇప్పుడు ప్రయాణీకులకు 1 ఎమ్‌బిపిఎస్ స్పీడ్ తో ఉచిత వై-ఫై సౌకర్యం అందింస్తున్నారు, దీని తరువాత పేమెంట్ ప్లాన్ ద్వారా వై-ఫై సౌకర్యం 34 ఎమ్‌బిపిఎస్ వేగంతో ఉంటుంది. ఈ పోస్ట్ పెయిడ్ ప్లాన్ కింద 5 జిబి &nbsp;డాటా ప్యాక్ కోసం రూ .10 ఫీజు వసూలు చేయబడుతుంది. 10 జీబీ డేటాను ఉపయోగించడానికి మీరు రోజుకు 15 రూపాయలు చెల్లించాలి అని రైల్‌టెల్ సిఎండి పునీత్ చావ్లా చెప్పారు.&nbsp;</p>

అన్నీ స్టేషన్‌లలో హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం కల్పించారు. ఇప్పుడు ప్రయాణీకులకు 1 ఎమ్‌బిపిఎస్ స్పీడ్ తో ఉచిత వై-ఫై సౌకర్యం అందింస్తున్నారు, దీని తరువాత పేమెంట్ ప్లాన్ ద్వారా వై-ఫై సౌకర్యం 34 ఎమ్‌బిపిఎస్ వేగంతో ఉంటుంది. ఈ పోస్ట్ పెయిడ్ ప్లాన్ కింద 5 జిబి  డాటా ప్యాక్ కోసం రూ .10 ఫీజు వసూలు చేయబడుతుంది. 10 జీబీ డేటాను ఉపయోగించడానికి మీరు రోజుకు 15 రూపాయలు చెల్లించాలి అని రైల్‌టెల్ సిఎండి పునీత్ చావ్లా చెప్పారు. 

45
<p>అదేవిధంగా మీరు 5 రోజుల్లో 10 జీబీ డేటాను వాడలనుకుంటే మీరు రూ .20 చెల్లించాలి, 5 రోజుల్లో 20 జీబీ డేటాను వాడలనుకుంటే మీరు రూ .30 చెల్లించాలి. ప్రయాణీకులు పోస్ట్ పెయిడ్ ప్లాన్‌లో ఒక నెల ప్లాన్ కూడా తీసుకోవచ్చు. ఈ ప్రణాళిక ప్రకారం మీరు 60 జీబీ డేటా ప్యాక్ కోసం 70 రూపాయలు చెల్లించాలి.</p>

<p>అదేవిధంగా మీరు 5 రోజుల్లో 10 జీబీ డేటాను వాడలనుకుంటే మీరు రూ .20 చెల్లించాలి, 5 రోజుల్లో 20 జీబీ డేటాను వాడలనుకుంటే మీరు రూ .30 చెల్లించాలి. ప్రయాణీకులు పోస్ట్ పెయిడ్ ప్లాన్‌లో ఒక నెల ప్లాన్ కూడా తీసుకోవచ్చు. ఈ ప్రణాళిక ప్రకారం మీరు 60 జీబీ డేటా ప్యాక్ కోసం 70 రూపాయలు చెల్లించాలి.</p>

అదేవిధంగా మీరు 5 రోజుల్లో 10 జీబీ డేటాను వాడలనుకుంటే మీరు రూ .20 చెల్లించాలి, 5 రోజుల్లో 20 జీబీ డేటాను వాడలనుకుంటే మీరు రూ .30 చెల్లించాలి. ప్రయాణీకులు పోస్ట్ పెయిడ్ ప్లాన్‌లో ఒక నెల ప్లాన్ కూడా తీసుకోవచ్చు. ఈ ప్రణాళిక ప్రకారం మీరు 60 జీబీ డేటా ప్యాక్ కోసం 70 రూపాయలు చెల్లించాలి.

55
<p>అరగంట వరకు ఫ్రీ వై-ఫై ఉపయోగించిన తరువాత మీ మొబైల్‌కి ఒక &nbsp;మెసేజ్ వస్తుంది. దాని గేట్‌వే ద్వారా ఫీజు చెల్లించే సౌకర్యం ఉంటుంది. తాజాగా 7,950 కి పైగా స్టేషన్లలో అరగంటకు పైగా రైల్వే శాఖ ఉచిత వై-ఫై సౌకర్యాన్ని అందిస్తుంది. కోవిడ్ -19 కి ముందు 29 మిలియన్ల మంది ఈ సదుపాయాన్ని పొందారు.</p>

<p>అరగంట వరకు ఫ్రీ వై-ఫై ఉపయోగించిన తరువాత మీ మొబైల్‌కి ఒక &nbsp;మెసేజ్ వస్తుంది. దాని గేట్‌వే ద్వారా ఫీజు చెల్లించే సౌకర్యం ఉంటుంది. తాజాగా 7,950 కి పైగా స్టేషన్లలో అరగంటకు పైగా రైల్వే శాఖ ఉచిత వై-ఫై సౌకర్యాన్ని అందిస్తుంది. కోవిడ్ -19 కి ముందు 29 మిలియన్ల మంది ఈ సదుపాయాన్ని పొందారు.</p>

అరగంట వరకు ఫ్రీ వై-ఫై ఉపయోగించిన తరువాత మీ మొబైల్‌కి ఒక  మెసేజ్ వస్తుంది. దాని గేట్‌వే ద్వారా ఫీజు చెల్లించే సౌకర్యం ఉంటుంది. తాజాగా 7,950 కి పైగా స్టేషన్లలో అరగంటకు పైగా రైల్వే శాఖ ఉచిత వై-ఫై సౌకర్యాన్ని అందిస్తుంది. కోవిడ్ -19 కి ముందు 29 మిలియన్ల మంది ఈ సదుపాయాన్ని పొందారు.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Investment: మీ రిటైర్మెంట్ సేవింగ్స్‌లోగ్యారంటీడ్ ప్లాన్లలో.. ఎంత భాగం పెట్టాలో తెలుసా.?
Recommended image2
Gold Price Crash: అమెరికా-ఇరాన్ మధ్య ట్యాంకర్ వార్....కుప్పకూలిన పసిడి, వెండి..ఎంతంటే?
Recommended image3
PM Viksit Bharat Rozgar Yojana: ఉద్యోగులకు ఫ్రీగా 15 వేలు.. ఈపీఎఫ్ఓ కీలక అప్డేట్.. వెంటనే ఇలా చేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved