MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Business
  • ఏ‌టి‌ఎంలో క్యాష్ లేదా? అయితే బ్యాంకు రూ. 10వేల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది..

ఏ‌టి‌ఎంలో క్యాష్ లేదా? అయితే బ్యాంకు రూ. 10వేల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది..

ఏ‌టి‌ఎం నుండి డబ్బు ఉపసంహరించుకునే సమయంలో  ఒకోసారి క్యాష్ లేకవాపోవడంతో చాలా మంది సమస్యలను ఎదురుకొంటుంటారు. దీంతో డబ్బు కోసం ఇతర మార్గాలను వెతుక్కోవాల్సి వస్తుంటుంది. దీనిని పరిష్కరించడానికి రిజర్వ్ బ్యాంక్ తాజాగా చర్యలు చేపట్టింది. 

1 Min read
Author : Ashok Kumar
Published : Aug 13 2021, 07:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఏటీఎంలలో నగదు అయిపోతే బ్యాంకులకు జరిమానా విధించే ప్రణాళికను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బి‌ఐ) రూపొందించింది. రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న ఈ చర్య ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించడం కోసం. ఆర్‌బిఐ సర్క్యులర్ ప్రకారం ఎటిఎంలలో నగదు అందుబాటులో ఉండేల చూసేందుకు ఈ పథకం ప్రారంభించారు. ఈ నియమం అక్టోబర్‌ నుండి అమల్లోకి రానుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఏటీఎంలలో నగదు లభ్యం కాకపోవడంపై అనేక ఫిర్యాదుల నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బి‌ఐ) ఇటీవల పరిస్థితిని అంచనా వేసింది. దీని ఆధారంగా ఈ రూల్ రూపొందించారు. ఒక నెలలో పది గంటలకు పైగా ఏ‌టి‌ఎంలో నగదు కొరత ఉంటే ఆ బ్యాంకుకు జరిమానా విధించాలని ఆర్‌బి‌ఐ ఆదేశించింది. అంటే ఇప్పుడు ఏటీఎంలలో  క్యాష్ అందుబాటులో లేకపోతే రూ.10,000 జరిమానా విధించబడుతుంది. 

35

 బ్యాంకులు లేదా వైట్ లేబుల్ ఏ‌టి‌ఎం ఆపరేటర్స్  ఏ‌టి‌ఎంలలో  నగదు లభ్యతపై మానిటర్ చేయాలని ఒకవేళ నగదు అందుబాటులో లేకపోతే బ్యాంకుకు జరిమానా విధించబడుతుందని సర్క్యులర్ ద్వారా వెల్లడించింది.

45

ఆర్‌బిఐ కింద ఇష్యూ డిపార్ట్‌మెంట్ ఈ  జరిమానా విధిస్తుంది. ఇష్యూ డిపార్ట్‌మెంట్ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయంలో ఉంటుంది. ఏటీఎంలో నగదు లేదని సమాచారం అందిన తర్వాత ఇష్యూ డిపార్ట్‌మెంట్ ఇన్‌ఛార్జ్ అధికారి బ్యాంకుపై జరిమానా విధిస్తారు.

55

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Indian Railway: రాత్రుళ్లు ఎవ‌రైనా రైల్వే ట్రాక్‌ను క‌ట్ చేస్తే ఎలా తెలుస్తుంది.?
Recommended image2
Onion Price : తెలుగోళ్లూ రెడీగా ఉండండి.. బస్తాల కొద్దీ ఉల్లిపాయలు కొనే టైమొచ్చింది, మిస్ అయ్యారో అంతే సంగతి
Recommended image3
USA: కారు దిగకుండానే డబ్బులు డ్రా చేసుకోవచ్చు.. అమెరికాలో డ్రైవ్ త్రూ ATM గురించి మీకు తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved