MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • 7th పే కమిషన్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పదవీ విరమణ వయస్సు, పెన్షన్‌ పెంపు..?

7th పే కమిషన్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పదవీ విరమణ వయస్సు, పెన్షన్‌ పెంపు..?

కేంద్రంలోని నరేంద్ర మోదీ(narendra modi) ప్రభుత్వం కేంద్ర ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును, వారికి వచ్చే పెన్షన్ (pension)మొత్తాన్ని పెంచనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి యూనివర్సల్ పెన్షన్ సిస్టమ్ (UPS) ఆర్థిక సలహా కమిటీ ప్రధానికి ప్రతిపాదన కూడా పంపింది.

1 Min read
Author : Ashok Kumar | Asianet News
Published : Nov 23 2021, 06:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ప్రతిపాదన ప్రకారం ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచాలని సిఫార్సు చేసింది. దీనితో పాటు సార్వత్రిక పెన్షన్ విధానాన్ని కూడా ప్రారంభించాలని కమిటీ కోరింది.  
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

ప్రతిపాదనపై ప్రభుత్వం చర్చ
సమాచారం ప్రకారం ఈ ప్రతిపాదనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం లోతైన సమాలోచనలో ఉంది. ఈ ప్రతిపాదనలో దేశంలోని సీనియర్ సిటిజన్ల భద్రతకు మెరుగైన ఏర్పాట్లను ఆర్థిక సలహా కమిటీ సిఫార్సు చేసింది. అలాగే సీనియర్ సిటిజన్లకు కనీసం నెలకు రూ.2000 పెన్షన్ ఇవ్వాలని సూచించారు. పని చేసే వారి జనాభా పెరగాలంటే అందుకు పదవీ విరమణ వయస్సును తక్షణమే పెంచాల్సిన అవసరం ఉందని కమిటీ పేర్కొంది. సామాజిక భద్రతా వ్యవస్థపై ఒత్తిడిని తగ్గించడానికి ఇలా చేయవచ్చు. 

34

స్కిల్ డెవలప్‌మెంట్‌పై కమిటీ సూచనలు 
కమిటీ కేంద్ర ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలో.. స్కిల్ డెవలప్‌మెంట్ జరిగేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి విధానాలను రూపొందించాలని పేర్కొంది. 50 ఏళ్లు పైబడిన వ్యక్తుల నైపుణ్యాభివృద్ధిని నివేదిక సూచిస్తుంది. ఈ ప్రయత్నంలో అసంఘటిత రంగంలో నివసిస్తున్న వారు, మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న వారు, శరణార్థులు, వలసలు, శిక్షణ పొందే స్తోమత లేని వారికి శిక్షణ ఇవ్వాలని సూచించారు.

44

దేశంలో సీనియర్ సిటిజన్ల సంఖ్య 
ఒక నివేదిక ప్రకారం, భారతదేశంలో సీనియర్ సిటిజన్ల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. 2050 నాటికి దేశంలో దాదాపు 32 కోట్ల మంది సీనియర్ సిటిజన్లు ఉంటారు. అలాగే  2019 సంవత్సరంలో భారతదేశ జనాభాలో కేవలం 10 శాతం లేదా 140 మిలియన్ల మంది మాత్రమే సీనియర్ సిటిజన్ల వర్గంలోకి వచ్చారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటి నుంచే సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. 

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Rate Fall: పసిడి ప్రియులకు కళ్లు చెదిరే అప్ డేట్..తులం బంగారం ఎంత తగ్గిందో తెలుసా?
Recommended image2
Gold Prices: యుద్ధ భయాలతో మళ్లీ రాకెట్ లా దూసుకెళ్లిన బంగారం ధరలు..బిగ్ షాక్ లో పసిడి ప్రియులు
Recommended image3
Real Estate : రాయదుర్గంలో రియల్ ఎస్టేట్ సునామీ.. ఎకరం రూ. 237 కోట్లు.. ఇంత డిమాండ్ ఎందుకు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved