MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • కేసీఆర్, జగన్ మధ్య లింక్: అక్కడ స్వరూపానందేంద్ర, ఇక్కడ చినజీయర్ స్వామి

కేసీఆర్, జగన్ మధ్య లింక్: అక్కడ స్వరూపానందేంద్ర, ఇక్కడ చినజీయర్ స్వామి

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మధ్య లింక్స్ బలంగానే ఏర్పడినట్లు కనిపిస్తున్నాయి. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి అవసరమైన ఏర్పాట్లను కేసీఆర్ చేసినట్లు భావిస్తున్నారు.

1 Min read
Author : Siva Kodati
Published : Mar 03 2019, 11:14 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఓడించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మధ్య లింక్స్ బలంగానే ఏర్పడినట్లు కనిపిస్తున్నాయి. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి అవసరమైన ఏర్పాట్లను కేసీఆర్ చేసినట్లు భావిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఓడించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మధ్య లింక్స్ బలంగానే ఏర్పడినట్లు కనిపిస్తున్నాయి. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి అవసరమైన ఏర్పాట్లను కేసీఆర్ చేసినట్లు భావిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఓడించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మధ్య లింక్స్ బలంగానే ఏర్పడినట్లు కనిపిస్తున్నాయి. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి అవసరమైన ఏర్పాట్లను కేసీఆర్ చేసినట్లు భావిస్తున్నారు.
Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24
వైఎస్ జగన్ శనివారం ఢిల్లీ నుంచి వస్తూనే చినజీయర్ స్వామిని కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. కేసీఆర్ కు చినజీయర్ స్వామి అత్యంత సన్నిహితుడనే విషయం అందరికీ తెలిసిందే. చినజీయర్ స్వామి ఆశీస్సులు తీసుకోవడం ద్వారా వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తామని జగన్ నమ్మకమై ఉండవచ్చు. కానీ కేసీఆర్ కు, జగన్ కు మధ్య ఉన్న లింక్ ను ఇది బయటపెడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు

వైఎస్ జగన్ శనివారం ఢిల్లీ నుంచి వస్తూనే చినజీయర్ స్వామిని కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. కేసీఆర్ కు చినజీయర్ స్వామి అత్యంత సన్నిహితుడనే విషయం అందరికీ తెలిసిందే. చినజీయర్ స్వామి ఆశీస్సులు తీసుకోవడం ద్వారా వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తామని జగన్ నమ్మకమై ఉండవచ్చు. కానీ కేసీఆర్ కు, జగన్ కు మధ్య ఉన్న లింక్ ను ఇది బయటపెడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు

వైఎస్ జగన్ శనివారం ఢిల్లీ నుంచి వస్తూనే చినజీయర్ స్వామిని కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. కేసీఆర్ కు చినజీయర్ స్వామి అత్యంత సన్నిహితుడనే విషయం అందరికీ తెలిసిందే. చినజీయర్ స్వామి ఆశీస్సులు తీసుకోవడం ద్వారా వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తామని జగన్ నమ్మకమై ఉండవచ్చు. కానీ కేసీఆర్ కు, జగన్ కు మధ్య ఉన్న లింక్ ను ఇది బయటపెడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు
34
మరోవైపు విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర కూడా జగన్ కు, కేసీఆర్ కు సన్నిహితులే. వారిద్దరు కూడా స్వరూపానందేంద్ర ఆశీస్సులు తీసుకుంటూ ఉంటారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. పైగా, చంద్రబాబును ఓడిస్తానని స్వరూపానందేంద్ర బహిరంగంగా ప్రకటన కూడా చేశారు

మరోవైపు విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర కూడా జగన్ కు, కేసీఆర్ కు సన్నిహితులే. వారిద్దరు కూడా స్వరూపానందేంద్ర ఆశీస్సులు తీసుకుంటూ ఉంటారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. పైగా, చంద్రబాబును ఓడిస్తానని స్వరూపానందేంద్ర బహిరంగంగా ప్రకటన కూడా చేశారు

మరోవైపు విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర కూడా జగన్ కు, కేసీఆర్ కు సన్నిహితులే. వారిద్దరు కూడా స్వరూపానందేంద్ర ఆశీస్సులు తీసుకుంటూ ఉంటారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. పైగా, చంద్రబాబును ఓడిస్తానని స్వరూపానందేంద్ర బహిరంగంగా ప్రకటన కూడా చేశారు
44
తెలంగాణలో చినజీయర్ స్వామి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వరూపానందేంద్ర స్వామి చంద్రబాబుకు వ్యతిరేకంగా పనిచేస్తారని భావిస్తున్నారు. కేసీఆర్ కు, జగన్ కు మధ్య వారధిగా వారిద్దరు పనిచేస్తున్నారనే భావన ప్రజల్లో కూడా బలపడింది

తెలంగాణలో చినజీయర్ స్వామి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వరూపానందేంద్ర స్వామి చంద్రబాబుకు వ్యతిరేకంగా పనిచేస్తారని భావిస్తున్నారు. కేసీఆర్ కు, జగన్ కు మధ్య వారధిగా వారిద్దరు పనిచేస్తున్నారనే భావన ప్రజల్లో కూడా బలపడింది

తెలంగాణలో చినజీయర్ స్వామి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వరూపానందేంద్ర స్వామి చంద్రబాబుకు వ్యతిరేకంగా పనిచేస్తారని భావిస్తున్నారు. కేసీఆర్ కు, జగన్ కు మధ్య వారధిగా వారిద్దరు పనిచేస్తున్నారనే భావన ప్రజల్లో కూడా బలపడింది

About the Author

SK
Siva Kodati

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
CM Chandrababu:ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించినసీఎం చంద్రబాబు కీలక సూచన | Asianet News Telugu
Recommended image2
Weather Update: ఈ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు.. మరోపక్క మండే ఎండలు.. ఎల్లో అలర్ట్ !
Recommended image3
Now Playing
FULL SPEECH : గొడ్డలి పార్టీ తట్టుకోలేకపోతుంది | CM Chandrababu Full Speech Today | Asianet Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved