MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • వైసీపీ ఎమ్మెల్యే ఓటుకు ఎసరు: తొలగింపునకు దరఖాస్తు

వైసీపీ ఎమ్మెల్యే ఓటుకు ఎసరు: తొలగింపునకు దరఖాస్తు

చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్ ఓటును తొలగించాలంటూ ఎన్నికల అధికారులకు ధరఖాస్తులు అందాయి. వైసీపీ సానుభూతిపరుల ఓట్లను  ఉద్దేశ్యపూర్వకంగానే తొలగించేందుకు కుట్ర పన్నారని ఎమ్మెల్యే సునీల్  ఆరోపించారు.

1 Min read
Author : narsimha lode
| Updated : Mar 06 2019, 12:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్ ఓటును తొలగించాలంటూ ఎన్నికల అధికారులకు ధరఖాస్తులు అందాయి. వైసీపీ సానుభూతిపరుల ఓట్లను ఉద్దేశ్యపూర్వకంగానే తొలగించేందుకు కుట్ర పన్నారని ఎమ్మెల్యే సునీల్ ఆరోపించారు.

చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్ ఓటును తొలగించాలంటూ ఎన్నికల అధికారులకు ధరఖాస్తులు అందాయి. వైసీపీ సానుభూతిపరుల ఓట్లను ఉద్దేశ్యపూర్వకంగానే తొలగించేందుకు కుట్ర పన్నారని ఎమ్మెల్యే సునీల్ ఆరోపించారు.

చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్ ఓటును తొలగించాలంటూ ఎన్నికల అధికారులకు ధరఖాస్తులు అందాయి. వైసీపీ సానుభూతిపరుల ఓట్లను ఉద్దేశ్యపూర్వకంగానే తొలగించేందుకు కుట్ర పన్నారని ఎమ్మెల్యే సునీల్ ఆరోపించారు.
25
చిత్తూరు జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమారు 1.10 లక్షల ఓట్లను తొలగించాలని కోరుతూ ఫారం-7 ధరఖాస్తులు అందాయి. పూతలపట్టు అసెంబ్లీ నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న సునీల్‌ ఓటును కూడ తొలగించేందుకు అధికారులకు ధరఖాస్తులు అందాయి.

చిత్తూరు జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమారు 1.10 లక్షల ఓట్లను తొలగించాలని కోరుతూ ఫారం-7 ధరఖాస్తులు అందాయి. పూతలపట్టు అసెంబ్లీ నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న సునీల్‌ ఓటును కూడ తొలగించేందుకు అధికారులకు ధరఖాస్తులు అందాయి.

చిత్తూరు జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమారు 1.10 లక్షల ఓట్లను తొలగించాలని కోరుతూ ఫారం-7 ధరఖాస్తులు అందాయి. పూతలపట్టు అసెంబ్లీ నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న సునీల్‌ ఓటును కూడ తొలగించేందుకు అధికారులకు ధరఖాస్తులు అందాయి.
35
ఈ విషయం తెలిసిన ఎమ్మెల్యే షాక్‌కు గురయ్యారు. తన ఓటును తొలగించాలని తనకు తెలియకుండా ధరఖాస్తులు రావడంపైచ సునీల్ ఆరా తీశారు. ఈ విషయమై సునీల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఏ కంప్యూటర్ నుండి ఎమ్మెల్యే సునీల్ ఓటు తొలగింపు కోసం ధరఖాస్తులు అందాయనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ కంప్యూటర్ ఐటీ అడ్రస్ ఆధారంగా కేసు నమోదు చేశారు.

ఈ విషయం తెలిసిన ఎమ్మెల్యే షాక్‌కు గురయ్యారు. తన ఓటును తొలగించాలని తనకు తెలియకుండా ధరఖాస్తులు రావడంపైచ సునీల్ ఆరా తీశారు. ఈ విషయమై సునీల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఏ కంప్యూటర్ నుండి ఎమ్మెల్యే సునీల్ ఓటు తొలగింపు కోసం ధరఖాస్తులు అందాయనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ కంప్యూటర్ ఐటీ అడ్రస్ ఆధారంగా కేసు నమోదు చేశారు.

ఈ విషయం తెలిసిన ఎమ్మెల్యే షాక్‌కు గురయ్యారు. తన ఓటును తొలగించాలని తనకు తెలియకుండా ధరఖాస్తులు రావడంపైచ సునీల్ ఆరా తీశారు. ఈ విషయమై సునీల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఏ కంప్యూటర్ నుండి ఎమ్మెల్యే సునీల్ ఓటు తొలగింపు కోసం ధరఖాస్తులు అందాయనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ కంప్యూటర్ ఐటీ అడ్రస్ ఆధారంగా కేసు నమోదు చేశారు.
45
జిల్లాలో ఈ తరహా ఐదు కేసులు నమోదైనట్టుగా అధికారులు చెబుతున్నారు. మరో వైపు ఈ జిల్లాలోని చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 20 వేల ఓట్లను తొలగించాలని ధరఖాస్తులు అందాయని ఆ నియోజకవర్గానికి చెందిన టీడీపీ ఇంచార్జీ చిత్తూరు సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.

జిల్లాలో ఈ తరహా ఐదు కేసులు నమోదైనట్టుగా అధికారులు చెబుతున్నారు. మరో వైపు ఈ జిల్లాలోని చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 20 వేల ఓట్లను తొలగించాలని ధరఖాస్తులు అందాయని ఆ నియోజకవర్గానికి చెందిన టీడీపీ ఇంచార్జీ చిత్తూరు సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.

జిల్లాలో ఈ తరహా ఐదు కేసులు నమోదైనట్టుగా అధికారులు చెబుతున్నారు. మరో వైపు ఈ జిల్లాలోని చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 20 వేల ఓట్లను తొలగించాలని ధరఖాస్తులు అందాయని ఆ నియోజకవర్గానికి చెందిన టీడీపీ ఇంచార్జీ చిత్తూరు సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.
55
ఇదే జిల్లాలోని చిత్తూరు నియోజకవర్గం నుండి 10 వేలు, పూతలపట్టు అసెంబ్లీ నియోజకవర్గం నుండి 5 వేల ఓట్లు తొలగించాలని ధరఖాస్తులు అందాయి. వైసీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించే కుట్రను చేస్తున్నారని పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్ ఆరోపించారు. తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లను కూడ తొలగిస్తున్నారని కూడ టీడీపీ నేతలు కూడ ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.

ఇదే జిల్లాలోని చిత్తూరు నియోజకవర్గం నుండి 10 వేలు, పూతలపట్టు అసెంబ్లీ నియోజకవర్గం నుండి 5 వేల ఓట్లు తొలగించాలని ధరఖాస్తులు అందాయి. వైసీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించే కుట్రను చేస్తున్నారని పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్ ఆరోపించారు. తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లను కూడ తొలగిస్తున్నారని కూడ టీడీపీ నేతలు కూడ ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.

ఇదే జిల్లాలోని చిత్తూరు నియోజకవర్గం నుండి 10 వేలు, పూతలపట్టు అసెంబ్లీ నియోజకవర్గం నుండి 5 వేల ఓట్లు తొలగించాలని ధరఖాస్తులు అందాయి. వైసీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించే కుట్రను చేస్తున్నారని పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్ ఆరోపించారు. తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లను కూడ తొలగిస్తున్నారని కూడ టీడీపీ నేతలు కూడ ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.

About the Author

NL
narsimha lode

Latest Videos
Recommended Stories
Recommended image1
Hyderabad లో ప్రస్తుతం కిలో టమాటా ధర ఎంత..?
Recommended image2
Sankranti Weather : తెలుగోళ్ళకు గుడ్ న్యూస్.. సంక్రాంతి పండక్కి సరైన వెదర్
Recommended image3
Now Playing
Odisha Governor Kambhampati Hari Babu Speechవిశాఖలో ఘనంగా మహా సంక్రాంతి వేడుకలు| Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved