MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Andhra Pradesh
  • తిరుపతి ఎంపీ స్థానం నుండి వైసీపీ అభ్యర్ధిగా గురుమూర్తి పేరు ఖరారు?

తిరుపతి ఎంపీ స్థానం నుండి వైసీపీ అభ్యర్ధిగా గురుమూర్తి పేరు ఖరారు?

తిరుపతి లోక్ సభ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా డాక్టర్ గురుమూర్తి పేరును వైసీపీ ఖరారు చేసినట్టుగా ప్రచారం సాగుతోంది.ఈ విషయమై ఆ పార్టీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

2 Min read
Author : narsimha lode
Published : Nov 20 2020, 12:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
<p>తిరుపతి లోక్‌సభ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు డాక్టర్ గురుమూర్తి పేరును వైసీపీ ఖరారు చేసినట్టుగా ప్రచారం సాగుతోంది. ఈ విషయమై వైసీపీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.</p>

<p>తిరుపతి లోక్‌సభ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు డాక్టర్ గురుమూర్తి పేరును వైసీపీ ఖరారు చేసినట్టుగా ప్రచారం సాగుతోంది. ఈ విషయమై వైసీపీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.</p>

తిరుపతి లోక్‌సభ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు డాక్టర్ గురుమూర్తి పేరును వైసీపీ ఖరారు చేసినట్టుగా ప్రచారం సాగుతోంది. ఈ విషయమై వైసీపీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
<p>తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ అనారోగ్యంతో ఇటీవల మరణించాడు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీ నుండి బల్లి దుర్గాప్రసాద్ వైసీపీలో చేరాడు. వెంటనే ఆయన తిరుపతి ఎంపీ స్థానం నుండి పోటీ చేసి విజయం సాధించాడు. ఇటీవల ఆయన మరణించడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది.</p>

<p>తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ అనారోగ్యంతో ఇటీవల మరణించాడు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీ నుండి బల్లి దుర్గాప్రసాద్ వైసీపీలో చేరాడు. వెంటనే ఆయన తిరుపతి ఎంపీ స్థానం నుండి పోటీ చేసి విజయం సాధించాడు. ఇటీవల ఆయన మరణించడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది.</p>

తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ అనారోగ్యంతో ఇటీవల మరణించాడు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీ నుండి బల్లి దుర్గాప్రసాద్ వైసీపీలో చేరాడు. వెంటనే ఆయన తిరుపతి ఎంపీ స్థానం నుండి పోటీ చేసి విజయం సాధించాడు. ఇటీవల ఆయన మరణించడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది.

38
<p style="text-align: justify;">తిరుపతి ఎంపీ స్థానం నుండి పోటీ చేసే అభ్యర్ధి ఎంపిక విషయమై చిత్తూరు, నెల్లూరు జిల్లాల నేతలతో సీఎం జగన్ రెండు రోజుల క్రితం సమావేశమయ్యారు.</p>

<p style="text-align: justify;">తిరుపతి ఎంపీ స్థానం నుండి పోటీ చేసే అభ్యర్ధి ఎంపిక విషయమై చిత్తూరు, నెల్లూరు జిల్లాల నేతలతో సీఎం జగన్ రెండు రోజుల క్రితం సమావేశమయ్యారు.</p>

తిరుపతి ఎంపీ స్థానం నుండి పోటీ చేసే అభ్యర్ధి ఎంపిక విషయమై చిత్తూరు, నెల్లూరు జిల్లాల నేతలతో సీఎం జగన్ రెండు రోజుల క్రితం సమావేశమయ్యారు.

48
<p>అభ్యర్ధి ఎంపిక నిర్ణయాన్ని జగన్ కు కట్టబెట్టారు నేతలు. బల్లి దుర్గాప్రసాదరావు తనయుడు కళ్యాణ్ చక్రవర్తితో పాటు పలువురి పేర్లతో పాటు జగన్ వెంట పాదయాత్రలో నడిచిన ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ గురుమూర్తి పేరును వైసీపీ పరిశీలిస్తోంది.</p>

<p>అభ్యర్ధి ఎంపిక నిర్ణయాన్ని జగన్ కు కట్టబెట్టారు నేతలు. బల్లి దుర్గాప్రసాదరావు తనయుడు కళ్యాణ్ చక్రవర్తితో పాటు పలువురి పేర్లతో పాటు జగన్ వెంట పాదయాత్రలో నడిచిన ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ గురుమూర్తి పేరును వైసీపీ పరిశీలిస్తోంది.</p>

అభ్యర్ధి ఎంపిక నిర్ణయాన్ని జగన్ కు కట్టబెట్టారు నేతలు. బల్లి దుర్గాప్రసాదరావు తనయుడు కళ్యాణ్ చక్రవర్తితో పాటు పలువురి పేర్లతో పాటు జగన్ వెంట పాదయాత్రలో నడిచిన ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ గురుమూర్తి పేరును వైసీపీ పరిశీలిస్తోంది.

58
<p>అందరి కంటే డాక్టర్ గురుమూర్తి అభ్యర్ధుల రేసులో అగ్రభాగాన నిలిచారు. తిరుపతి పార్లమెంట్ స్థానానికి అభ్యర్ధిని ఎంపిక చేసే విషయంలో ఆచితూచి వ్యవహరించాలని కూడ వైసీపీ నాయకత్వం భావిస్తోంది. బల్లి దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులను పిలిచి ఈ విషయమై చర్చించాలని ఆ పార్టీ నాయకత్వం భావిస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది.</p>

<p>అందరి కంటే డాక్టర్ గురుమూర్తి అభ్యర్ధుల రేసులో అగ్రభాగాన నిలిచారు. తిరుపతి పార్లమెంట్ స్థానానికి అభ్యర్ధిని ఎంపిక చేసే విషయంలో ఆచితూచి వ్యవహరించాలని కూడ వైసీపీ నాయకత్వం భావిస్తోంది. బల్లి దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులను పిలిచి ఈ విషయమై చర్చించాలని ఆ పార్టీ నాయకత్వం భావిస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది.</p>

అందరి కంటే డాక్టర్ గురుమూర్తి అభ్యర్ధుల రేసులో అగ్రభాగాన నిలిచారు. తిరుపతి పార్లమెంట్ స్థానానికి అభ్యర్ధిని ఎంపిక చేసే విషయంలో ఆచితూచి వ్యవహరించాలని కూడ వైసీపీ నాయకత్వం భావిస్తోంది. బల్లి దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులను పిలిచి ఈ విషయమై చర్చించాలని ఆ పార్టీ నాయకత్వం భావిస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది.

68
<p>దుర్గాప్రసాద్ తనయుడు కళ్యాణ్ చక్రవర్తికి ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టాలని వైసీపీ నాయకత్వం యోచనలో ఉందని సమాచారం.వైసీపీ నాయకత్వం డాక్టర్ గురుమూర్తి పేరును దాదాపుగా ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది.ఈ విషయాన్ని ఆ పార్టీ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.</p>

<p>దుర్గాప్రసాద్ తనయుడు కళ్యాణ్ చక్రవర్తికి ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టాలని వైసీపీ నాయకత్వం యోచనలో ఉందని సమాచారం.వైసీపీ నాయకత్వం డాక్టర్ గురుమూర్తి పేరును దాదాపుగా ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది.ఈ విషయాన్ని ఆ పార్టీ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.</p>

దుర్గాప్రసాద్ తనయుడు కళ్యాణ్ చక్రవర్తికి ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టాలని వైసీపీ నాయకత్వం యోచనలో ఉందని సమాచారం.వైసీపీ నాయకత్వం డాక్టర్ గురుమూర్తి పేరును దాదాపుగా ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది.ఈ విషయాన్ని ఆ పార్టీ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

78
<p>ఇదే స్థానం నుండి టీడీపీ గత ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మిని బరిలోకి దింపనుంది. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ను వీడి పనబాక లక్ష్మి టీడీపీలో చేరారు. దీంతో ఆమెను తిరుపతి ఎంపీ స్థానం నుండి బరిలోకి దింపారు. కానీ ఆమె వైసీపీ అభ్యర్ధి చేతిలో ఓటమి పాలయ్యారు.</p>

<p>ఇదే స్థానం నుండి టీడీపీ గత ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మిని బరిలోకి దింపనుంది. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ను వీడి పనబాక లక్ష్మి టీడీపీలో చేరారు. దీంతో ఆమెను తిరుపతి ఎంపీ స్థానం నుండి బరిలోకి దింపారు. కానీ ఆమె వైసీపీ అభ్యర్ధి చేతిలో ఓటమి పాలయ్యారు.</p>

ఇదే స్థానం నుండి టీడీపీ గత ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మిని బరిలోకి దింపనుంది. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ను వీడి పనబాక లక్ష్మి టీడీపీలో చేరారు. దీంతో ఆమెను తిరుపతి ఎంపీ స్థానం నుండి బరిలోకి దింపారు. కానీ ఆమె వైసీపీ అభ్యర్ధి చేతిలో ఓటమి పాలయ్యారు.

88
<p>ఈ స్థానం నుండి బీజేపీ తన అభ్యర్ధిని బరిలోకి దింపాలని భావిస్తోంది. గత ఎన్నికల్లో ఈ పార్టీకి ఆశించిన ఓట్లు రాలేదు. కానీ ఈ దఫా మాత్రం పరిస్థితి మరో రకంగా ఉంటుందనే అభిప్రాయంతో ఆ పార్టీ నాయకత్వం ఉంది.&nbsp;</p>

<p>ఈ స్థానం నుండి బీజేపీ తన అభ్యర్ధిని బరిలోకి దింపాలని భావిస్తోంది. గత ఎన్నికల్లో ఈ పార్టీకి ఆశించిన ఓట్లు రాలేదు. కానీ ఈ దఫా మాత్రం పరిస్థితి మరో రకంగా ఉంటుందనే అభిప్రాయంతో ఆ పార్టీ నాయకత్వం ఉంది.&nbsp;</p>

ఈ స్థానం నుండి బీజేపీ తన అభ్యర్ధిని బరిలోకి దింపాలని భావిస్తోంది. గత ఎన్నికల్లో ఈ పార్టీకి ఆశించిన ఓట్లు రాలేదు. కానీ ఈ దఫా మాత్రం పరిస్థితి మరో రకంగా ఉంటుందనే అభిప్రాయంతో ఆ పార్టీ నాయకత్వం ఉంది. 

About the Author

NL
narsimha lode
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
మారనున్న తిరుమల రూపురేఖలు సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం | CM Chandrababu Naidu Tirumala Visite
Recommended image2
Tirumala : శ్రీవారి భక్తులను గుడ్ న్యూస్.. అందుబాటులోకి 32 EV బస్సులు, ఇకపై ఫ్రీ జర్నీ
Recommended image3
Annadhanam Spots : మీ ప్రాంతంలో ఎక్కడ అన్నదానం జరుగుతుందో ఈజీగా తెలుసుకోండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved